India
-
Parliament Session : తనకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చిన షా
Parliament Session : జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చిచంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
Published Date - 01:58 PM, Tue - 29 July 25 -
Lok Sabha : ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం..అమిత్ షా ప్రకటన
హతమైన వారిలో ప్రధాన నిందితుడు సులేమాన్ ఉన్నట్టు వెల్లడించారు. ఇతడు పహల్గాం దాడికి సూత్రధారి అని, అతడి ఇద్దరు అనుచరులు అఫ్గాన్, జిబ్రాన్ కూడా ఈ దాడిలో పాల్గొన్నట్టు స్పష్టం చేశారు. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు ఈ ముగ్గురు ఉగ్రవాదులు చెందినవారని షా పేర్కొన్నారు.
Published Date - 01:42 PM, Tue - 29 July 25 -
Madhya Pradesh : మంచంపై ప్రసవం కోసం పోరాటం.. మధ్యప్రదేశ్లో మహిళ చిగురొదలిన బాధ
చంచల్ భర్త అంగద్ వాల్మీకి తన భార్యకు సహాయం అందించేందుకు అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా, భారీ వర్షాల వలన గ్రామానికి వెళ్లే ఏకైక అప్రోచ్ రోడ్డులో నీరు నిలిచిపోవడంతో, అంబులెన్స్ అక్కడే నిలిచిపోయింది. చంచల్ ఇంటికి వెళ్లేందుకు మోతాదైన వాహన మార్గం లేకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆమెను ఒక మంచంపై ఉంచి, బురదతో నిండిన మార్గం గుండా చేతులతో మోసుకెళ్లారు.
Published Date - 12:43 PM, Tue - 29 July 25 -
Congress : ఆపరేషన్ సిందూర్ .. శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ
ఆపరేషన్ సిందూర్ లో దేశానికి జరిగిన నష్టం గురించి పూర్తిస్థాయిలో పారదర్శకత చూపించాలని ఆయన పట్టుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటుగా మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అయితే, ఇదే సభలో ప్రముఖ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు.
Published Date - 11:58 AM, Tue - 29 July 25 -
Unclaimed Deposits : భారత బ్యాంకుల్లో రూ.67,000 కోట్ల అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు
Unclaimed Deposits : భారతదేశంలోని వివిధ బ్యాంకుల్లో యజమానులు క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం రూ.67,000 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడించారు.
Published Date - 11:44 AM, Tue - 29 July 25 -
Kanwariyas : యాత్రికులతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. 18 మంది మృతి!
ఈ దుర్ఘటన మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతం సమీపంలో ఉదయం 4:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, బస్సు వేగంగా వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ట్రక్కును డ్రైవర్ గమనించలేకపోయాడు. ఢీ కొనడంతో రెండు వాహనాలూ బాగా దెబ్బతిన్నాయి.
Published Date - 10:27 AM, Tue - 29 July 25 -
Supreme Court : కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. మంత్రి విజయ్ షాకు ఊరట
Supreme Court : మధ్యప్రదేశ్లో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన మంత్రి కున్వర్ విజయ్ షా వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Published Date - 08:06 PM, Mon - 28 July 25 -
Cryptocurrency: దేశంలో క్రిప్టోకరెన్సీ వాడకం, నియంత్రణపై కేంద్రం చర్యలు
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ. ఇది భద్రత కోసం క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తుంది. ఇది వికేంద్రీకృత వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.
Published Date - 07:04 PM, Mon - 28 July 25 -
Divya Deshmukh : ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్గా దివ్య దేశ్ముఖ్
Divya Deshmukh : ఫిడే (FIDE) మహిళల వరల్డ్ కప్ 2025 ఫైనల్లో అనుభవజ్ఞ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ (Koneru Humpy)పై అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచారు.
Published Date - 06:03 PM, Mon - 28 July 25 -
Insurance : రైతుల కోసం అద్భుతమైన పథకం..ఎరువులు కొంటె రూ.2 లక్షల భీమా
Insurance : ఎరువులు కొనుగోలు చేసే సమయంలో చిన్న తప్పు చేస్తున్నారు. అదే రసీదు తీసుకోవడం చేయకపోవడం. దీని వల్ల వారు అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారు
Published Date - 04:21 PM, Mon - 28 July 25 -
Shocking : గబ్బిలాలతో చిల్లి చికెన్.. తమిళనాడులో కలకలం
Shocking : మానవుల ఆరోగ్యానికి కీలకమైన పర్యావరణ సమతౌల్యం కోసం ఉపయోగపడే గబ్బిలాలను చంపి, వాటి మాంసాన్ని ‘చిల్లీ చికెన్’ లేదా చికెన్ పకోడీ రూపంలో హోటళ్లలో విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది.
Published Date - 03:48 PM, Mon - 28 July 25 -
Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్
Rajnath Singh in Lok Sabha : మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు
Published Date - 03:42 PM, Mon - 28 July 25 -
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Published Date - 03:12 PM, Mon - 28 July 25 -
Pahalgam Attack : ఇది కదా వార్తంటే.. ముగ్గురు పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్కౌంటర్
Pahalgam Attack : గత రెండు నెలల క్రితం 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్లో చిక్కుకున్నట్లు సమాచారం.
Published Date - 02:13 PM, Mon - 28 July 25 -
Chidambaram : పార్లమెంటును షేక్ చేస్తున్న ‘ఆపరేషన్ సిందూర్’..చిదంబరంపై బీజేపీ ఫైర్
. దేశీయ ఉగ్రవాదుల ప్రమేయంపై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు కేంద్రానికి చురకలు పెడుతున్నాయి. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ..పహల్గాం దాడి తర్వాత ఎన్ఐఏ తీసుకున్న చర్యలు ఇప్పటికీ తెలియవు. దాడికి పాల్పడినవారిని ప్రభుత్వం గుర్తించిందా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నదానిపై కేంద్రం మౌనం పాటిస్తోంది.
Published Date - 11:24 AM, Mon - 28 July 25 -
Uttar Pradesh : ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి..మరో 19 మందికి తీవ్ర గాయాలు
ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది విద్యుత్ షాక్కు గురై గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, జలాభిషేకం కోసం వందలాది భక్తులు ఆలయ ఆవరణలో వేచి ఉన్నారు.
Published Date - 11:02 AM, Mon - 28 July 25 -
Pregnancy : ప్రభుత్వ హాస్టల్లో గర్భవతులైన మైనర్ బాలికలు
Pregnancy : ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు మైనర్ బాలికలు గర్భవతులైన విషయం వైద్య పరీక్షల్లో తేలింది.
Published Date - 08:38 PM, Sun - 27 July 25 -
PM Modi: రాజేంద్ర చోళ ప్రథమ గౌరవార్థం స్మారక నాణెం విడుదల చేసిన ప్రధాని.. ఎవరీ చక్రవర్తి?!
ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం చోళ సామ్రాజ్యంపై రెండు భాగాలలో సినిమాలు తీశారు. పొన్నియిన్ సెల్వన్ పేరుతో పార్ట్ 1, పార్ట్ 2గా విడుదలైన ఈ సినిమాలు చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్రను ప్రపంచానికి తెలియజేశాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి.
Published Date - 08:29 PM, Sun - 27 July 25 -
Shrushti Test Tube Baby Centre : నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు.. తెరపైకి సంచలన విషయాలు
Shrushti Test Tube Baby Centre : సృష్టి క్లినిక్పై పోలీసులు జరిపిన దాడుల్లో చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసి పేరుతో జరిగిన భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.
Published Date - 05:46 PM, Sun - 27 July 25 -
Top-5 Languages: భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే టాప్-5 భాషలు ఇవే.. తెలుగు స్థానం ఎంతంటే?!
తమిళ భాష తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రధానంగా మాట్లాడుతారు. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన జీవన భాషలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
Published Date - 04:38 PM, Sun - 27 July 25