India
-
AAP : జూన్ 2న లొంగిపోతా..ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సందేశం
Delhi CM Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన మధ్యంతర బెయిల్(Interim bail) రేపటితో ముగియనుంది. దీంతో జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులు, ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశాన్నిచ్చారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జూన్ 2న లొంగిపోనున్నట్లు తెలిపారు. లొంగిపోయేంద
Date : 31-05-2024 - 3:11 IST -
Delhi Water Crisis: ఢిల్లీలో తాగునీటి కొరత.. ఎంతలా అంటే ఈ వీడియో చూడండి..!
Delhi Water Crisis: ఎండ వేడిమిని ఎదుర్కొంటున్న దేశంలోని పలు రాష్ట్రాలు రుతుపవనాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో ఢిల్లీ ప్రజలు తాగునీటి కొరత (Delhi Water Crisis)ను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో నీటి కోసం పోరాటం జరుగుతోంది. ప్రజలకు తాగునీరు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మండుటెండలు, మండే ఎండల్లో ప్రజలు నీటి కోసం క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును
Date : 31-05-2024 - 2:00 IST -
Income Tax : లోక్సభ ఎన్నికల వేళ.. రూ.1100 కోట్ల సోమ్ము సీజ్: ఐటీశాఖ
Income Tax Department: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. అయితే ఆ సోదాల్లో దాదాపు 1100 కోట్ల విలువైన నగదు, నగలను సీజ్ చేశారు. ఈసారి ఆదాయ పన్నుశాఖ అధికారులు రికార్డు స్థాయిలో డబ్బు, బంగారం, మద్యం, డ్రగ్స్ను జప్తు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన మార్చ్ 16వ తేదీ నుంచి.. మే 30వ తేదీ లోపు జప్తు చేసిన మొత్తం విలువ ఏకంగా 11 వందల కోట్లు ఉంటుందని […]
Date : 31-05-2024 - 1:48 IST -
PM Modi : కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని మోడీ ధ్యానం
Kanyakumari: ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) ఆధ్యాత్మిక యాత్ర కొసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోడి ధ్యానం(Meditation) కొసాగుతుంది. మోడీ వివేకానంద విగ్రహం ముందు ధ్యానం చేస్తున్నారు. కన్యాకుమారి(Kanyakumari)లో ప్రధాని మోడీ 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. రేపు అంటే శనివారం సాయంత్రం వరకు ప్రధాని మోడీ ధ్యానం కొనసాగనుంది. ఏడో విడత పోలింగ
Date : 31-05-2024 - 10:55 IST -
Heat Stroke: ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. వడదెబ్బ కారణంగా 54 మంది మృతి
రళలో రుతుపవనాలు ప్రవేశించగా, రోజురోజుకు ఉష్ణోగ్రతలు (Heat Stroke) పెరుగుతున్నాయి.
Date : 31-05-2024 - 9:56 IST -
Vivekananda Rock Memorial : ప్రధాని మోడీ 45 గంటల ధ్యానం.. వివేకానంద రాక్ మెమోరియల్ గురించి తెలుసా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం నుంచి దాదాపు 45 గంటల పాటు తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయనున్నారు.
Date : 30-05-2024 - 4:10 IST -
Manmohan Singh : ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు.. మన్మోహన్సింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ విరుచుకుపడ్డారు.
Date : 30-05-2024 - 2:13 IST -
PM Candidate : 48 గంటల్లో ప్రధాని అభ్యర్థిపై ప్రకటన.. గతంలో టీడీపీ మా మిత్రపక్షమే : జైరాం రమేశ్
జూన్ 1న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు భేటీ కానున్నాయి.
Date : 30-05-2024 - 12:58 IST -
Cracker Explosion : పూరీలో పేలుడు.. ముగ్గురు భక్తుల మృతి.. 30మందికి గాయాలు
ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది.
Date : 30-05-2024 - 10:51 IST -
Myanmar Earthquake: మయన్మార్లో భూకంపం.. భారత్లోని ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభావం..!
Myanmar Earthquake: రెమాల్ తుఫాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అస్సాం, మణిపూర్లో వరదలు బీభత్సం సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో వరదల కారణంగా 50 వేల మందికి పైగా ప్రజలు నష్టపోయారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. పొరుగు దేశం మయన్మార్లో సంభవించిన భూకంపం (Myanmar Earthquake)తో భూమి కంపించింది. మయన్మార్లో రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో నమోదైన భూకంప
Date : 30-05-2024 - 9:46 IST -
PM Modi : నేటి నుండి ధ్యానంలో ప్రధాని మోడీ..
స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో నేటి సాయంత్రం నుంచి జూన్ 1న మ.3 గంటల వరకు ప్రధాని మోడీ ధ్యానంలో కూర్చుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు పటిష్టమైన భద్రతను పెంచారు
Date : 30-05-2024 - 7:52 IST -
Delhi Water Crisis: నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా, ప్రభుత్వ ఉత్తర్వులు
దేశ రాజధానిలో నీటి కొరత లేకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. నీటి వృథాను అరికట్టాలని ఢిల్లీ జల్ బోర్డు సీఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Date : 29-05-2024 - 4:12 IST -
Lok Sabha Poll : మోడీ ఓడిపోవాలి – పాక్ మాజీ మంత్రి కోరిక
గతంలోనూ ఫవాద్ చౌదరి రాహుల్ గాంధీకి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా పలుమార్లు కామెంట్స్ చేశారు
Date : 29-05-2024 - 4:04 IST -
PM Modi : సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్య క్షీణతపై దర్యాప్తు : ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన హామీ ఇచ్చారు.
Date : 29-05-2024 - 3:58 IST -
AAP : స్వాతి మలివాల్ దాడి కేసు..హైకోర్టును ఆశ్రయించిన బిభవ్ కుమార్
Bibhav Kumar: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) వ్యక్తిగత అనుచరుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆప్ ఎంపీ స్వాతిమలివాల్(Swatimaliwal)పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ను మే 18న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బిభవ్ ఈ దాడి కేసులో ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. ఈ దాడి కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. We’re now on WhatsA
Date : 29-05-2024 - 3:35 IST -
Arvind Kejriwal : కేజ్రీవాల్కు షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Date : 29-05-2024 - 12:32 IST -
Prajwal : రేపు భారత్కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ..ఎయిర్పోర్టులో అరెస్టు..!
Prajwal Revanna: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నాయకుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రేపు భారత్కు(India) రానున్నట్లు తెలుస్తుంది. లైంగిక దౌర్జన్యం ఆరోపణల అనంతరం ఏప్రిల్ 26 తర్వాత ఆయన దేశం విడిచి దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను మే 31న జరిగే విచారణకు తప్పకుండా హాజరవుతానని ఇటివల ప్రజ్వల్ వీడియో విడుదల చేశారు. We’re now on WhatsApp. Click to
Date : 29-05-2024 - 12:21 IST -
Delhi Temperature: ఢిల్లీలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఉడుకుతున్న జనం..!
Delhi Temperature: ఉక్కపోత కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారతదేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆకాశం నుంచి అగ్నిగోళాల వర్షం కురుస్తుండడంతో పగటిపూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత (Delhi Temperature) తన పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ప్రతిరోజూ కొత్త ఉష్ణోగ్రతలు ఆశ్చర్యపరుస్తున్నాయి. రాజస్థాన్, హర్యానాలలో గరిష్ట ఉష్ణోగ్రత 51 డ
Date : 29-05-2024 - 7:34 IST -
400 Lok Sabha Seats : బీజేపీకి 400 పార్ అసాధ్యం.. ఎందుకో చెప్పిన ఖర్గే
ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 లోక్సభ సీట్లు రావడం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు.
Date : 28-05-2024 - 8:33 IST -
110 Voters : ఆ ఫ్యామిలీలో 165 మంది.. ఓట్ల కోసం లీడర్ల క్యూ
బిహార్కు చెందిన ఆ ఒక్క కుటుంబంలో 165 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 110 మంది ఓటర్లే.
Date : 28-05-2024 - 7:03 IST