India
-
Himachal Crisis : ఉత్తరాఖండ్లో హిమాచల్ ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేల క్యాంప్.. ఎందుకు ?
Himachal Crisis : హిమాచల్ప్రదేశ్ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది.
Published Date - 03:37 PM, Sat - 9 March 24 -
Kamal Haasan : లోక్సభ ఎన్నికల్లో పోటీ పై స్పందించిన కమల్హాసన్
Kamal Haasan:ప్రముఖ నటుడు కమల్హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మైయమ్ (MNM)’పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో(Lok Sabha elections) తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే తమిళనాడు(Tamil Nadu)లో తమ మిత్రపక్షమైన అధికార ‘డీఎంకే (DMK)’ కు తాము మద్దతు తెలుపుతున్నామని, డీఎంకే అభ్యర్థుల తరఫున తమ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తాయని తెలిపింది. #WATCH | MNM chief and actor Kamal Haasan with Tamil Nadu Minister Udhayanidhi […]
Published Date - 02:07 PM, Sat - 9 March 24 -
Pm Modi: అందుకే విపక్ష ఇండియా కూటమి వాళ్లు నాపై దాడి చేస్తున్నారుః ప్రధాని మోడీ
Sela Tunnel Pm Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా- చైనా(India- China) సరిహద్దులోని తూర్పు సెక్టార్(Eastern sector)లో నిర్మించిన సేలా టన్నెల్(Sela Tunnel)ను శనివారం ప్రారంభించారు. అరుణాచల్ప్రదేశ్(Arunachal Pradesh) రాజధాని ఈటానగర్(Itanagar)లో నిర్వహించిన ‘వికసిత్ భారత్- వికసిత్ నార్త్ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రూ. 55,600 క
Published Date - 01:31 PM, Sat - 9 March 24 -
China Warns Indian Troops: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత.. కారణమిదే..?
బలగాల మోహరింపు విషయంలో భారత్, చైనాల (China Warns Indian Troops) మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. భారత సైన్యం లడఖ్ సమీపంలో 10,000 మంది సైనికులను (చైనా సరిహద్దులో భారత దళాలు) మోహరించింది.
Published Date - 01:27 PM, Sat - 9 March 24 -
Nijjar: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దృశ్యాలు వెలుగులోకి
Hardeep Singh Nijjar: భారత్(India)కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది (Khalistani terrorist) హర్దీప్సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. సాయుధ వ్యక్తులు కొందరు ఆయనను కాల్చి చంపుతుండగా ఈ వీడియో రికార్డయింది. కెనడా(Canada)కు చెందిన సీబీసీ న్యూస్ దీనిని కాంట్రాక్ట్ హత్యగా పేర్కొంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2020లో నిజ్జర్ను ఉగ్రవాదిగా గుర్తించింది. 1
Published Date - 12:55 PM, Sat - 9 March 24 -
Fire Break : మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం
మధ్య ప్రదేశ్ భోపాల్లోని రాష్ట్ర సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఉద్యోగులు బయటకు పరిగెత్తారు. పొగలు దట్టంగా వ్యాపించాయి. అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకుని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. వల్లభభవన్ పాత భవనంలోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగినట్లు నాకు తెలిసిందని, కలెక్టర్
Published Date - 12:39 PM, Sat - 9 March 24 -
Salary Hike : బ్యాంకు ఉద్యోగులకు 17 శాతం జీతం పెంపు.. త్వరలోనే మరో శుభవార్త
Salary Hike : బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్. వారి జీతాలను 17 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఛైర్మన్ ఎ.కె. గోయల్ వెల్లడించారు.
Published Date - 12:39 PM, Sat - 9 March 24 -
Sela Tunnel : సేలా టన్నెల్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
Sela Tunnel : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సేలా టన్నెల్ (Sela Tunnel)ను శనివారం ప్రారంభించారు. ఇండియా – చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్లో నిర్మించిన ఈ టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైనది (world’s longest bi-lane tunnel). బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రెండు వరుసలతో దీన్ని నిర్మించింది. ఈ టన్నెల్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది.
