India
-
484 Jobs : టెన్త్ పాసయ్యారా ? బ్యాంకులో 484 జాబ్స్ మీకోసమే
పదో తరగతి పాసయ్యారా ? మీ వయసు 2023 మార్చి 31 నాటికి 26 ఏళ్లలోపు ఉందా ?
Date : 19-06-2024 - 1:58 IST -
New Criminal Laws: జులై 1 నుంచి మూడు కొత్త న్యాయచట్టాలు.. వాటిలో ఏముంది ?
జులై 1 నుంచి భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది.
Date : 19-06-2024 - 1:25 IST -
Nalanda University : నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ షురూ.. విశేషాలివీ
బిహార్లోని రాజ్ గిర్లో శిథిలమైన పురాతన నలంద యూనివర్సిటీ సమీపంలోనే కొత్త యూనివర్సిటీ క్యాంపస్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ప్రారంభించారు.
Date : 19-06-2024 - 12:47 IST -
Dalai Lama : చైనాకు షాక్.. భారత్లో దలైలామాతో కీలక భేటీ
చైనాకు షాక్ ఇచ్చే కీలక పరిణామం భారత్లో చోటుచేసుకుంది.
Date : 19-06-2024 - 12:11 IST -
Union Budget 2024 : కేంద్ర బడ్జెట్లో వేతన జీవుల కోసం గుడ్ న్యూస్ !
కేంద్ర బడ్జెట్ను జులై 22న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు దేశంలోని వేతన జీవులు అందరి చూపు బడ్జెట్ వైపే ఉంది.
Date : 19-06-2024 - 11:29 IST -
Rahul Gandhi : భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు రాహుల్ – రేవంత్
న్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటం అతని వ్యక్తిత్వమని పేర్కొన్నారు. వెనుకబడిన వారికి అండగా ఉండాలనేది ఆయన దృక్పథమన్నారు
Date : 19-06-2024 - 10:07 IST -
Skin Bank : భారత సైన్యం కోసం ‘స్కిన్ బ్యాంక్’
భారత సైన్యానికి తొలిసారిగా స్కిన్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది.
Date : 19-06-2024 - 8:14 IST -
PM Modi: వారణాసిలోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ
ప్రధాని నరేంద్ర మోదీ.. సిగ్రాలో నిర్మాణంలో ఉన్న స్టేడియం, క్రీడా ప్రాంగణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం రాత్రి వారణాసిaలో జరుగుతున్న పనులను పరిశీలించారు
Date : 18-06-2024 - 11:58 IST -
Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్ ద్వారా రావడం గమనార్హం.
Date : 18-06-2024 - 11:30 IST -
Rahul Gandhi : చిన్న స్పర్ధ వచ్చినా సర్కార్ ఢమాల్.. టచ్లోనే ఎన్డీయే నేతలు : రాహుల్గాంధీ
ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 18-06-2024 - 5:19 IST -
Lok Sabha Speaker: స్పీకర్ పదవిపై రగడ..టీడీపీ కీ రోల్. కూటమిలో విభేదాలు
ఒకవైపు లోక్సభ స్పీకర్ ఎన్నికపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా, స్పీకర్ పదవి తమకే ఉంటుందని ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు మిత్రపక్షాలతో ఏకాభిప్రాయానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని.
Date : 18-06-2024 - 3:07 IST -
NEET – Supreme Court : చిన్న నిర్లక్ష్యమున్నా సరిదిద్దాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.
Date : 18-06-2024 - 2:24 IST -
Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్ను దాటేసిన భారత్
గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది.
Date : 18-06-2024 - 9:01 IST -
Siddharth Mallya: ఈవారంలోనే మాల్యా కొడుకు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా ?
బ్యాంకులకు సున్నంపెట్టి వ్యాపారవేత్త విజయ మాల్యా దేశం విడిచి పరారయ్యాడు.
Date : 18-06-2024 - 8:34 IST -
YS Sharmila : ఏఐసీసీ అగ్రనేతలతో వైస్ షర్మిల భేటీ
రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పునః వైభవం సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు
Date : 17-06-2024 - 11:02 IST -
Wayanad Bypoll : అన్న స్థానంలో చెల్లి..
ఇప్పుడు మొదటిసారి ఎన్నికల బరిలో నిలువబోతుంది. వయనాడ్ ఉపఎన్నికలో ఎంపీగా పోటీ చేయనున్నారు
Date : 17-06-2024 - 8:35 IST -
Kanchenjunga Express Crash: కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం
పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
Date : 17-06-2024 - 1:45 IST -
Glass Bridge : ఇది చైనాలో కాదు.. మన ఇండియాలోదే..!
బీహార్కు చెందిన లిట్టి చోఖా రుచి దేశంలోని ప్రతి మూలకు చేరుకుంది , నేడు ఇది ప్రజల అత్యంత ఇష్టమైన వీధి ఆహారాలలో ఒకటిగా మారింది. ప్రస్తుతం బీహార్ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం.
Date : 17-06-2024 - 1:17 IST -
5 Dead In Train Collision: ఘోర రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..!
5 Dead In Train Collision: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఆదివారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం కోల్కతా నుంచి వస్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 మంది (5 Dead In Train Collision) మృతి చెందారు. 25-30 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందజేస్తూ ఉత్తర రైల్వే అధికారి మాట్లాడుతూ.. సోమవారం ఉదయం న్యూ జల్పాయ్గురి సమీపంలో సీల్దాహ్ వెళ్లే క
Date : 17-06-2024 - 11:10 IST -
Train Collides: మరో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి..!
Train Collides: బీహార్ నుంచి ఓ విషాద వార్త వచ్చింది. సీమాంచల్లో రైలు ప్రమాదం (Train Collides) జరిగింది. సీల్దా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ రంగా పాణి- నిజబరీ మధ్య ప్రమాదానికి గురైంది. రైలులోని పలు కోచ్లు పట్టాలు తప్పాయి. పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. మాల్దా నుండి సీల్దాకు వెళ్తున్న 1
Date : 17-06-2024 - 10:16 IST