India
-
China Vs Arunachal : అరుణాచల్ప్రదేశ్లోని 30 ఏరియాలకు పేర్లు పెట్టిన చైనా
China Vs Arunachal : అరుణాచల్ ప్రదేశ్పై చైనా మరోసారి విషం కక్కింది.
Date : 01-04-2024 - 11:38 IST -
Kejriwal : నేటితో ముగియనున్న ఈడీ కస్టడీ.. నేడు కోర్టుకు కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ(ED Custody) నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరు పర్చనున్నారు. అయితే మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తున్నది. We’re now on WhatsApp. Click to Join. కాగా, మార్చి 22న కేజ్రీవాల్ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. […]
Date : 01-04-2024 - 10:19 IST -
Transgenders: మేము సైతం.. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న ట్రాన్స్జెండర్లు, ఎక్కడంటే
Transgenders: ఉత్తరప్రదేశ్లోని ట్రాన్స్జెండర్లు ఇప్పుడు ఓటర్ల అవగాహనను పెంచడంలో సహాయపడతారని అధికారులు తెలిపారు. వీధి నాటకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచడంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఇందుకోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదివారం నాడు గోండా జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా మేజిస్ట్రేట్/జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన సాంఘిక సంక్
Date : 01-04-2024 - 9:52 IST -
Gas Price Today : గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్..
19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.30.50 , 5 కేజీల FTL సిలిండర్ ధరఫై రూ.7.50 తగ్గించాయి
Date : 01-04-2024 - 9:18 IST -
Rahul Gandhi : ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు
లోక్సభ ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’కు ప్రధాని మోదీ (Narendra Modi) ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆదివారం ఆరోపిస్తూ, బీజేపీ తన ప్రయత్నాల్లో విజయం సాధిస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చి, ప్రజల హక్కులు హరించబడతాయని అన్నారు. రాంలీలా మైదాన్లో జరిగిన ఇండియా బ్లాక్ 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది సాధారణ ఎన్నికలు కాదని, దేశ ప్రజాస్వా
Date : 31-03-2024 - 10:03 IST -
Priyanka Gandhi : అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను విడుదల చేయండి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemanth Soren)లను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్తో సహా కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఆదివారం రాంలీలా మైదాన్లో జరిగిన ర్యాలీలో భారత కూటమి తరఫున ఐదు డిమాండ్లను ముందుకు తెచ్చారు. "ఎన్నికల ప్రక్రియలో ఒక స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్ అవసరం" అని నొక్కిచెప్పాలని ఆమె డి
Date : 31-03-2024 - 8:17 IST -
Narendra Modi : అవినీతిపరులపై చర్యలు ఆగవు
అవినీతిపరులపై చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగవని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం అన్నారు. “ఈ ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదు - అవినీతిపరులపై యుద్ధం. అవినీతిని అంతం చేయాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఈ రోజు ఢిల్లీలో కలిసిన వారు నేను భయపడతానని అనుకుంటున్నారు కానీ నా కుటుంబం నా దేశం మరియు నన్ను ఏదీ అడ్డుకోలేదు” అని ప్రధాని మోదీ అన్నారు.
Date : 31-03-2024 - 6:59 IST -
Narendra Modi : ప్రధాని మోడీని అభినందించిన స్టార్టప్ ఫౌండర్స్
సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) ప్రయోజనాలను మారుమూల గ్రామాలకు విస్తరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) చేస్తున్న ప్రయత్నాలను స్వదేశీ AI , టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులు శనివారం అభినందించారు. AI- ఆధారిత వీడియో క్రియేషన్ ప్లాట్ఫారమ్ ఇన్వీడియో యొక్క CEO సంకేత్ షా మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో, డ
Date : 30-03-2024 - 9:08 IST -
Lemon Price Hike: క్షీణించిన నిమ్మ, రూ.10 కి చేరిన నిమ్మ ధరలు
వేసవి తాపం పెరిగిపోవడంతో ఆ ప్రభావం నిమ్మకాయల ధరలపై పడింది. కొద్దిరోజులుగా అరడజను నిమ్మ ధర రూ.20 నుంచి రూ.40కి ఎగబాకగా, ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ రూ.10 పలుకుతుంది
Date : 30-03-2024 - 6:56 IST -
BJP: బీజేపీ మేనిఫెస్టో కమిటీని ప్రకటించిన జేపీ నడ్డా
BJP: ఈసారి లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha elections) 400 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న బీజేపీ(bjp) తమ మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా శనివారం మేనిఫెస్టో కమిటీ(Manifesto Committee)ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కన్వీనర్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్
Date : 30-03-2024 - 5:16 IST -
Anubhav Mohanty : ఒడిశాలో బీజేడీకి షాక్.. సిట్టింగ్ ఎంపీరాజీనామా
Anubhav Mohanty : ఒడిశా(Odisha) రాష్ట్రంలో అధికార బీజేడీ(BJD)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ(Sitting MP), సీనియర్ నేత అనుభవ్ మొహంతి(Anubhav Mohanty) బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(resignation) చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఒడిశా ముఖ్యమంత్రి(Odisha CM), బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్(Naveen Patnaik)కు పంపించారు. We’re now on WhatsApp. Click to Join. ఇన్నేళ్లుగా తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు న
Date : 30-03-2024 - 4:30 IST -
USSD : యూఎస్ఎస్డీ కాల్ ఫార్వర్డింగ్ను ఆపేయండి.. టెలికాం కంపెనీలకు ఆర్డర్
USSD : టెలికాం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ టెలీ కమ్యూనికేషన్స్ విభాగం కీలక సూచనలు చేసింది.
Date : 30-03-2024 - 4:04 IST -
Freshers Hiring : టీసీఎస్లో ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ షురూ.. వివరాలివీ
Freshers Hiring : బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్ పూర్తి చేశారా ? దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగం పొందే అవకాశమిది.
Date : 30-03-2024 - 3:13 IST -
No Holiday : ఈ సండే రోజు వర్కింగ్ డే.. ఏప్రిల్ 1 నుంచి ఈ-ఇన్సూరెన్స్
No Holiday : సాధారణంగా శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులకు సెలవు.
Date : 30-03-2024 - 1:14 IST -
Delhi Liquor Case : ఢిల్లీ మద్యం పాలసీ కేసు..మరో మంత్రికి ఈడీ నోటీసులు
Delhi Liquor Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Case) ఆప్ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్కు (Kailash Gahlot) నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. Enforcement Directorate has issued summons to Delhi Minister Kailash Gahlot […]
Date : 30-03-2024 - 11:52 IST -
Bharat Ratna For PV: పీవీకి భారతరత్న.. అందుకున్న కుటుంబ సభ్యులు, వీడియో..!
రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు (Bharat Ratna For PV) తరపున ఆయన కుమారుడు ప్రభాకరరావు… రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
Date : 30-03-2024 - 11:47 IST -
Exit Polls : నో ‘ఎగ్జిట్ పోల్స్’.. ఈసీ కీలక ప్రకటన
Exit Polls : ఎన్నికలు ముగిశాక వచ్చే ఎగ్జిట్ పోల్స్ గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు.
Date : 30-03-2024 - 8:01 IST -
Tax Terrorism: బీజేపీ ఐటీ నోటీసులపై దేశవ్యాప్తంగా నిరసనలు
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఐటీ నోటీసులు పంపింది బీజేపీ. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీతో సహా రూ.1,700 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీస్ జారీ చేసింది. అయితే బీజేపీ ఇచ్చిన నోటిసులపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమన్నది.
Date : 29-03-2024 - 8:14 IST -
Sunita Kejriwal: సునీత కేజ్రీవాల్ గురించి ఎవరికీ తెలియని విషయాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం...
Date : 29-03-2024 - 7:49 IST -
Rahul Gandhi: ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా హెచ్చరించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీ(bjp)ని, ఆ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి రూ.1800 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు అందడంపై రాహుల్ గాంధీ స్పందించ
Date : 29-03-2024 - 6:51 IST