India
-
19 Bombs Planted : 19 చోట్ల బాంబులు.. ఆ రాష్ట్రంలో కలకలం.. ఏమైందంటే ?
అసోం సహా మన దేశంలోని చాలా ఈశాన్య రాష్ట్రాల్లో నేటికీ చాలా వేర్పాటువాద సంస్థలు యాక్టివ్గా ఉన్నాయి.
Date : 15-08-2024 - 4:21 IST -
RSS Chief : బంగ్లాదేశ్ హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత్దే : ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 15-08-2024 - 3:41 IST -
Election : జమ్మూకాశ్మీర్ సహా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఈసీ..!
అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్లలో ఆగస్టు 19 లేదా 20వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Date : 15-08-2024 - 2:54 IST -
1st Time Tricolour Hoisted : ఆ 13 పల్లెల్లో తొలిసారిగా మువ్వన్నెల జెండా రెపరెపలు
ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) మన దేశంలోని 13 గ్రామాలకు వెరీ స్పెషల్.
Date : 15-08-2024 - 2:32 IST -
Rahul Gandhi : పదేళ్ల తర్వాత తొలి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ రికార్టు
ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతపక్ష నేతగా రికార్డులకెక్కారు..
Date : 15-08-2024 - 1:18 IST -
Narendr Modi : మన్మోహన్ సింగ్ రికార్డును కూడా బద్దలు కొట్టిన ప్రధాని మోదీ
1947 నుండి 1964 వరకు 17 సార్లు జెండాను ఎగురవేసిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో ఈ రికార్డు ఉంది. నెహ్రూ తర్వాత ఇందిరా గాంధీ 16 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు, ఆమె తండ్రి రికార్డుకు ఒక్కటి తక్కువ.
Date : 15-08-2024 - 12:03 IST -
Narendra Modi : దేశంలోని 140 కోట్ల మంది పౌరులు నేడు గర్విస్తున్నారు
దేశంలోని యువత గర్వంతో నిండిపోతుంది. అందుకే 140 కోట్ల మంది పౌరులు ఈ రోజు దేశం గర్విస్తోంది' అని ప్రధాని మోదీ అన్నారు. దేశ యువత నెమ్మదిగా వెళ్లాలని కోరుకోవడం లేదని, ఇది మన స్వర్ణయుగం అని ప్రధాని మోదీ అన్నారు.
Date : 15-08-2024 - 11:10 IST -
Nalin Prabhat : జమ్మూకాశ్మీర్ పోలీస్ కొత్త డైరెక్టర్ జనరల్గా AP కేడర్ IPS అధికారి
ప్రస్తుత DGP, R.R. స్వైన్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేసిన తర్వాత ప్రత్యేక అసైన్మెంట్ పొందనున్నారు. 1992 ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన IPS అధికారి, ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) డైరెక్టర్ జనరల్ (DG) నళిన్ ప్రభాత్ కొత్త J&K DGPగా నియమిస్తారని ఉన్నత వర్గాలు మీడియాకు తెలిపాయి.
Date : 15-08-2024 - 10:51 IST -
Google Doodle : డూడుల్తో ‘ఇండిపెండెన్స్ డే’ విషెస్ చెప్పిన గూగుల్
‘‘1947 సంవత్సరంలో ఇదే రోజు బ్రిటీష్ వలస పాలన నుంచి భారత్ విముక్తి పొందింది.. ఈసందర్భంగా మేం వీరేంద్ర జవేరీతో వేయించిన డూడుల్ ఇది’’ అని గూగుల్ ఓ పోస్ట్ చేసింది.
Date : 15-08-2024 - 10:41 IST -
PM Modi : భారతీయులంతా తలుచుకుంటే వికసిత భారత్ సాధ్యమే : ప్రధాని మోడీ
ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 15-08-2024 - 8:48 IST -
Midnight Protest : అట్టుడికిన కోల్కతా.. ఆస్పత్రిని ధ్వంసం చేసిన నిరసనకారులు
ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లోకి పలువురు వ్యక్తులు చొచ్చుకు వెళ్లారు.
Date : 15-08-2024 - 7:43 IST -
78th Independence Day : కాసేపట్లో ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్న ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
Date : 15-08-2024 - 7:15 IST -
Manish Sisodia : గవర్నర్ పదవిపై మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు
దేశ ప్రజాస్వామ్యంపై గవర్నర్ పదవి గుదిబండగా మారిందంటూ తీవ్ర విమర్శలు..
Date : 14-08-2024 - 11:24 IST -
Independence Day 2024: నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ
నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంలో తొలిసారిగా జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఛత్తీస్గఢ్లోని నక్సలైట్ల ప్రభావిత బస్తర్ ప్రాంతంలో తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను జరపనున్నారు.ప్రస్తుతం ఆ ప్రదేశం భద్రత దళాల మధ్య ఉంది. గతేడాది గణతంత్ర దినోత్సవం తర్వాత ఈ ప్రదేశాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేశారు.
Date : 14-08-2024 - 10:27 IST -
Rahul Naveen : ఈడీ డైరెక్టర్గా రాహుల్ నవీన్ నియామకం
ఈడీ డైరెక్టర్గా పని చేసిన సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం గతేడాది సెప్టెంబర్ 23తో పదవీకాలం ముగిసింది.
Date : 14-08-2024 - 9:41 IST -
Murmu : దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
ఆర్థిక, క్రీడా, మౌలిక వసతుల కల్పన తదితర రంగాల్లో దేశం సాధించిన విజయాలను తన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంసించారు.
Date : 14-08-2024 - 9:16 IST -
Reliance Foundation Scholarships : రిలయన్స్ స్కాలర్షిప్స్.. పీజీ విద్యార్థులకు రూ.6 లక్షలు, యూజీ విద్యార్థులకు రూ.2 లక్షలు
2024-25 విద్యా సంవత్సరానికిగానూ ఇందుకోసం 5100 మందిని ఎంపిక చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలివీ..
Date : 14-08-2024 - 6:44 IST -
Manish Sisodia Interview : నా అరెస్టు వెనుక ఏదో రాజకీయ కారణం.. ఇంటర్వ్యూలో మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు
జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 14-08-2024 - 4:20 IST -
Rajnath Singh : జమ్మూకశ్మీర్ భద్రతా..పరిస్థితులపై రాజ్నాథ్ సింగ్ కీలక భేటి
స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రజాభద్రత కోసం జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి.
Date : 14-08-2024 - 3:23 IST -
CM Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై రాహుల్ మౌనం: సీఎం యోగి మాస్ రిప్లై
1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్, పాకిస్థాన్లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు.
Date : 14-08-2024 - 2:26 IST