India
-
Women’s Day : మహిళల ప్రాతినిధ్యం గురించి..
Women’s Day: కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులు, ధోరణుల నేపథ్యంలో గతంతో పోలిస్తే మహిళల ప్రాతినిధ్యంలో ఎంత మెరుగుదల ఉందో తెలుసుకుదాం.. వివిధ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి ప్రస్తావిస్తే, గత కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరింత నిశితంగా గమనిస్తే ఆ గణాంకాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భారత్లో మహిళా శ్ర
Published Date - 12:23 PM, Fri - 8 March 24 -
Draupadi Murmu : మహిళలు దేశం గర్వించేలా చేస్తున్నారు
మహిళా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ‘స్త్రీలు సాధించిన ప్రగతిని బట్టే సమాజ పురోగతి ఏంటో తెలుస్తుంది. భారతదేశ ఆడబిడ్డలు క్రీడల నుంచి సైన్స్ వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. దేశం గర్వించేలా చేస్తున్నారు. వారికి ఎదురయ్యే అడ్డంకులను తొలగించడానికి మనం కలిసి పని చేద్దాం. వారు రేపటి భారతదేశాన్ని రూపొందిస్తారు’
Published Date - 12:11 PM, Fri - 8 March 24 -
Kedarnath Yatra : మే 10న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
Kedarnath Yatra: జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయాన్ని మే 10వ తేదీన ఓపెన్ చేయనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ తెలిపారు. చార్థామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆయన చెప్పారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయ ద్వారాల ఓపెనింగ్కు సంబంధించిన విష
Published Date - 11:58 AM, Fri - 8 March 24 -
Congress: ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఖరారు..
Congress: కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏకంగా ఆరు రాష్ట్రాల్లో(six states) లోక్సభ ఎన్నికల అభ్యర్థుల(Lok Sabha election candidates)ను ఖరారు చేసిందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన చేస్తామన్నారు. ‘‘కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ లో అభ్యర్థులను ఖరారు చేశాము. ఈ అంశంలో కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుంది
Published Date - 11:40 AM, Fri - 8 March 24 -
Mahashivratri : మహాశివరాత్రి అంటే ఏమిటి ?.. దాన్ని ఎందుకు జరుపుకుంటారు?
Mahashivratri: “అధ్బుతమైన శివుని రేయి” మహాశివరాత్రి అనేది భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. ఈ రాత్రి ఎందుకు అంత ప్రముఖమైందో ఇంకా దానిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్నీ తెలుసుకుందాం.. ఒకప్పుడు భారత సంస్కృతిలో సంవత్సరానికి 365 పండుగలు ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే ప్రతీరోజూ వేడుక చేసుకోవటానికి వారికొక సాకు అవసరమయ్యేది. ఈ 365 పండుగలు వేర్వేరు కారణాలకి ఇంకా జీవితంలోని వేర్వేర
Published Date - 10:53 AM, Fri - 8 March 24 -
India Passport: మెరుగుపడిన భారత పాస్పోర్ట్ బలం.. మూడు స్థానాలు పైకి..!
నెల రోజుల క్రితం ఎదురుదెబ్బ తగిలిన తర్వాత మళ్లీ భారత పాస్పోర్ట్ (India Passport) బలం పెరిగింది.
Published Date - 09:05 AM, Fri - 8 March 24 -
Woman Rights: మహిళలు ఈ చట్టాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
భారత రాజ్యాంగం మహిళలకు ఇలాంటి అనేక హక్కుల (Woman Rights)ను ఇచ్చింది. ఇది సమానత్వం కోసం వారి పోరాటాన్ని సులభతరం చేస్తుంది. ప్రతి భారతీయ మహిళ తెలుసుకోవలసిన అటువంటి 10 చట్టపరమైన హక్కులను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Published Date - 07:12 AM, Fri - 8 March 24 -
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 10:54 PM, Thu - 7 March 24 -
Ujjwala Scheme: గుడ్ న్యూస్.. ఉజ్వల పథకం గ్యాస్ సిలిండర్లకు రాయితీ గడువు పొడిగింపు
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ( Ujjwala Scheme) కింద LPG సిలిండర్లను ఉపయోగిస్తున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పీజీ సిలిండర్పై ప్రభుత్వం రూ.300 సబ్సిడీని ఏడాదికి పెంచింది
Published Date - 08:28 PM, Thu - 7 March 24 -
Modi Selfie: యువ రైతు కోరిక మేరకు సెల్ఫీ ఇచ్చిన మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీనగర్లో పర్యటించారు. బక్షి స్టేడియంలో రూ.6400 కోట్లతో 53 అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని కాశ్మీర్కు వెళ్లడం ఇదే తొలిసారి
Published Date - 05:46 PM, Thu - 7 March 24 -
Rahul Gandhi: అధికారంలోకి వస్తే.. రైతుల కనీస మద్దతు ధరకు ప్రత్యేక చట్టాన్ని తెస్తాంః రాహుల్
Rahul Gandhi: భారత్జోడో న్యాయ్ యాత్ర(Bharatjodo Nyay Yatra)లో భాగంగా రాజస్థాన్(Rajasthan) బన్స్వారా(Banswara)లోని నిర్వహించిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ..కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఉద్యోగ కల్పన కోసం యువతకు అప్రెంటీస్షిప్లు కల్పిస్తామని రాహుల్ వాగ్దానం చ
Published Date - 04:57 PM, Thu - 7 March 24 -
