India
-
Prajwal Revanna : జైల్లో లైబ్రరీ క్లర్క్గా ప్రజ్వల్ రేవణ్ణ.. జీతం ఎంతంటే?
జైలు వేతన నిబంధనల ప్రకారం ప్రజ్వల్కు రోజుకు రూ.522 జీతంగా చెల్లించనున్నారు. ప్రతి ఖైదీ సాధారణంగా వారంలో కనీసం మూడు రోజులు, నెలలో 12 రోజులు పని చేయడం తప్పనిసరిగా ఉండే నిబంధనలను ఆయనపై కూడా వర్తింపజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
Date : 07-09-2025 - 5:19 IST -
Bigg Boss: బిగ్బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు.. ట్రంప్పై పరోక్ష విమర్శలేనా?
Bigg Boss: బాలీవుడ్ సూపర్స్టార్, బిగ్బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. సాధారణంగా ఎంటర్టైన్మెంట్ వేదికగా పేరుగాంచిన బిగ్బాస్ రియాలిటీ షోలో ఒక రాజకీయ వాతావరణం నెలకొనడం చర్చనీయాంశమైంది.
Date : 07-09-2025 - 4:12 IST -
Modi Manipur : ఎట్టకేలకు మణిపుర్ కు ప్రధాని మోదీ?
Modi Manipur : ప్రధాని ఈ నెల 13 లేదా 14న మణిపూర్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికీ మరియు అజయ్ కుమార్ భల్లాతో
Date : 07-09-2025 - 4:07 IST -
Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యను అప్పటికే వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు.
Date : 07-09-2025 - 3:40 IST -
BJP MPs workshop : మరోసారి తన నిరాడంబరతను చాటుకున్న ప్రధాని మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలకమైన జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) సంస్కరణలపై ఈ సమావేశం జరిగిన సందర్భంలో, మోడీ తనను ఓ సాధారణ ఎంపీలా చూపించడంలో ఆసక్తికరమైన సందేశాన్ని ఇచ్చారు.
Date : 07-09-2025 - 3:16 IST -
Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి
పాక్షికంగా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా అవమానించారు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Date : 07-09-2025 - 2:09 IST -
Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.
Date : 07-09-2025 - 1:54 IST -
Jharkhand Encounter : ఝార్ఖండ్లో ఎన్కౌంటర్.. 10 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు హతం
Jharkhand Encounter : ఝార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసా ప్రాంతంలో మావోయిస్టులపై భద్రతా బలగాలు భారీ ఎన్కౌంటర్ నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్లో రూ.10 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు అమిత్ హస్డా అలియాస్ ఆప్టన్ హతమయ్యాడని అధికారులు ఆదివారం ధృవీకరించారు.
Date : 07-09-2025 - 11:42 IST -
Rahul : సీక్రెట్ వెకేషన్లో రాహుల్
Rahul : అమిత్ మాల్వీయ తన పోస్ట్లో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే, రాహుల్ మాత్రం సెలవుల్లో ఉన్నారని ఆరోపించారు. ఒక ప్రజా నాయకుడిగా, క్లిష్ట సమయాల్లో ప్రజల మధ్య ఉండాల్సింది పోయి,
Date : 07-09-2025 - 10:47 IST -
PM Modi: మరో దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు.. ఎందుకంటే?
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా శనివారం (సెప్టెంబర్ 6) పీఎం మోదీతో మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
Date : 06-09-2025 - 8:42 IST -
Delhi : తీహార్ జైలును పరిశీలించిన బ్రిటన్ అధికారులు.. భారత్కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!
ఈ క్రమంలో ఢిల్లీలోని తీహార్ జైలులో విదేశాల నుంచి అప్పగింత ద్వారా వచ్చే నేరగాళ్ల కోసం ప్రత్యేక హై-సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యూకే అధికారులకు ప్రతిపాదించింది. అంతేకాక, వారి భద్రతకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తామని, మానవ హక్కులకు భంగం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Date : 06-09-2025 - 5:22 IST -
Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు
Maharashtra : పాలఘర్ జిల్లాకు చెందిన నీలేశ్ ధోంగ్డా అనే యువకుడి వివాహ నిశ్చితార్థం బిబల్దార్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికతో జరిగింది
Date : 06-09-2025 - 4:06 IST -
CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం
ఈ ఘటనకు ముందు, సీఎం వాహనంపై పెండింగ్ చలానాల గురించి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ అధికారులు కూడా చట్టాన్ని పాటించకపోతే, సామాన్య ప్రజలు ఎలా పాటిస్తారనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం, సంబంధిత చలానాలను త్వరితగతిన రాయితీతో చెల్లించిందని ప్రకటించింది.
Date : 06-09-2025 - 3:21 IST -
Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!
ఈ గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:27 గంటలకు ముగియనుంది. మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఉండటం వల్ల, ఇది సాధారణ చంద్రగ్రహణాల కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వచ్చి ఎర్రటి వెలుతురుతో మెరిసిపోతాడు.
Date : 06-09-2025 - 1:02 IST -
Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు
Shocking : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ఒక సంచలనాత్మక దొంగతనం చోటు చేసుకుంది. జైన సమాజం నిర్వహిస్తున్న మతపరమైన ఆచారాల సమయంలో అమూల్యమైన కలశం మాయమైపోవడం భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.
Date : 06-09-2025 - 12:09 IST -
Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..
ఇక్కడ ‘రోబో జడ్జి’ అంటే ఒక మానవ న్యాయమూర్తికి బదులుగా రోబో తీర్పులు చెప్పడం కాదు. కానీ, న్యాయమూర్తులకు సాంకేతిక ఆధారిత సహకారాన్ని అందిస్తూ తీర్పుల ప్రక్రియను వేగవంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. కేసు వివరాలు, పాత తీర్పులు, చట్ట నిబంధనలు వంటి సమాచారాన్ని AI టెక్నాలజీ వేగంగా విశ్లేషించి, న్యాయమూర్తికి ఖచ్చితమైన సూచనలు అందిస్తుంది.
Date : 06-09-2025 - 11:54 IST -
Narendra Modi : ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన
Narendra Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్రంప్ తనను “గొప్ప ప్రధానమంత్రి” అని అభివర్ణించిన మాటలను మోడీ స్వాగతిస్తూ, ఇరు దేశాల సంబంధాలు ఎప్పటికీ బలంగా, సానుకూలంగానే కొనసాగుతాయని తెలిపారు.
Date : 06-09-2025 - 11:46 IST -
Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం
Mumbai: రాబోయే పండుగల దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం, దసరా, నవరాత్రుల సమయంలో నగరంలో భారీగా జనసమ్మర్థం ఉండనుంది.
Date : 06-09-2025 - 11:30 IST -
PM Modi : భారత్–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!
అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.
Date : 06-09-2025 - 11:01 IST -
Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్ ద్వివేదీ
Operation Sindoor : భారత-పాక్ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.
Date : 06-09-2025 - 10:22 IST