Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Bharat Bandh: విజయవాడలో భారత్ బంద్.. స్తంభించిన రవాణా
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల నేతలు ఇచ్చిన బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ముందుజాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల
-
Botsa Satyanarayana: వైఎస్ జగన్తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చా
-
Rajnath Singh US Tour: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన
రాజ్నాథ్ సింగ్ ఆగస్టు 23 నుండి 26 వరకు అమెరికాలో అధికారిక పర్యటనలో ఉంటారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆహ్వానం మేరకు రాజ్నాథ్
-
-
-
Champai Soren Escort Car Accident: చంపై సోరెన్ ఎస్కార్ట్ వాహనం బోల్తా, డ్రైవర్ మృతి
చంపై సోరెన్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఎస్కార్ట్ నడుపుతున్న డ్రైవర్ మృతి చెందాడు. అతడిని 45 ఏళ్ల వినయ్ బన్సింగ్గా గుర్తించారు. వెస్ట్ సి
-
1992 Ajmer Gangrape: 100 మందికి పైగా విద్యార్థినులపై సామూహిక అత్యాచారం, 32 ఏళ్ల క్రితం జరిగిన పీడ కల
1992లో పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న 100 మందికి పైగా విద్యార్థినులపై సామూహిక అత్యాచారం జరిపి వారి నగ్న ఫోటోలు ప్రచారం చేయడం కలకలం రేపింది. పరువు పోతుందనే భయంతో చాలా మంది అ
-
Pocharam Srinivas Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రి హోదాలో సలహాదారుగా వ్యవహరిస్తారని ప్రభుత్వ ప్రధా
-
Women’s T20 World Cup: యూఏఈలో మహిళల వరల్డ్ కప్ ? ఐసీసీ కీలక నిర్ణయం
యూఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. భారత్లో నిర్వహించాల్సిందిగా ఐసీసీ కోరినప్పటకీ బీసీసీఐ నిరాకరించిన టోర్నీ నిర్వహణకు యూఏఈ ముందుకొచ్చింది. పలు సందర్
-
-
Nagar Kurnool: తీవ్ర విషాదం: డెంగ్యూతో బీటెక్ విద్యార్థిని మృతి
డెంగ్యూ జ్వరంతో బీటెక్ విద్యార్థిని మృతి చెందడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. నికిత (21) హైదరాబాద్
-
Karun Nair: గుర్తింపు కోసం ఆరాటపడుతున్న కరుణ్ నాయర్, నరనరాల్లో క్రికెట్
మైసూర్ తరఫున కరుణ్ నాయర్ కేవలం 48 బంతుల్లో 13 ఫోర్లు, 9 అద్భుతమైన సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా మొదట బ్యాటింగ్ చేసిన మైసూర్ 4 వికెట్లకు 226 పరుగులు చే
-
Amaravati: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) ప్రతినిధులతో సమావేశమయ్యారు.