PM Modi: జమ్ముకశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛః ప్రధాని మోడీ
PM Modi Kashmir: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కశ్మీర్ లోయలోని శ్రీనగర్(Srinagar)లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్లోని బక్షి స్టేడియం(Bakshi Stadium)లో ప్రధాని మోడీ రూ.6400 కోట్ల విలువైన 53 ప్రాజెక్ట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే
Published Date - 02:52 PM, Thu - 7 March 24 -
Professor Saibaba: నాగ్పూర్ జైలు నుంచి రిలీజైన ప్రొఫెసర్ సాయిబాబ
Professor Saibaba: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఈరోజు నాగ్పూర్ సెంట్రల్ జైలు(Nagpur Central Jail) నుంచి విడుదలయ్యారు(released). మావోయిస్టుల తో సంబంధాలు ఉన్నాయన్న కేసులో(Maoist Links Case) ఆయన నిర్దోషి అని బాంబే హైకోర్టు(Bombay High Court)రెండు రోజుల క్రితం తీర్పునిచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ట్రయల్ కోర్టు సాయిబాబా కేసులో అప్పట్లో విచారణ జరిపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర పోలీస
Published Date - 01:50 PM, Thu - 7 March 24 -
PM Modi: శంకరాచార్య కొండను చూసే అవకాశం కలిగిందిః ప్రధాని మోడీ
PM Modi: ఈరోజు శ్రీనగర్(Srinagar)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)పర్యటిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్లోయలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.6400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్ట్లను మోడీ ప్రారంభించనున్నారు. PM Modi tweets, "Upon reaching Srinagar a short while ago, had the opportunity to see the majestic Shankaracharya Hill from a distance." […]
Published Date - 01:28 PM, Thu - 7 March 24 -
Bomb Threat : ఢిల్లీలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలకు బాంబు బెదిరింపు
Bomb Threat : దేశంలో గత కొంత కాలంగా దేశంలోని పలువురు వ్యక్తులు, పలు నగరాలు, పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు(Bomb Threat) వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలోని (University of Delhi) రామ్ లాల్ ఆనంద్ కళాశాల (Ram Lal Anand College)కు గురువారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. A bomb threat call was received by the staff of Ram Lal Anand College, […]
Published Date - 01:17 PM, Thu - 7 March 24 -
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi)లో గత 24 గంటల్లో 63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది మే నెల తర్వాత అక్కడ అత్యధిక సంఖ్యలో ఆ కేసులు నమోదు అయినట్లు రికార్డుల చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్(Rajasthan),ఉత్తరప్రదేశ్(Uttar Pradesh),బీహార్ (Bihar)రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీ
Published Date - 12:43 PM, Thu - 7 March 24 -
Election Commission : రాష్ట్ర ప్రభుత్వాలకు ఈసీఐ కీలక సూచనలు
లోక్ సభ ఎన్నికలు, రంజాన్ ఒకేసారి రావడంతో అన్ని రాష్ట్రాల సీఎస్లు, సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. ఈ నెల 11న రంజాన్ మాసం ప్రారంభం కానుండగా అధికారిక ఇఫ్తార్ విందులను ఎన్నికల నియమావళి అనుమతించదని స్పష్టం చేసింది. సొంత ఖర్చులతో ఇఫ్తార్ విందులను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇఫ్తార్ విం
Published Date - 12:08 PM, Thu - 7 March 24 -
Kejriwal : నేను బీజేపీలో చేరితే సమన్లు ఆగిపోతాయి
తాను బీజేపీలో చేరితే తనకు ఈడీ సమన్లు ఆగిపోతాయని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజీవాల్ (Kejriwal) ట్విటర్లో వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతల్ని బలవంతంగా చేర్చుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ‘ఎక్కడికి వెళ్తారు? బీజేపీలోకా లేక జైలుకా? ఈడీ సోదాలకు ఇదే అర్థం. నిరాకరిస్తే జైలుకే. కాషాయ కండువా కప్పుకొంటామని చెబితే సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్కు రేపే బెయిల్ వచ
Published Date - 11:59 AM, Thu - 7 March 24 -
Onions Export: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు సడలింపు.. ఈ దేశాలకు ప్రయోజనం..!
భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై (Onions Export) ఆంక్షలను సడలించడం ప్రారంభించింది.
Published Date - 11:15 AM, Thu - 7 March 24 -
Delhi Court: భర్తను కుటుంబం నుంచి విడిపోవాలన భార్య ..ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
Delhi High Court: కుటుంబం(family) నుంచి వేరుపడి జీవించాలని భర్తను భార్య కోరడం క్రూరత్వంతో సమానమని ఢిల్లీ హైకోర్టు(Delhi High Cour) వ్యాఖ్యానించింది. అయితే భార్య తన ఇంటి పనులు చేయాలని భర్త ఆశించడాన్ని క్రూరత్వంగా చెప్పలేదని కోర్ట్ పేర్కొంది. భవిష్యత్ బాధ్యతలను పంచుకోవాలనే ఉద్దేశం వివాహంలో దాగి ఉందని న్యాయస్థానం పేర్కొంది. భర్త ఇంటి పనులు చేయడాన్ని భార్య సహాయంగా భావించకూడదని, కుటుంబం పట్ల
Published Date - 10:58 AM, Thu - 7 March 24