India
-
Indian Cricket Team: టీమిండియాపై ప్రశంసల జల్లు.. గర్వంగా ఉందన్న ప్రధాని మోదీ!
Indian Cricket Team: బార్బడోస్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు (Indian Cricket Team) 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. భారత జట్టు సాధించిన ఈ విజయంతో దేశ వ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ రాజకీయ ప్రముఖులు టీమ్కు అభినందనలు తెలిపారు. మరోవైపు టీమ్ ఇండియా సాధించిన ఈ విజయంపై క్రీడా
Date : 30-06-2024 - 8:26 IST -
Ladakh Floods : లడఖ్ వరదల్లో ఐదుగురు ఆర్మీ జవాన్లు గల్లంతు
లడఖ్లోని నియోమా-చుషుల్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) సమీపంలోని ష్యోక్ నదిలో ఆకస్మిక వరదల కారణంగా శనివారం తెల్లవారుజామున టి-72 ట్యాంక్ మునిగిపోవడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మునిగిపోయారు.
Date : 29-06-2024 - 9:31 IST -
Modi Surya Ghar Yojana : మోడీ సూర్య ఘర్ యోజనకు దూరంగా తెలుగు రాష్ట్రాలు
ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కింద దేశవ్యాప్తంగా 1 కోటి నివాస గృహాలకు రూఫ్టాప్ సోలార్ పవర్ సబ్సిడీని అందించడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి చాలా తక్కువ స్పందన వస్తోంది.
Date : 29-06-2024 - 8:38 IST -
Rajkot Airport : మొన్న ఢిల్లీ..నేడు రాజ్కోట్ ఎయిర్పోర్ట్ ..భారీ వర్షానికి కూలుతున్న టెర్మినల్స్
వర్షాలతో రాజ్ కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు షెడ్ టెంట్ కూలిపోయింది
Date : 29-06-2024 - 6:43 IST -
Lalu – Indira Gandhi : ‘ఎమర్జెన్సీ’ టైంలో మోడీ, నడ్డా కనిపించలేదు.. లాలూ సంచలన వ్యాఖ్యలు
1975 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీపై బీజేపీ రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 29-06-2024 - 4:58 IST -
Liquor Policy Case: కేజ్రీవాల్ను కోర్టులో హాజరు పరిచిన సీబీఐ
మద్యం పాలసీ కేసులో 3 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ ఇక్కడి సిటీ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ చేసిన వాదనపై జూన్ 26న సీఎం కేజ్రీవాల్ను రోస్ అవెన్యూ కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది.
Date : 29-06-2024 - 4:33 IST -
Nitish – Modi : మోడీ సర్కారుకు నితీశ్ మెలిక.. ఆ ‘హోదా’ కోసం తీర్మానం!
కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో కింగ్ మేకర్గా మారిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చక్రం తిప్పడం మొదలుపెట్టారు.
Date : 29-06-2024 - 4:12 IST -
Cancer Drugs: క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన కేరళ..!
Cancer Drugs: కేరళ.. క్యాన్సర్ బాధితులకు పెద్ద ఉపశమనం. జీరో ప్రాఫిట్తో రాష్ట్ర ప్రభుత్వం ‘కారుణ్య కమ్యూనిటీ ఫార్మసీ’ ద్వారా ఖరీదైన క్యాన్సర్ మందులను (Cancer Drugs) తక్కువ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది. అవయవ మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత వాడే మందులతోపాటు 800 రకాల మందులను లాభదాయకంగా ‘కారుణ్య ఔట్లెట్స్’లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్
Date : 29-06-2024 - 2:26 IST -
Future PM : ‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్’.. పోస్టర్లపై పొలిటికల్ చర్చ
‘‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్ యాదవ్’’ అని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి.
Date : 29-06-2024 - 12:59 IST -
Sunita Williams: ఇంకొన్ని నెలలు ‘అంతరిక్షం’లోనే సునీత.. బోయింగ్ కంపెనీ ప్రకటన
బోయింగ్ కంపెనీకి చెందిన స్పేస్క్రాఫ్ట్ ‘స్టార్ లైనర్’లో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇంకా అక్కడే ఉన్నారు.
Date : 29-06-2024 - 11:54 IST -
Amarnath Yatra 2024 : అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. బయలుదేరిన మొదటి బ్యాచ్
పవిత్ర అమర్నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది.
Date : 29-06-2024 - 8:58 IST -
Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. 88 ఏళ్ల రికార్డు బద్దలు
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి వాతావరణశాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఢిల్లీలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఈ తరహా భారీ వర్షాలు కురిసి 88 ఏళ్ళు అవుతుంది.
Date : 28-06-2024 - 11:28 IST -
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నాలుక కోసిన వారికి రివార్డ్ ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే. లోక్సభలో ఒవైసీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నితీష్ రాణే మీడియాతో మాట్లాడారు.
Date : 28-06-2024 - 6:40 IST -
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఇజ్రాయెల్ జెండా
తన ఇంటిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇజ్రాయెల్ జెండాను పెట్టారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. గాజాలో యూదులు 40 వేల మందిని ఊచకోత కోశారని, 12 లక్షల మందిని నిరాశ్రయులను చేశారని ఒవైసీ అన్నారు. ఇజ్రాయెల్ యూదు దేశమని, అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేశారన్నారు.
Date : 28-06-2024 - 2:48 IST -
New Criminal Laws : జులై 1 నుండి కొత్త నేర చట్టాలు అమలు
బ్రిటీష్ కాలం నాటి శిక్షా స్మృతులే అమల్లో ఉన్నాయని గుర్తు చేస్తూ, వాటిని సంస్కరించడం గొప్ప విషయమని పేర్కొన్నారు
Date : 28-06-2024 - 12:43 IST -
Delhi Airport : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనలో మృతులకు రూ.20 లక్షల పరిహారం – మంత్రి రామ్మోహన్
మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు తెలిపారు
Date : 28-06-2024 - 12:09 IST -
Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి
ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు
Date : 28-06-2024 - 11:21 IST -
Delhi Rains : జలమయమైన దేశ రాజధాని..
ఢిల్లీలో కుండపోత వర్షాలు కురిశాయి. సఫ్టర్ జంగ్ ప్రాంతంలో 22.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 1936 జూన్ 28న 23.5 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత ఇదే అత్యధికం.
Date : 28-06-2024 - 11:16 IST -
Tragic Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి
బ్యాడగి తాలూకా, గుండెనహళ్లి క్రాస్ సమీపంలోని హావేరి వద్ద 48వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగి 13 మంది మృతి చెందారు
Date : 28-06-2024 - 10:12 IST -
Delhi Rains : ఢిల్లీలో మునిగిన రోడ్లు.. బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన
ఢిల్లీలో భారీ వర్షాలకు ప్రధాన రహదారులు మునిగిపోవడంపై బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నీళ్లు నిలిచిన రోడ్డుపై తేలికపాటి పడవలో ప్రయాణించారు. వర్షాకాలం ఉందని తెలిసి కూడా ఆప్ ప్రభుత్వం డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో రోడ్లపై నీరు నిలుస్తోందని విమర్శించారు.
Date : 28-06-2024 - 9:57 IST