India
-
Prayagraj : మహా కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని ..షెడ్యూల్ ఇదేనా..?
బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్కు వెళ్తారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు.
Date : 04-02-2025 - 1:17 IST -
Viral News : కలికాలం బ్రదర్.. బాయ్ఫ్రెండ్ కోసం రోడ్డుపై కొట్టుకున్న యువతులు
Viral News : ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన పూర్నియాలోని గులాబ్బాగ్ హాన్స్దా రోడ్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగింది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో ఇద్దరు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు.
Date : 04-02-2025 - 10:21 IST -
Donald Trump : ట్రంప్ తగ్గేదే లే.. కోట్లు ఖర్చుపెట్టి తరిమేస్తున్నాడు.. 205 మంది భారతీయులు బ్యాక్
ట్రంప్(Donald Trump) ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో.. వచ్చే వారం భారత ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్నారు.
Date : 04-02-2025 - 9:25 IST -
Satellite Crash : ఇస్రో ప్రయోగం ఫెయిల్.. భూమిపై పడిపోనున్న శాటిలైట్ ?
ఉపగ్రహం లోపల ఉన్న థ్రస్టర్లను మండించేందుకు ఇస్రో సైంటిస్టులు(Satellite Crash) చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.
Date : 04-02-2025 - 8:41 IST -
World Cancer Day : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం చరిత్ర తెలుసా..?
World Cancer Day : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. మనిషికి శత్రువులాంటి క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం, ఇతర సంస్థలు అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు చరిత్ర , ప్రాముఖ్యత గురించి ఇక్కడ కొంత సమాచారం ఉంది.
Date : 04-02-2025 - 6:00 IST -
Ashwini Vaishnaw : సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు..
కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1326కి.మీ కవచ్ టెక్నాలజీ పనిచేస్తోందని తెలిపారు.
Date : 03-02-2025 - 6:18 IST -
Make in India : “మేక్ ఇన్ ఇండియా”పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
మేక్ ఇన్ ఇండియా విఫలమైంది కాబట్టే, మన దేశం ఉత్పత్తి చేయడం మానేసింది. అందుకే, చైనా దళాలు మన దేశంలో ఉన్నాయని అన్నారు.
Date : 03-02-2025 - 5:48 IST -
Manipur CM : ‘‘సీఎం వల్లే హింసాకాండ ?’’.. ఆడియో క్లిప్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మణిపూర్లో జరిగిన హింసాకాండ వెనుక ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (Manipur CM) ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి.
Date : 03-02-2025 - 5:03 IST -
Rahul Gandhi : అందుకే విదేశాంగ మంత్రి జైశంకర్ను అమెరికాకు పంపారు
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ AI డేటాపై పని చేస్తుంది కాబట్టి AI పూర్తిగా అర్థరహితమని అర్థం చేసుకోవాలని అన్నారు. AI అంటే డేటా లేకుండా ఏమీ లేదని ఆయన అన్నారు.
Date : 03-02-2025 - 4:44 IST -
Rahul Gandhi : మోదీ ప్రభుత్వం ఉత్పత్తులన్నింటినీ చైనాకు అప్పగిస్తుంది – రాహుల్
Rahul Gandhi : భారత్లో తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందకుండా ప్రభుత్వ విధానాలు అడ్డుపడుతున్నాయని పేర్కొన్నారు
Date : 03-02-2025 - 3:53 IST -
Delhi Assembly Elections : ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్పై నిషేధం..
ఫిబ్రవరి 5న పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల పీరియడ్లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వార్తలనుగానీ, ఒపీనియన్ పోల్ వివరాలను గానీ, ఇతర పోల్ సర్వేల వివరాలను గానీ ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని కూడా ఈసీ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
Date : 03-02-2025 - 3:09 IST -
CM Chandrababu In Delhi: కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్.. కేజ్రీవాల్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని భారత్లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
Date : 03-02-2025 - 1:18 IST -
Mumbai Airport : డ్రగ్స్ను క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచి స్మగ్లింగ్..
అధికారులు స్మగ్లర్ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్ను వెలికితీశారు. కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Date : 03-02-2025 - 12:38 IST -
Shocking Incident : ఘోరం.. తండ్రి డెడ్బాడీని రెండు ముక్కలు చేయమని..
తీకంఘర్ జిల్లాలోని లిధౌరా తాల్ గ్రామంలో ధ్యాని సింగ్ ఘోష్(Shocking Incident) నివసించేవాడు.
Date : 03-02-2025 - 11:46 IST -
Rice Consumption : ఆ రాష్ట్రాల ప్రజలు నెలకు కేజీ బియ్యం కూడా తినరట.. తెలుగు స్టేట్స్ ఎక్కడ ?
సాధారణ తరహా గోధుమల(Rice Consumption) రేటు ప్రస్తుతం రూ.30కిపైనే ఉంది.
Date : 03-02-2025 - 8:33 IST -
100 Years For Electric Train : మన తొలి విద్యుత్ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ
తొలి ఎలక్ట్రిక్ రైలు(100 Years For Electric Train)ను ముంబై–కుర్లా మార్గంలో నడిపారు.
Date : 03-02-2025 - 7:53 IST -
ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్వీఎస్-02’ శాటిలైట్
ఆ శాటిలైట్లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్ను పంపి, వాటిని యాక్టివేట్(ISROs 100th Mission) చేయాల్సి ఉంటుంది.
Date : 03-02-2025 - 7:11 IST -
Rishi Sunak : బ్యాటింగ్లో అదరగొడుతున్న మాజీ ప్రధానమంత్రి
రాజస్థాన్లోని జైపూర్ నగరంలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రిషి సునాక్(Rishi Sunak) భారత్కు వచ్చారు.
Date : 02-02-2025 - 6:50 IST -
Ayodhya : వెక్కివెక్కి ఏడ్చిన అయోధ్య ఎంపీ.. ప్రధాని మోడీతో మాట్లాడుతానంటూ..
యూపీలోని అయోధ్య(Ayodhya) పరిధిలో ఉన్న ఒక గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గత గురువారం (జనవరి 30) నుంచి కనిపించకుండా పోయింది.
Date : 02-02-2025 - 4:18 IST -
Baba Ramdev : బాబా రాందేవ్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. ఏ కేసులో ?
బాబా రాందేవ్(Baba Ramdev)కు చెందిన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘దివ్య ఫార్మసీ’లను నిర్వహిస్తోంది.
Date : 02-02-2025 - 1:22 IST