India
-
Taj Mahal : తాజ్మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీటి లీకేజీ.. కారణం అదే
తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం(Taj Mahal) నుంచి నీరు లీకవుతున్న విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆగ్రా సర్కిల్ చీఫ్ సూపరింటెండెంట్ రాజ్కుమార్ పటేల్ కూడా ధ్రువీకరించారు.
Date : 14-09-2024 - 2:44 IST -
PM Modis Family : దీప్ జ్యోతిని ముద్దాడిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్
గోవులు పవిత్రమైనవి. వాటికి ఎంతోప్రాముఖ్యత ఉంటుంది. ఆ దూడకు దీప్ జ్యోతి(PM Modis Family) అని పేరు పెట్టాను’’ అని ఆ పోస్ట్లో మోడీ రాసుకొచ్చారు.
Date : 14-09-2024 - 1:41 IST -
Chetan Bhagat : నేను బొప్పాయి లాంటోణ్ని.. ఎవరేమన్నా డోంట్ కేర్ : చేతన్ భగత్
‘‘మీ రచనలపై ప్రజల నుంచి వచ్చే విమర్శలను ఎలా స్వీకరిస్తారు ?’’ అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. చేతన్ భగత్(Chetan Bhagat) ఆసక్తికర సమాధానమిచ్చారు.
Date : 14-09-2024 - 1:08 IST -
Three Encounters : ప్రధాని పర్యటన వేళ మూడు ఎన్కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
బారాముల్లా జిల్లా, కిష్త్వార్ జిల్లా, అనంత్ నాగ్ జిల్లాలలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను(Three Encounters) భారత సైన్యం మట్టుబెట్టింది.
Date : 14-09-2024 - 12:36 IST -
Port Blair : ‘పోర్ట్ బ్లెయిర్’కు ఆ పేరు ఎలా వచ్చింది ? బ్లెయిర్ ఎవరో తెలుసా ?
ఈనేపథ్యంలో అసలు పోర్ట్ బ్లెయిర్(Port Blair) అనే పేరు ఎలా వచ్చింది ? దాని చరిత్ర ఏమిటి ?
Date : 14-09-2024 - 11:20 IST -
Narendra Modi : నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..
Narendra Modi : “ప్రధాని నరేంద్ర మోదీ రేపు దోడాలో తన తొలి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 42 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి దోడాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982లో దోడాలో చివరి ప్రధానమంత్రి పర్యటన జరిగింది” అని కిషన్ రెడ్డిని అన్నారు.
Date : 14-09-2024 - 10:59 IST -
Soldiers Killed: జమ్మూకశ్మీర్లో కాల్పులు.. అమరులైన ఇద్దరు సైనికులు..!
కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం అందించాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ప్రకారం.. ఇంటెలిజెన్స్ సమాచారం తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో కిష్త్వార్లోని చత్తారు ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
Date : 14-09-2024 - 7:23 IST -
Arvind Kejriwal : తనను జైల్లో వేయడం వల్ల తన కరేజ్ 100 రెట్లు పెరిగింది – కేజ్రీవాల్
Arvind Kejriwal : జీవితంలో ఎన్నో పోరాటాలు, కష్టాలు ఎదుర్కొన్నా. కానీ సత్యమార్గంలోనే నడిచాను. అందుకే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నన్ను జైలులో పెట్టి మనో ధైర్యాన్ని దెబ్బతీద్దామని కొందరు అనుకున్నారు.
Date : 13-09-2024 - 10:11 IST -
Junior Doctors : హత్యాచార ఘటన..రాష్ట్రపతి, ప్రధానికి జూనియర్ డాక్టర్లల లేఖ
Letter from Junior Doctors to the President and Prime Minister : వరుసగా మూడోరోజు కూడా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వైద్యులతో చర్చలు జరపడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధాని నరేందమోడీకి లేఖ రాశారు.
Date : 13-09-2024 - 7:05 IST -
Kejriwal Bail LIVE: కాసేపట్లో కేజ్రీవాల్ విడుదల, తీహార్ జైలుకు సునీత కేజ్రీవాల్
Kejriwal Bail LIVE:సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీహార్ వెలుపల ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాగానే చంద్గీ రామ్ అఖారాకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్షో ద్వారా వెళ్తారు.అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆప్ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది
Date : 13-09-2024 - 6:20 IST -
Mission Mausam: మిషన్ మౌసం అంటే ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలను ఆపుతుందా..?
మిషన్ మౌసం కోసం ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. దీంతో వాతావరణ శాఖ అప్గ్రేడ్ కానుంది. నివేదికల ప్రకారం.. దేశంలో వాతావరణ వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు. కానీ ఈ మిషన్ వలన చాలా మంది ప్రాణాలను రక్షించవచ్చు.
Date : 13-09-2024 - 1:59 IST -
CPI-M General Secretary: ఏచూరి మరణాంతరం సీపీఐ-ఎం కీలక సమావేశం
CPI-M General Secretary: సీతారాం ఏచూరి మృతి చెందడంతో సీపీఐ-ఎం కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనుంది. కేరళ రాష్ట్రము నుంచి ఈ పదవిని ఎవరో ఒకరు చేపట్టనున్నారు. ఎందుకంటే ఈ పార్టీ కేరళలో మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతుంది. అయితే కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక కీలకం కానుంది.
Date : 13-09-2024 - 1:03 IST -
Bay of Bengal : ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
Bay of Bengal : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్యం పయనించి బెంగాల్ సమీపంలో వాయుగుండంగా మారుతుందని వాతవరణ శాఖ పేర్కొంది.
Date : 13-09-2024 - 11:36 IST -
Sitaram Yechury : అంత్యక్రియలు లేకుండానే ఏచూరి భౌతికకాయం.. అలా చేయనున్న కుటుం సభ్యులు..
Sitaram Yechury : ఢిల్లీ ఎయిమ్స్లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వసంత్కుంజ్ లోని ఆయన నివాసానికి సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఆయన భౌతికకాయాన్ని తరలిస్తారు.
Date : 13-09-2024 - 10:41 IST -
Kejriwal Bail Live: అరవింద్ కేజ్రీవాల్ విడుదల? నేడు తీర్పుపై ఉత్కంఠ
Kejriwal Bail Live: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ అరెస్ట్, బెయిల్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది.
Date : 13-09-2024 - 9:45 IST -
‘I am ready to resign’ : సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించిన మమతా బెనర్జీ
'I am ready to resign' : న్యాయం కోసం (I want justice) రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని ..సీఎం పదవిపై తనకు ఆందోళన లేదని.. ఈ కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని
Date : 12-09-2024 - 11:17 IST -
PM Modi : వామపక్షాలకు ఆయనొక దారిదీపం: ఏచూరి మృతి పట్ల ప్రధాని విచారం
PM Modi mourns Sitaram Yechury death : ఏచూరి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఆయనొక దారిదీపం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న ఏచూరి.. ఉత్తమ పార్లమెంటేరియన్గా తనదైన ముద్ర వేశారన్నారు.
Date : 12-09-2024 - 7:40 IST -
Karnataka Communal Clashes : కర్ణాటకలో గణేష్ నిమజ్జనం హింసపై ఎన్ఐఏ విచారణ జరిపించాలి.. శోభా కరంద్లాజే డిమాండ్
Karnataka Communal Clashes : గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరిపించాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం డిమాండ్ చేశారు.
Date : 12-09-2024 - 7:27 IST -
Rahul Gandhi : ఇకపై ఆయనతో సుదీర్ఘ చర్చలను కోల్పోతా : రాహుల్ గాంధీ
Rahul Gandhi shocked by Yechury death: ఇకపై ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏచూరి మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత 'ఐడియా ఆఫ్ ఇండియా'కు రక్షకుడిగా పేర్కొన్నారు.
Date : 12-09-2024 - 6:57 IST -
PM Modi : పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోడీ సమావేశం
PM Modi meeting with Paralympic winners: ఈ సందర్భంగా ప్రధాని అథ్లెట్లను అభినందించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. వారితో కాసేపు ముచ్చటించారు. 'అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పతకాలను సాధించడం అభినందనీయం.
Date : 12-09-2024 - 6:42 IST