India
-
NDA Lead : 154 స్థానాల్లో ఎన్డీయే లీడ్.. 96 స్థానాల్లో ఇండియా లీడ్
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 154 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది.
Date : 04-06-2024 - 8:37 IST -
Election Results 2024 : కాసేపట్లో ప్రజా ‘తీర్పు’.. ఎన్డీయేనా ? ఇండియానా ?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ భారత్లో జరిగింది.
Date : 04-06-2024 - 7:38 IST -
Lok Sabha Exit Poll 2024: ఎన్డీయే గెలుపు ఆకాంక్షిస్తూ వారణాసిలో రుద్రాభిషేక యాగం
మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ ప్రజల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కాశీలో ప్రధాని మోదీ విజయం సాధించాలని, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ఆకాంక్షిస్తూ ప్రజలు రుద్రాభిషేక యాగం నిర్వహించారు.
Date : 03-06-2024 - 6:12 IST -
Vijay Mallya : మాల్యా, నీరవ్, చోక్సీల అరెస్టులో దర్యాప్తు సంస్థలు ఫెయిల్ : కోర్టు
వేల కోట్ల అప్పులు చేసి.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోయిన వ్యవహారంపై ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 03-06-2024 - 3:23 IST -
CEC Press Meet : ప్రపంచంలోనే పెద్ద ఎలక్షన్స్.. 64.2 కోట్ల మంది ఓటేశారు : సీఈసీ
2019లో జరిగిన లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు చాలా పెద్దవని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు.
Date : 03-06-2024 - 2:04 IST -
Nitish Meets Modi: మోడీని కలిసిన నితీష్ కుమార్
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే ఒకరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఇరువురు నేతల మధ్య దాదాపు 35 నిమిషాలకు పైగా చర్చలు జరిగాయి.
Date : 03-06-2024 - 1:24 IST -
Narendra Modi : మనం కొత్త కలలు కనాలి, వాటిని వాస్తవంగా మార్చుకోవాలి
కన్యాకుమారిలో కొంతసేపు ధ్యానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ భవిష్యత్తుపై మళ్లీ దృష్టి సారించి పనిలో పడ్డారు. అతను తిరిగి వచ్చిన వెంటనే, అతను తన అంకితభావం , ఆవశ్యకతను ప్రదర్శిస్తూ అర డజనుకి పైగా బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలను నిర్వహించారు.
Date : 03-06-2024 - 1:11 IST -
Lok Sabha Result 2024: భారత ఎన్నికల ఫలితాలపై చైనా వ్యూ..
ప్రధాని మోదీ మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారని, ఈసారి బీజేపీ 400 దాటబోతోందని ఎగ్జిట్ పోల్లో వెల్లడైంది. భారత్ లోనే కాకుండా పొరుగు దేశం చైనాలో కూడా లోక్ సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అవుతారన్న వార్తల ప్రభావం చైనాలోనూ కనిపిస్తోంది. అలాగే ప్రధాని మోదీ విజయాన్ని చైనా సానుకూలంగా తీసుకుంటోంది.
Date : 03-06-2024 - 12:37 IST -
Sonia Gandhi : ఎగ్జిట్ పోల్స్ తూచ్.. గెలిచేది మేమే : సోనియాగాంధీ
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ కొట్టిపారేశారు.
Date : 03-06-2024 - 12:16 IST -
Adani Group : ఉదయం ట్రేడింగ్లో అదానీ గ్రూప్ షేర్లు జోరు..
మార్కెట్లు ప్రారంభమైన వెంటనే అదానీ పోర్ట్ఫోలియో కంపెనీల కీలక స్టాక్ సోమవారం దాదాపు 10 శాతం ఎగబాకి, టాప్ గెయినర్స్గా నిలిచింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ASPEZ) షేర్లు దాదాపు 10 శాతం పెరిగి రూ.1,581 వద్ద ట్రేడవుతున్నాయి.
