India
-
SBI : గుడ్ న్యూస్.. లోన్ వడ్డీ రేట్లను తగ్గించిన SBI
SBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును స్థిరంగా ఉంచినప్పటికీ, SBI తీసుకున్న ఈ నిర్ణయం రుణగ్రహీతలకు ఊరటనిస్తుంది. ఈ సవరించిన వడ్డీ రేట్లు 2025, ఆగస్ట్ 15 నుండి అమల్లోకి వస్తాయి.
Published Date - 11:14 AM, Fri - 15 August 25 -
Cloudburst : జమ్మూకశ్మీర్ క్లౌడ్ బరస్ట్ .. 46కు చేరిన మృతుల సంఖ్య
మృతుల్లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బందిగా గుర్తించబడ్డారు. ఈ ఘటనతో ప్రతి సంవత్సరం జరిగే మచైల్ మాతా యాత్రను అధికారులు తక్షణమే నిలిపివేశారు. ఈ యాత్రకు ప్రారంభ బిందువైన చషోతి గ్రామంలోనే విపత్తు సంభవించడంతో, యాత్రికులకు పెద్ద ప్రమాదం తప్పలేదు. భారీ వర్షానికి కొద్ది గంటల్లోనే వరద ఉధృతి పెరిగి, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయ
Published Date - 10:36 AM, Fri - 15 August 25 -
PM Modi : స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా భారీ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఈ పథకం దేశంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే కాకుండా, తొలి ఉద్యోగంలో అడుగుపెట్టే యువతకు ప్రత్యక్ష ఆర్థిక మద్దతు అందించనుంది. ప్రైవేటు రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన వారికి ప్రభుత్వం ఏకంగా రూ.15,000 ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.
Published Date - 10:21 AM, Fri - 15 August 25 -
79th Independence Day : ఎర్రకోట పైనుంచి పాకిస్థాన్ కు ప్రధాని మోదీ హెచ్చరిక
79th Independence Day : ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజు అని, ఇది దేశం సమైక్య భావనతో ఉప్పొంగే సమయమని అన్నారు
Published Date - 08:50 AM, Fri - 15 August 25 -
Supreme Court: బీహార్లో తొలగించిన ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం!
ఎన్నికల సంఘం ప్రకారం.. తొలగించబడిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించగా, 36 లక్షల మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారని లేదా కనుగొనబడలేదని, 7 లక్షల మంది రెండు చోట్ల నమోదయ్యారని తెలిసింది.
Published Date - 07:21 PM, Thu - 14 August 25 -
UP : సీఎంను పొగిడినందుకు ఎమ్మెల్యే ను సస్పెండ్ చేసిన అఖిలేశ్ యాదవ్
UP : "సమాజ్వాదీ పార్టీ దళిత వ్యతిరేక వైఖరిని చూపించింది. పూజా పాల్ నేరాలను అణచివేయడంపై ప్రభుత్వాన్ని ప్రశంసించడంతో ఆమెను పార్టీ నుంచి తొలగించారు
Published Date - 04:42 PM, Thu - 14 August 25 -
Independence Day 2025: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన ఎర్రకోట!
ఎర్రకోట వద్దే కాకుండా నగరంలోని కీలక ప్రదేశాలైన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలలో కూడా భద్రతను గణనీయంగా పెంచారు.
Published Date - 04:29 PM, Thu - 14 August 25 -
Cloudburst : జమ్మూకశ్మీర్లో ‘క్లౌడ్ బరస్ట్’.. 10 మంది మృతి
ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిన మాచైల్ మాతా (చండీ) ఆలయానికి యాత్ర ప్రారంభించే బేస్ క్యాంప్. భక్తులు ఇక్కడే వాహనాలు నిలిపి, అక్కడి నుంచే నడక ప్రయాణం మొదలుపెడతారు. ఈ సందర్భంలో క్లౌడ్బరస్ట్ సంభవించడంతో, యాత్రికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరద నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు చేరడంతో కొంతమంది తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
Published Date - 03:35 PM, Thu - 14 August 25 -
EC : ఓటర్ల జాబితాలో అవకతవకలు అనడం కాదు..ఆధారాలతో రావాలి: రాహుల్ గాంధీకి ఈసీ కౌంటర్
ఎవరైనా రెండుసార్లు ఓటు వేశారు అనీ, ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని అనుకుంటే, తగిన ఆధారాలతో పాటు లిఖితపూర్వక అఫిడవిట్ సమర్పించాలి. ఆధారాలు లేకుండా ఓటు చోరీ ఓటర్లను దొంగలుగా పిలవడం వంటి పదాలు వాడడం నేరుగా కోట్లాది మంది ఓటర్లను అవమానించేలా ఉంటుంది అని స్పష్టం చేసింది.
Published Date - 01:55 PM, Thu - 14 August 25 -
Darshan : నటుడు దర్శన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. హత్య కేసులో బెయిల్ రద్దు
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం చేకూర్చాయి. నిందితుడు ప్రముఖ నటుడు కావచ్చునేమో గానీ, చట్టం ముందు అందరూ సమానమే. బెయిల్ మంజూరు చేయడానికి సరైన చట్టపరమైన కారణాలు లేవు అని స్పష్టం చేశారు.
