India
-
Ladakh : లద్దాఖ్లో మరో 5 కొత్త జిల్లాలు.. కేంద్రం కీలక ప్రకటన
ప్రస్తుతం లద్దాఖ్ ప్రాంతంలో లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. వాటినే పునర్విభజన చేసిన కొత్తగా మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు.
Date : 26-08-2024 - 1:26 IST -
Congress MP Vasantrao Chavan Passes Away: హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాంగ్రెస్ ఎంపీ మృతి
నాందేడ్ నుంచి కాంగ్రెస్ ఎంపీ వసంత్ బి. చవాన్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 1978లో నైగావ్ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వసంతరావు చవాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు
Date : 26-08-2024 - 12:08 IST -
BJP First List: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల
వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. రాజ్పోరా నుంచి బీజేపీ అభ్యర్థిగా అర్షిద్ భట్ను ఎంపిక చేసింది
Date : 26-08-2024 - 11:43 IST -
Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీ: పీకే సంచలన నిర్ణయం
బీహార్లోని గయా జిల్లాలోని బేలా గంజ్ మరియు ఇమామ్ గంజ్ నియోజకవర్గాల్లో వచ్చే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జాన్ సూరాజ్ పోటీ చేసే అవకాశం ఉందని గత వారం ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉంటారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు
Date : 25-08-2024 - 6:29 IST -
Train Force One : ఉక్రెయిన్కు ‘ట్రైన్ ఫోర్స్ వన్’ రైలులో ప్రధాని మోడీ.. దీని ప్రత్యేకతలివీ
దాదాపు 20 గంటల పాటు 'ట్రైన్ ఫోర్స్ వన్'(Train Force One) రైలులో ప్రయాణించి భారత ప్రధాని మోడీ పోలండ్ నుంచి ఉక్రెయిన్కు చేరుకున్నారు.
Date : 25-08-2024 - 3:57 IST -
PM Modi : ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం.. ఇస్లామాబాద్కు వెళ్తారా ?
గత సంవత్సరం ఎస్సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్ నగరంలో జరిగింది. అప్పట్లో భారత ప్రధాని మోడీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు.
Date : 25-08-2024 - 2:15 IST -
Modi Mann Ki Baat: ప్రధాన మోదీ మన్ కీ బాత్ 113వ ఎపిసోడ్
ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. ఈరోజు ప్రధాని మోదీ కార్యక్రమంలో 113వ ఎపిసోడ్ సందర్భంగా పలు విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఎపిసోడ్లో అంతరిక్ష ప్రపంచంతో సంబంధం ఉన్న యువతతో ప్రధాని మోదీ సంభాషించారు.
Date : 25-08-2024 - 12:26 IST -
Mayawati Slams Congress: కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరు: మాయావతి
కాంగ్రెస్ పార్టీని బాబా సాహెబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అతని జీవితకాలంలో, అతను మరణించిన తర్వాత కూడా అతనికి భారతరత్న బిరుదు ఇవ్వలేదని గుర్తు చేశారు.
Date : 25-08-2024 - 11:34 IST -
ECI : కాశ్మీరీ వలసదారులు ఓటు వేసేందుకు 24 పోలింగ్ స్టేషన్లు
కాశ్మీర్ లోయ నుండి నిర్వాసితులైన, జమ్మూ, ఉధంపూర్లో నివసిస్తున్న ప్రజలు లోక్సభ ఎన్నికల్లో చేసినట్లుగా ఫారం-ఎం నింపాల్సిన అవసరం లేదని సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 25-08-2024 - 11:02 IST -
Mumbai Blast: ముంబై పేలుళ్లకు 21 ఏళ్లు, ఇదే రోజు దేశ ఆర్థిక రాజధాని దద్దరిల్లింది
25 ఆగస్టు 2003న మొదటి పేలుడు ముంబైలోని రద్దీగా ఉండే జవేరీ బజార్ వెలుపల జరిగింది, రెండవ పేలుడు గేట్వే ఆఫ్ ఇండియా సమీపంలోని తాజ్ మహల్ హోటల్ వెలుపల జరిగింది. రెండు పేలుళ్లు టాక్సీలలో జరిగాయి.
