-
Border-Gavaskar Trophy: టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్కు గాయం, మొదటి టెస్టు డౌటే?
నివేదిక గిల్ గాయాన్ని ధృవీకరించింది. అయితే పెర్త్లో ప్రారంభ టెస్ట్కు గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది మాత్రం స్పష్టం చేయలేదు.
-
Red Wine Fight Cancer: రెడ్ వైన్ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
రెడ్ వైన్ గురించి చాలా వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా దాని ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి రెడ్ వైన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఒక సాధారణ నమ్మకం.
-
Ramamurthy Naidu Passes Away: నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత.. బులిటెన్ విడుదల చేసిన ఏఐజీ
రామ్మూర్తి నాయుడు రాజకీయ జీవితానికి వస్తే ఆయన 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు నారా ర
-
-
-
CM Chandrababu: ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారువుతోంది: సీఎం చంద్రబాబు
ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో సీఎం చంద్రబాబు హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్లో ఇంకా మాట్లాడుతూ.. ఏపీలో కూడా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.
-
Rohit Sharma blessed With Baby Boy: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగ బిడ్డకు జన్మనిచ్చిన హిట్ మ్యాన్ భార్య
2015లో రోహిత్, రితిక పెళ్లి చేసుకున్నారు. 2018 డిసెంబర్లో రితిక ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కూతురి పేరు సమైరా.
-
10 Children Died: పండగపూట విషాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం!
NICU వార్డు కిటికీ పగలగొట్టి 37 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీయగా, 10 మంది పిల్లలు మరణించారు.
-
Team India Win: టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్లోని నాల్గవ మ్యాచ్ నవంబర్ 15 శుక్రవారం జరిగింది.
-
-
Congress MP Tweets: కేటీఆర్ మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
అధికారంలోకి వచ్చీ రాగానే విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది. ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది. కమీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది (కూలిపోయింది కూడా) జన్వాడలో ఫాంహౌస్
-
PM Modi Aircraft: ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం
లార్డ్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్లో లార్డ్ బిర్సా ముండా ఆదర్శాలు గిరిజనులకే కాకుండా దేశంలోని అన్ని వర్గాల యువతకు గర్వకారణం, ప్రేరణ అన
-
Champions Trophy Tour: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్కు భారీ షాక్.. ఐసీసీ కీలక నిర్ణయం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకారం టోర్నమెంట్ ట్రోఫీ ఇస్లామాబాద్కు చేరుకుంది. అయితే ఇప్పుడు నవంబర్ 16 నుంచి నవంబర్ 24 వరకు ట్రోఫీని పాకిస్థాన్లోని వివిధ ప్రాంతాల్లో
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand