India
-
Jeemain : జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదల
వీరిలో ఐదుగురు రాజస్థాన్కు చెందినవారే ఉన్నారు. ఇందులో తెలుగు తేజాలు కూడా ఉండటం విశేషం. ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు.
Date : 11-02-2025 - 7:15 IST -
EVMs Memory : ఈవీఎంలలోని డేటాపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు(EVMs Memory) సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారని ఈసందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Date : 11-02-2025 - 6:19 IST -
Kejriwal : కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భేటీ.. సీఎంను తొలగించబోతున్నారా..?
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఎందుకు సమావేశమయ్యారనే దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్థానంలో కొత్త వ్యక్తిని సీఎంగా నియమించబోతున్నారనే ప్రచారం జరిగింది.
Date : 11-02-2025 - 5:12 IST -
AAP MLA : ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం..
ఈక్రమంలోనే ఈరోజు ఉదయం ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ఓఖ్లాలోని అతని నివాసానికి వెళ్లారు. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆయన జాడ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
Date : 11-02-2025 - 2:45 IST -
PM Modi : మరో ఐదేళ్లలో ముఖ్యమైన మైలురాళ్లను దాటబోతున్నాం : ప్రధాని
సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు చేసి.. మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా నిలిచాం..అన్నారు.
Date : 11-02-2025 - 2:03 IST -
Maha Kumbh Padayatra : రివర్స్లో నడుస్తూ మహా కుంభమేళాకు.. నేపాలీ దంపతుల భక్తియాత్ర
అయోధ్య నుంచి నేరుగా పాదయాత్ర(Maha Kumbh Padayatra) ద్వారా ప్రయాగ్రాజ్కు వెళ్తున్నారు.
Date : 11-02-2025 - 12:57 IST -
India France AI Policy : కృత్రిమ మేధస్సు అభివృద్ధికి ద్వైపాక్షిక సహకారం
India France AI Policy : భారతదేశం-ఫ్రాన్స్ AI పాలసీ రౌండ్టేబుల్ 2025 సమావేశంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి, గవర్నెన్స్, భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. సార్వత్రిక AI పాలన, డేటా గవర్నెన్స్, మౌలిక మోడల్స్ అభివృద్ధి, సుస్థిర AI వంటి అంశాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఈ సమావేశం దోహదపడింది.
Date : 11-02-2025 - 12:39 IST -
International Day of Women and Girls in Science : సైన్స్ రంగంలో మహిళలు, బాలికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక దినోత్సవం..
International Day of Women and Girls in Science : అంతర్జాతీయ మహిళలు , బాలికల సైన్స్ దినోత్సవం 2025: నేడు, మహిళలు ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేశారు. అదేవిధంగా, మహిళలు , బాలికలు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ , గణితం (STEM) రంగాలలో ఎక్కువగా పాల్గొనాలి , సైన్స్ రంగంలో మహిళలు సాధించిన విజయాలు , సహకారాలను గౌరవించటానికి ఫిబ్రవరి 11న సైన్స్లో మహిళలు , బాలికల కోసం ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు చరిత్ర , ప్రామ
Date : 11-02-2025 - 12:01 IST -
Mamata Banerjee : ఒంటరిగానే పోటీ..కాంగ్రెస్తో పొత్తు ప్రసక్తే లేదు: దీదీ
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలో దిగుతామన్నారు. బెంగాల్లో వరుసగా నాలుగోసారి అధికారంలో వస్తామన్నారు.
Date : 11-02-2025 - 11:59 IST -
Safer Internet Day 2025 : సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏమిటి?
Safer Internet Day : ఇటీవలి రోజుల్లో, యువకులు కూడా ఇంటర్నెట్లో తిరుగుతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకసారి ఈ ఉచ్చులో పడితే బయటపడటం కష్టం. సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం ఆరోగ్యకరమైన , మరింత సురక్షితమైన ఆన్లైన్ అనుభవాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి రెండవ మంగళవారం నాడు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ఫిబ్రవరి 11న సురక్షిత
Date : 11-02-2025 - 11:23 IST -
Delhi CM : ఢిల్లీకి మహిళా సీఎం.. రేసులో ఉన్నది వీరే
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మకు సీఎం(Delhi CM) సీటు ఇస్తారనే ప్రచారం తొలుత జరిగింది.
Date : 11-02-2025 - 8:19 IST -
Traffic Jam : ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్..ఎక్కడంటే..!!
Traffic Jam : ప్రయాగరాజ్ వెళ్లే రహదారులన్నీ వాహనాలతో నిండిపోవడంతో ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి గంటల సమయం పడుతోంది
Date : 10-02-2025 - 9:36 IST -
Nuclear Energy: భారతీయ రైల్వేకు ఇక అణు విద్యుత్తు.. సంచలన నిర్ణయం
అణు విద్యుత్ను(Nuclear Energy) వినియోగించాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది.
Date : 10-02-2025 - 9:09 IST -
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ కు షాక్?
15 సంవత్సరాల పాటు, షీలా దీక్షిత్ అధ్యక్షతన, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజధానిలో అధికారాన్ని చేపట్టింది. కానీ ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వేరేలా ఉన్నాయి. ఎన్నికల రోజు, కాంగ్రెస్ పార్టీ పేరు చర్చకు కూడా రాలేదు.
Date : 10-02-2025 - 12:58 IST -
Droupadi Murmu : త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్ చేరుకుని మహా కుంభమేళాలో స్నానం చేశారు. దీని తరువాత అతను సూర్య భగవానుడికి అర్ఘ్యం కూడా అర్పించాడు. రాష్ట్రపతి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రయాగ్రాజ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె అక్షయవత్ , లాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు.
Date : 10-02-2025 - 12:08 IST -
Delhi Politics : బీజేపీ డబుల్ ఇంజిన్.. ట్రిపుల్ ఇంజిన్కు కీ ఇచ్చింది.. ఎంసీడీ కూడా బీజేపీ ఖాతాలోనే..!
Delhi Politics : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి తర్వాత, ఇప్పుడు ఢిల్లీ ఎంసీడీపై కూడా ప్రమాదం పొంచి ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది కౌన్సిలర్లు విజయం సాధించారు, ఆ తర్వాత వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అటువంటి సందర్భంలో, మున్సిపల్ ఉప ఎన్నికల్లో బిజెపి క్లీన్ స్వీప్ చేయగలిగితే, ఢిల్లీ తర్వాత, ఆప్ ఎంసీడీని కూడా కోల్పోతుంది.
Date : 10-02-2025 - 11:48 IST -
V K Saxena: గవర్నర్కు అతిశీ రాజీనామా లేఖ.. సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్
V K Saxena: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. గవర్నర్ వీకే సక్సేనా రాజీనామాను స్వీకరిస్తూ, AAP పరాజయానికి యమునా నది శాపమే కారణమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఈ విషయంపై కేజ్రీవాల్ను హెచ్చరించినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Date : 10-02-2025 - 11:29 IST -
National Deworming Day : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
National Deworming Day : ప్రేగులలోని ఈ జీవులలో కొన్ని ఒక వ్యక్తితో ఆహారం , రక్తాన్ని పంచుకోవడం ద్వారా పోషకాహార లోపం, రక్తహీనత , బలహీనతకు కారణమవుతాయి. దీనివల్ల పెద్దల్లోనే కాకుండా పిల్లల్లో కూడా రక్తహీనత ఏర్పడి వారి మేధో వికాసం కుంటుపడుతుంది. అదనంగా, వారి జ్ఞాపకశక్తి తగ్గవచ్చు. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యను విస్మరించలేము. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యను ఎలా నివారించాలో తెలుసుకోండి.
Date : 10-02-2025 - 10:45 IST -
Parliament Sessions : కొత్త పన్ను చట్టాలు, అంతర్జాతీయ సంబంధాలు.. నేటి సెషన్ చాలా ఆసక్తికరం
Parliament Sessions : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. లోక్సభ, రాజ్యసభల్లో 2025 కేంద్ర బడ్జెట్తో పాటు కీలకమైన అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, శాసన సవరణలు, బడ్జెట్ చర్చలు ప్రధానంగా నిలవనున్న ఈ సమావేశాల్లో, ముఖ్యంగా విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాలో
Date : 10-02-2025 - 10:29 IST -
Delhi New MLAs : నేరచరితులు తగ్గారు.. ఆస్తిపరులు పెరిగారు.. ఢిల్లీ కొత్త ఎమ్మెల్యేలపై నివేదిక
ఢిల్లీలో ఎన్నికైన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలలో(Delhi New MLAs) 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య 43.
Date : 09-02-2025 - 7:54 IST