Date : 25-08-2024 - 10:54 IST -
Narendra Modi : 11 లక్షల ‘లఖపతి దీదీ’లను సత్కరించినున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, రాజస్థాన్లలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలో 11 లక్షల మంది కొత్త లఖపతి దీదీలకు ఆయన సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నారు.
Date : 25-08-2024 - 10:43 IST -
Polygraph Test: కోల్కతా హత్యాచారం కేసు.. నిందితుడు సంజయ్ రాయ్కు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్..!
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత ఎటువంటి విషయాలు బయటికి వస్తాయోనని సర్వత్రా ఎదురుచూస్తున్నారు.
Date : 25-08-2024 - 10:25 IST -
Kisan Express: దేశంలో మరో రైలు ప్రమాదం.. రెండు భాగాలుగా ఊడిపోయిన కోచ్లు..!
కిసాన్ ఎక్స్ప్రెస్ (13307) జార్ఖండ్లోని ధన్బాద్ నుండి పంజాబ్లోని ఫిరోజ్పూర్కు వెళ్లే మార్గంలో ఉంది. అయితే అది మొరాదాబాద్ నుండి బయలుదేరిన వెంటనే సియోహరా- ధంపూర్ స్టేషన్ల మధ్య ప్రమాదం జరిగింది.
Date : 25-08-2024 - 9:31 IST -
Sopore : మరోసారి సోపోర్ ప్రాంతంలో కాల్పుల మోత
32 నేషనల్ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్, సోపోర్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
Date : 24-08-2024 - 7:00 IST -
Vande Bharat Sleeper : త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు
అలాగే.. వందే మెట్రో గుజరాత్లో నడుస్తుంది. అయితే.. వచ్చే నెలలోగా తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నట్లు జనరల్ మేనేజర్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నై, యు. సుబ్బారావు తెలిపారు.
Date : 24-08-2024 - 6:38 IST -
Assam Gang Rape : నిందితుడి అంత్యక్రియలను బహిష్కరించిన గ్రామస్థులు
మృతి చెందిన సామూహిక అత్యాచార నిందితుడి అంత్యక్రియలను బహిష్కరించాలని అస్సాంలోని నాగావ్ జిల్లాలో గ్రామస్తులు నిర్ణయించారు.
Date : 24-08-2024 - 6:04 IST -
Rahul Gandhi : సోనియాగాంధీకి ఫేవరేట్ ‘నూరీ’.. రాహుల్గాంధీ ఇన్స్టా పోస్ట్ వైరల్
సోనియాగాంధీజీకి తాను కానీ, ప్రియాంకాగాంధీ కానీ ఫేవరేట్ కాదని.. నూరీయే ఫేవరేట్ అని ఆయన తెలిపారు.
Date : 24-08-2024 - 5:04 IST -
Congress Plan B : కర్ణాటక కోసం కాంగ్రెస్ ‘ప్లాన్ బి’ సిద్ధం చేసిందా..?
ముఖ్యమంత్రి పదవిని ఆశించిన శివకుమార్ - పార్టీ కోసం ఎన్నో రిస్క్లు చేసి జైలుకు కూడా వెళ్లి - ఇప్పుడు ఉన్నత పదవి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ పదవికి కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర ఎంపికను కూడా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోంది.
Date : 24-08-2024 - 4:28 IST -
PM Modi: ముగిసిన విదేశీ పర్యటన, ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ
విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్, పోలాండ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాధినేతలు కలిశారు. మోదీ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్తో నాలుగు ఒప్పందాలు కుదిరాయి. గత 45 ఏళ్లలో పోలాండ్కు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి.
Date : 24-08-2024 - 2:49 IST -
Triple Talaq : మోడీ, యోగిలను పొగిడిందని భార్యకు ట్రిపుల్ తలాఖ్
ఈమేరకు సదరు మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 24-08-2024 - 2:35 IST