Published Date - 11:57 AM, Thu - 14 August 25 -
Visas: ఇకపై ఒక్క రోజులోనే వీసా జారీ!
ఇప్పటివరకు సుమారు 50 లక్షల ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డులు జారీ చేయడంతోపాటు OCI పోర్టల్ను పునరుద్ధరించి మరింత సులభమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Published Date - 06:28 PM, Wed - 13 August 25 -
Indus Waters Treaty : భారత్కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం..
భారత్ ప్రకటన ప్రకారం, సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) 1960లో భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య పరస్పర అంగీకారంతో రూపొందించబడిన ద్వైపాక్షిక ఒప్పందం. ఈ ఒప్పందంపై తగినంత స్పష్టత ఉండగా, దీనిపై తృతీయ పక్షాల హస్తక్షేపానికి ఆస్కారం లేదని భారత్ స్పష్టం చేసింది.
Published Date - 04:58 PM, Wed - 13 August 25 -
China-India : ట్రంప్ చర్యలు..భారత్-చైనా మధ్య వ్యాపార సంబంధాలు బలపడుతున్నాయా?
దీని ప్రభావంగా భారత్-చైనా మధ్య వాణిజ్య భాగస్వామ్యం గట్టిపడుతోంది. ఈ పరిణామాల్లో నయార ఎనర్జీ (Nayara Energy) కీలక పాత్ర పోషిస్తోంది. గుజరాత్లోని వడినార్ రిఫైనరీని కలిగి ఉన్న ఈ సంస్థలో రష్యా పెట్రోలియం దిగ్గజం రోస్నెఫ్ట్కి 49 శాతం వాటా ఉంది. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలు ఈ సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Published Date - 04:04 PM, Wed - 13 August 25 -
Sonia Gandhi : సోనియాగాంధీకి ఇటలీ పౌరురాలిగా ఓటు.. బీజేపీ ఎదురుదాడి
Sonia Gandhi : ఇతర రాష్ట్రాల ఎంపికల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం మీద రాజకీయ యుద్ధం ఘర్షణలకు దారి తీసింది.
Published Date - 02:07 PM, Wed - 13 August 25 -
Dharmasthala : ధర్మస్థల కేసు.. సస్పెన్స్ లో SIT..! నిజాలు బయటపడతాయా..!
Dharmasthala : కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో జరుగుతున్న మాస్ గ్రేవ్ (సామూహిక ఖననం) కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బుధవారం నుంచి చివరి దశ తవ్వకాలను ప్రారంభించనుంది.
Published Date - 01:06 PM, Wed - 13 August 25 -
Stray Dogs : వీధి కుక్కల తొలగింపు తీర్పుపై తీవ్ర విమర్శలు.. సుప్రీం తీర్పు పరిశీలిస్తానన్న సీజేఐ
ఈ నేపథ్యంలో, ఈ అంశాన్ని పరిశీలిస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ వెల్లడించారు. రేబిస్ కారణంగా ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, జస్టిస్ పార్దివాలా మరియు జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం గత వారం కీలక తీర్పును వెలువరించింది.
Published Date - 01:00 PM, Wed - 13 August 25 -
Retail Inflation : మధ్యతరగతికి శుభవార్త..ఎనిమిదేళ్లలోనే కనిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం..!
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025 జులై నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.55 శాతంగా నమోదైంది. ఇది 2017 జులై తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. గత జూన్లో ఈ రేటు 2.10 శాతంగా ఉండగా, ఒక్క నెలలోనే 55 బేసిస్ పాయింట్ల తగ్గుదల నమోదవడం విశేషం. ఇది వరుసగా తొమ్మిదోసారి ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోంది.
Published Date - 10:54 AM, Wed - 13 August 25 -
PM Modi : టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ..!
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరులో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల్లో పాల్గొనడానికి మోడీ అమెరికా వెళ్లనున్నారు.
Published Date - 09:10 AM, Wed - 13 August 25 -
India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్టనున్న భారత్!
జూన్ 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత, భారత్-చైనా సరిహద్దులో సైనిక బలగాల సంఖ్య పెరిగింది. అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.
Published Date - 10:04 PM, Tue - 12 August 25 -
Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త..దేశవ్యాప్తంగా 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై
మంత్రి పేర్కొన్నట్లుగా దేశంలోని ఎక్కువశాతం రైల్వే స్టేషన్ల పరిధిలో ఇప్పటికే టెలికాం సంస్థలు 4జీ మరియు 5జీ సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులు తమ మొబైల్ డేటా ద్వారా ఈ సేవలను వినియోగిస్తున్నారు. అయితే ప్రయాణికుల మరింత సౌలభ్యార్థం కోసం, 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం అని వెల్లడించారు.
Published Date - 04:19 PM, Tue - 12 August 25