Published Date - 12:27 PM, Sat - 9 March 24 -
Rameswaram Cafe : పున: ప్రారంభమైన ‘రామేశ్వరం కేఫ్’ సర్వీసులు
Rameswaram Cafe: బెంగళూరు(Bangalore)లోని ‘రామేశ్వరం కేఫ్’(Rameswaram Cafe) బాంబు బ్లాస్ట్ జరిగిన 8 రోజుల తర్వాత తిరిగి తెరచుకుంది. నిర్వాహకులు శనివారం ఉదయం కేఫ్ పున:ప్రారంభించారు. కేఫ్ను తెరవడానికి ముందు కేఫ్ సహ-వ్యవస్థాపకుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao), అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా జాతీయ గీతాన్ని(National Anthem) ఆలపించారు. అనంతరం కస్టమర్ల సర్వీసులు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో కస్టమర్లు తరలి వస్తుండడ
Published Date - 11:44 AM, Sat - 9 March 24 -
Maha Shivaratri : ‘ఈశా’లో అట్టహాసంగా శివరాత్రి వేడుకలు
తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్న ఈశా ఫౌండేషన్లో మహాశివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల పౌరులు సైతం వచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సద్గురు జగ్గి వాసుదేవ్ పాల్గొని భక్తులను ఉత్సాహపరిచారు. మహాశివుడి గొప్పతనాన్ని ఆయన వివరించారు. శుక్రవారం ఈశా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ మాట్లాడుత
Published Date - 11:08 AM, Sat - 9 March 24 -
Jamili Election : జమిలి ఎన్నికలపై త్వరలో కేంద్రానికి కోవింద్ కమిటీ నివేదిక
Jamili Election Committee Report : జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిని ప్రభుత్వానికి త్వరలో అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమిలి ఎన్నికల(Jamili Election) సాధ్యాసాధ్యాలను అన్వేషించి తగు సిఫార్సులు చేసేందుకుగాను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న
Published Date - 11:00 AM, Sat - 9 March 24 -
Kaziranga Park : కజిరంగా నేషనల్ పార్కులో ఏనుగు పై ప్రధాని మోడీ సఫారీ
PM Modi in Kaziranga Park : అస్సాం(assam)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటిస్తున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అస్సాం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం మోడీ కజిరంగా నేషనల్ పార్కు(kaziranga national park)ను సందర్శించారు. అక్కడి పార్కులో పరిసరాలను మోడీ ఆస్వాదించారు. కెమెరా చేత పట్టుకొని పలు జంతువుల చిత్రాలను క్లిక్ చేశారు. 1957 తరువాత కజిరంగా పార్క్ ను సందర్శించిన
Published Date - 10:29 AM, Sat - 9 March 24 -
Ladakh: లడఖ్లోనూ ఆర్టికల్ 371లోని నిబంధనలు..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371లోని నిబంధనలను లడఖ్ (Ladakh)లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చబడింది.
Published Date - 08:35 AM, Sat - 9 March 24 -
Lok Sabha Polls 2024: లోక్సభ ఎన్నికలకు రాహుల్ ఇచ్చిన 5 హామీలు
రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు యువత ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఐదు వాగ్దానాలను ఆవిష్కరించింది. రాజస్థాన్లోని బన్వారాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యువ న్యాయ పేరుతో 5 వాగ్దానాలను ప్రకటించారు.
Published Date - 10:17 PM, Fri - 8 March 24 -
Congress First List: లోక్సభ ఎన్నికల కోసం 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
లోకసభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విదలైంది. 39 మందిలో 15 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు కాగా, 24 మంది ఓబీసీ, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు.
Published Date - 09:36 PM, Fri - 8 March 24 -
Sudha Murty : రాజ్యసభకు నామినేట్ కావడంపై స్పందించిన సుధామూర్తి
Sudha Murty : తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం […]
Published Date - 02:53 PM, Fri - 8 March 24 -
National Creators Award: నేషనల్ క్రియేటర్స్ అవార్డులను అందజేసిన ప్రధాని మోడీ
National Creators Award 2024 : దేశంలోని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల(Social media influencers)కు ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) అవార్డులు అందజేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ 2024(National Creators Award 2024) కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేశారు. మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ గా శ్రద్ధ నిలిచారు. గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే , స్టోరీ టెల్లర్గా కీర్తికా గోవిందసామి, క
Published Date - 02:24 PM, Fri - 8 March 24 -
Supriya Sule: సిలిండర్ల ధర తగ్గింపు..మోడీ సర్కార్ మోసపూరిత చర్య: సుప్రియా సూలే
Lpg Cylinder Price:అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day)సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ల ధ( LPG cylinders Price )ను రూ. 100 తగ్గించినట్టు ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) చేసిన ప్రకటనపై విపక్షాలు(opposition) స్పందించాయి. మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తిని బలపరిచే క్రమంలో వంట గ్యాస్ ధరను సిలిండర్కు రూ. 100 చొప్పున తగ్గించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రధాని మో
Published Date - 01:59 PM, Fri - 8 March 24 -
Sudha Murthy : సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ప్రధాని ఏమన్నారంటే..
Sudha Murthy : ఇన్ఫోసిస్ అధిపతి నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తికి అరుదైన గౌరవం లభించింది. ఆమెను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈసందర్భంగా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. విద్యావేత్త, రచయిత, మానవతావాదిగా ఖ్యాతి గడించిన ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్
Published Date - 01:57 PM, Fri - 8 March 24 -
Sidhu: పంజాబ్ సీఎంపై నవజోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు
Navjot Singh Sidhu: పంజాబ్ ముఖ్యమంత్రి(Punjab cm) భగవంత్మాన్(Bhagwantman)పై కాంగ్రెస్(Congress) నేత నవజోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ ఆయన ఒకసారి తనను కలిశారని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బీజేపీ(bjp)లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా?’ అన్న ప్రశ్నకు సి
Published Date - 12:42 PM, Fri - 8 March 24