Date : 03-06-2024 - 12:03 IST -
Kerala Rains : కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు
రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో 582 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. కంజిరపల్లి, వైకోమ్, చంగనస్సెరీ డివిజన్లలో 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.
Date : 03-06-2024 - 10:38 IST -
Air Force : భారీగా శాలరీస్.. ఎయిర్ ఫోర్స్లో, బీఎస్ఎఫ్లో జాబ్స్
ఇంటర్లో ఎంపీసీ, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత కలిగిన వారికి గుడ్ న్యూస్.
Date : 03-06-2024 - 9:04 IST -
Tractor Trolley Overturns : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా పీప్లోడీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Date : 03-06-2024 - 8:03 IST -
Good News For BJP: ఫలితాలకు ముందు మోదీ ప్రభుత్వానికి 5 శుభవార్తలు.. అవి ఇవే..!
Good News For BJP: 2024 లోక్సభ ఎన్నికలలో మొత్తం ఏడు దశలు పూర్తయ్యాయి. ఫలితాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాలు రావడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇంతకు ముందు కూడా మోడీ ప్రభుత్వానికి (Good News For BJP) ఒకటి కాదు 5 శుభవార్తలు వచ్చాయి. వీటిలో ఎగ్జిట్ పోల్స్ నుంచి ప్రభుత్వ ఖజానా నింపడం వరకు అన్నీ ఉన్నాయి. మొదటి శుభవార్త: ఎగ్జిట్ పోల్లో 400 […]
Date : 03-06-2024 - 6:15 IST -
Lok Sabha Elections : వామ్మో.. ఎన్నికల బెట్టింగ్ 7 లక్షల కోట్లకు చేరిందట..!
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు 7 దశల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరిగింది. అయితే.. అదేరోజున సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
Date : 02-06-2024 - 9:31 IST -
PM Modi Meeting: రెమాల్ తుఫాను ప్రభావంపై ప్రధాని మోదీ సమీక్ష
రమాల్ తుఫాను తరువాత ప్రకృతి వైపరీత్యాల మధ్య ఈశాన్య రాష్ట్రాల పరిస్థితిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. అలాగే బాధిత ప్రజలకు అన్ని విధాలా ఆదుకోవాలని హామీ ఇచ్చారు. కేంద్రం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాధిత ప్రజలను ఆదుకునేందుకు అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు.
Date : 02-06-2024 - 5:15 IST -
Zomato: మధ్యాహ్నం సమయంలో ఆర్డర్ చేయడం మానుకోండి: జొమాటో
దేశంలో ఎండలు దంచి కొడుతున్న వేళ ప్రముఖ ఆల్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న వేళలో అవసరమైతే తప్ప ఫుడ్ ఆర్డర్ చేయవద్దన్ని విజ్ఞప్తి చేసింది
Date : 02-06-2024 - 4:57 IST -
Rahul Gandhi : గెలిచేది మేమే.. అవి మోడీ పోల్స్ : రాహుల్ గాంధీ
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
Date : 02-06-2024 - 3:04 IST -
70 Terrorists : చొరబాటుకు 70 మంది ఉగ్రవాదులు రెడీ : కశ్మీర్ డీజీపీ
కశ్మీర్లోకి అక్రమంగా చొరబడేందుకు నియంత్రణ రేఖ వద్ద 70 మంది పాక్ ఉగ్రవాదులు రెడీగా ఉన్నారని జమ్మూకశ్మీర్ డీజీపీ రష్మీ రంజన్ స్వైన్ తెలిపారు.
Date : 02-06-2024 - 2:35 IST -
Bhaichung Bhutia : భైచుంగ్ భూటియా ఓటమి.. సిక్కింలో ఎస్కేఎం విజయం
ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ భైచుంగ్ భూటియా సిక్కిం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఓడిపోయే పరిస్థితి నెలకొంది.
Date : 02-06-2024 - 2:08 IST