India
-
Attacks On Trains : రైళ్లపై దాడులకు ఉగ్రకుట్ర.. టెర్రరిస్టు ఘోరీ వీడియో కలకలం
ఫర్హతుల్లా ఘోరీ ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంటున్నాడు.
Date : 28-08-2024 - 12:41 IST -
Bihar Floods : బీహార్లో వరదలు బీభత్సం.. నిరాశ్రయులైన వేలాది మంది
గంగా, గండక్, కోషి, మహానంద ఇతర నదుల పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక చోట్ల నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటింది. రాష్ట్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Date : 28-08-2024 - 11:13 IST -
Gujarat Floods : వరద వలయంలో గుజరాత్.. సురక్షిత ప్రాంతాలకు 23,870 మంది
వడోదరలో విశ్వమిత్రి నదిలో నీట మట్టం ప్రమాదకర స్థాయిలో పెరగడంతో నగరంలోని ఏడు వంతెనలను మూసివేశారు.
Date : 28-08-2024 - 10:23 IST -
Railway Stations : 8 రైల్వే స్టేషన్లకు స్వామీజీలు, స్వాతంత్య్ర యోధుల పేర్లు
జైస్ స్టేషన్కు గురు గోరఖ్నాథ్ ధామ్, మిస్రౌలీ స్టేషనుకు మా కాలికన్ ధామ్, బానీ స్టేషనుకు స్వామీ పరమహంస అనే పేర్లు పెట్టారు.
Date : 28-08-2024 - 9:39 IST -
Champai Soren: బీజేపీలోకి మాజీ సీఎం.. సంతోషంగా లేని ప్రముఖ నేత..?
బీజేపీలో చేరాలన్న చంపై సోరెన్ నిర్ణయం పట్ల బాబులాల్ మరాండీ సంతోషంగా లేరని బీజేపీకి సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పలేదు.
Date : 27-08-2024 - 11:44 IST -
BJP : కోల్కతా హత్యాచార ఘటన..12 గంటల బంద్కు బీజేపీ పిలుపు
జూనియర్ వైద్యురాలిపై అత్యచారం, హత్యకు నిరసనగా బుధవారంనాడు 12 గంటల బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంద్..
Date : 27-08-2024 - 5:56 IST -
Supreme Court : సుప్రీంకోర్టు ఎదుట హాజరైన 18 రాష్ట్రాల సీఎస్లు.. ఎందుకంటే.. ?
ఎస్ఎన్జేపీసీ సిఫార్సుల అమలుకు సమ్మతిస్తున్నామని తెలుపుతూ మధ్యప్రదేశ్, తమిళనాడు, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, బెంగాల్, బిహార్, ఒడిశా, కేరళ, ఢిల్లీ సహా కేంద్రపాలిత ప్రాంతాలు కోర్టుకు అఫిడవిట్లను సమర్పించాయి.
Date : 27-08-2024 - 5:30 IST -
Kejriwal : కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు. సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
Date : 27-08-2024 - 5:28 IST -
Abhishek Singhvi : రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం
రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నేత అయిన అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
Date : 27-08-2024 - 5:12 IST -
Modi Call To Putin: యుద్ధం ఆపాలని పుతిన్కి మోడీ ఫోన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇరువురు నేతలు పరస్పరం మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్లో పర్యటించారు.
Date : 27-08-2024 - 4:23 IST -
Mayawati : మరోసారి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా మాయావతి
బీఎస్పీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర పార్టీ నేతల ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వెల్లడించింది.
Date : 27-08-2024 - 4:09 IST -
Kharge Land Controversy: భూవివాదంలో ఖర్గే కొడుకు, రంగంలోకి బీజేపీ
రాహుల్ ఖర్గేకు బెంగళూరు సమీపంలోని ఏరోస్పేస్ కాలనీలో ఏసీ/ఎస్టీ కోటా కింద రాయితీపై భూమి ఇచ్చారు. కాగా ఈ విషయంలో ప్రోటోకాల్లను విస్మరించి రాహుల్ ఖర్గేకు 5 ఎకరాల భూమి కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి అవకాశం వచ్చినట్టైంది
Date : 27-08-2024 - 4:02 IST -
‘Nabanna March ’ : నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం
నిరసనకారులు వినకుండా నిరసన తెలుపుతుండడంతో వారిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది
Date : 27-08-2024 - 2:55 IST -
BJP : ఈనెల 30న బీజేపీలో చేరుతున్నా..చంపాయ్ సోరెన్
ఈ నెల 30న బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ ముందుగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు చంపాయ్ సోరెన్ ఇప్పుడు స్వయంగా ధ్రువీకరించారు.
Date : 27-08-2024 - 2:40 IST -
Shivaji Statue Collapse: కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం, కాంట్రాక్టర్పై కేసు నమోదు
శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై దర్యాప్తును భారత నౌకాదళానికి అప్పగించారు. ఈ ఘటన దురదృష్టకరమని నేవీ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై తక్షణమే విచారణ జరిపేందుకు ఒక బృందాన్ని నియమించామని, వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు, పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని నేవీ తెలిపింది
Date : 27-08-2024 - 2:12 IST -
Gujarat Rains Live Updates: గుజరాత్ను ముంచెత్తిన వర్షాలు, ముగ్గురు మృతి, స్కూళ్లకు సెలవు
గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నివాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరిందని వడోదర నివాసి తెలిపారు. ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు
Date : 27-08-2024 - 1:53 IST -
Telegram: కేంద్రం కీలక నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ నిషేధం..?
టెలిగ్రామ్లో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై హోం మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.
Date : 27-08-2024 - 9:46 IST -
Weather Forecast Today: అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ..!
IMD అంచనా ప్రకారం.. ఈ సాయంత్రం నాటికి ఢిల్లీలో వాతావరణం మారుతుంది. రాబోయే 3 రోజులు వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఆగస్టు 31 వరకు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 27-08-2024 - 8:46 IST -
BJP : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ-ఏజేఎస్యూ పొత్తు
ఏజేఎస్యూ నేత, జార్ఖాండ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుదేశ్ మహతో కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఢిల్లీలో సోమవారంనాడు కలుసుకున్నారు. అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు ఒప్పందం కుదిరినట్టు మహతో ప్రకటించారు.
Date : 26-08-2024 - 9:51 IST -
AAP : లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామాకు ఆప్ డిమాండ్
చెట్ల నరికివేత సరికాదన, దీనికి పరిష్మన్ ఇచ్చినందుకు గాను సక్సేనా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'చెట్లను నరికిన కంపెనీ దాఖలు చేసిన అపిడవిట్లో వాస్తవాలు బయటపడుతున్నాయి.
Date : 26-08-2024 - 9:30 IST