HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Gurudwara Nanakmatta Dera Chief shot dead in Uttarakhand

    Dera chief shot dead : ఉత్తరాఖండ్‌ డేరా చీఫ్‌పై దుండగుల కాల్పులు

      Dera chief shot dead: ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. (Dera chief shot dead) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉధమ్ సింగ్ నగర్(Udham Singh Nagar) జిల్లాలోని రుద్రపూర్-తనక్‌పూర్(Rudrapur-Tanakpur) మార్గంలో నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఉన్నది. సిక్కుల పుణ్యక్షేత్రానికి బాబా టార్సెమ్ సింగ్‌ డేరా

    Date : 28-03-2024 - 3:19 IST
  • delhi-high-court-rejects-plea-seeking-removal-of-arvind-kejriwal-from-cm-post

    Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట

    Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు౯Delhi High Court) లో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో అరెస్టయిన కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన సూర్జిత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త ఈ పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు నేడు తిరస్కరించింది. Delhi High [

    Date : 28-03-2024 - 2:33 IST
  • Uttar Pradesh..Fresh petition filed in court to declare Taj Mahal as Shiva temple

    Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలి.. కోర్టులో పిటిషన్‌

      Taj Mahal: తాజ్‌మహల్‌ (Taj Mahal)పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్‌ మహల్‌ను తేజో మహాలయ (Tejo Mahalaya)గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరప్రదేశ్‌ కోర్టులో కొత్త పిటిషన్‌ దాఖలైంది. తాజ్‌ మహల్‌ను తేజో మహాలయ (శివాలయం)గా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టు (Agra Court)లో పిటిషన్‌ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాద

    Date : 28-03-2024 - 2:18 IST
  • Nirmala Sitharaman

    Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన.. డబ్బులేక పోటీ చేయట్లేదు..!

    దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న ప్రశ్నపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదని అన్నారు.

    Date : 28-03-2024 - 1:05 IST
  • Punjab Cm

    Punjab CM : 51 ఏళ్ల ఏజ్‌లో తండ్రయిన పంజాబ్ సీఎం.. రెండో భార్యకు ఆడశిశువు

    Punjab CM : పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ గురువారం గుడ్ న్యూస్ విన్నారు.

    Date : 28-03-2024 - 1:04 IST
  • Delhi High Court

    Congress : కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

      Congress Party : కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీ హైకోర్టు(Delhi High Court )షాక్‌ ఇచ్చింది. నాలుగేళ్లపాటు రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్స్(Reassessment Proceeding) ప్రారంభించాలన్న ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) ఆదేశాలను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది(dismissed). 2014-2017 మధ్య పన్నుల రీవాల్యుయేషన్‌పై కాంగ్రెస్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జస్టిస్‌ యశ్వంత్ వర్మ, జస్టిస్‌ పుర

    Date : 28-03-2024 - 12:55 IST
  • Arvind Kejriwal

    Arvind Kejriwal: నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ

    నేటితో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ క‌స్ట‌డీ ముగియ‌నుంది. మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు కేజ్రీవాల్ ఈడీ అధికారులు హాజ‌రుప‌ర్చ‌నున్నారు.

    Date : 28-03-2024 - 12:00 IST
  • Mood Of The Nation

    Mood Of The Nation : 79 శాతం మంది సపోర్ట్ ఆ కూటమికే.. పీఎం పోస్టు రేసులో ఆయనే ఫస్ట్!

    Mood Of The Nation : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దేశ ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ మీడియా సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ డిజిటల్ సర్వే నిర్వహించింది.

    Date : 28-03-2024 - 11:53 IST
  • Letter of 500 lawyers to Supreme Court CJI

    Supreme Court : న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు..500 మంది న్యాయవాదుల సంచలన లేఖ

      Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)కి దాదాపు 500 మందికిపైగా న్యాయవాదులు(Lawyers) లేఖ(letter) రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మనన్‌ కుమార్‌ మిశ్రా, ఆదిష్‌ అగర్వాల్‌, చేతన్‌ మిట్టల్‌, పింకీ ఆనంద్‌, హి

    Date : 28-03-2024 - 11:44 IST
  • MGNREGA

    MGNREGA: ఉపాధి హామీ కూలీల‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేత‌న రేటు పెంపు..!

    మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతిని అందజేసింది.

    Date : 28-03-2024 - 11:30 IST
  • 111

    Congress: కాంగ్రెస్‌కి భారీ ఎదురుదెబ్బ..సావిత్రి జిందాల్‌ రాజీనామా

      Savitri Jindal: ఓపీ జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌(OP Jindal Group Chairperson), హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్(Savitri Jindal) కాంగ్రెస్‌(Congress) పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. జిందాల్‌ తన కుటుంబ సభ్యుల సలహా మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను పది సంవత్సరాలుగా హిసార్‌ ఎమ్మెల్యేగా ప్

    Date : 28-03-2024 - 11:19 IST
  • Election Notification

    Election Commission : రెండో విడత లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

      Election Commission: లోక్‌సభ ఎన్నికలు 2024Lok Sabha Elections 2024)లో భాగంగా రెండవ దశ పోలింగ్‌( second stage is polling)కు నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా [&hellip

    Date : 28-03-2024 - 10:54 IST
  • Election Notification

    Election Commission : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్

    12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌ సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. APR 4 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.

    Date : 28-03-2024 - 10:41 IST
  • Bloomberg Billionaire List

    Mukesh Ambani : రూ. 20లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ విలువ

    ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ (Reliance) సంస్థ అరుదైన రికార్డు సాధించింది. మార్కెట్లో ఆ సంస్థ విలువ తాజాగా రూ.20లక్షల కోట్లకు చేరుకుంది.

    Date : 28-03-2024 - 9:54 IST
  • Ksrtc Parrots

    KSRTC : 4 చిలుకలకు బస్ ఛార్జీ రూ.444..

    కర్ణాటక ఆర్టీసీ బస్సు (KSRTC)లో చిలుకల (Parrots)కు టికెట్ కొట్టిన వార్త వైరల్ అవుతోంది. ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది.

    Date : 28-03-2024 - 9:42 IST
  • Mcms

    Punjab: బీజేపీలో చేరేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్

    పంజాబ్‌లోని ఆప్‌ లోక్‌సభ ఎంపీ మరియు ఒక ఎమ్మెల్యే బుధవారం బీజేపీలో చేరారు. అయితే మరో ముగ్గురు ఆప్ శాసనసభ్యులను కూడా బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించింది. అందుకు భారీగా డబ్బును ఆశచూపినట్లు సదరు బాధిత ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు

    Date : 27-03-2024 - 10:56 IST
  • Wing To Wing Collision Betw

    Kolkata Airport : కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఒకేసారి రన్‌వేపైకి రెండు విమానాలు

    ఒకేసారి రెండు విమానాలు ఒకే రన్‌ వేపైకి రావడంతో ఒకదానికొకటి ఢీకొీన్నాయి

    Date : 27-03-2024 - 8:24 IST
  • Sushil Kumar Rinku

    Sushil Kumar Rinku: ఆప్ పతనం.. ఉన్న ఒక్క ఎంపీ బీజేపీలోకి

    పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలి. లోక్‌సభలో ఆ పార్టీ ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకూ (48) బుధవారం బిజెపిలో చేరారు. గత ఏడాది మేలో జలంధర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కరమ్‌జిత్ కౌర్‌ను రింకు 58,691 ఓట్ల తేడాతో ఓడించారు.

    Date : 27-03-2024 - 5:39 IST
  • Arvind Kejriwal

    Arvind Kejriwal: క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం

    ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. డయాబెటిస్ ఉన్నందున, అతని షుగర్ స్థాయి హెచ్చుతగ్గులకు గురవుతుందని ఆప్ పేర్కొంది. అతని షుగర్ లెవెల్ 46కి పడిపోయింది.

    Date : 27-03-2024 - 4:26 IST
  • Guava Compensation Scam

    Guava Compensation Scam: పంజాబ్ లో జామ తోటల కుంభకోణం.. బయల్దేరిన ఈడీ

    పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్‌లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

    Date : 27-03-2024 - 3:38 IST
← 1 … 293 294 295 296 297 … 603 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd