-
Orange Cap In IPL: ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలవని స్టార్ బ్యాటర్లు!
ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్ మాత్రమే 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్లో స్టార్స్గా ఎదిగిన ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఒక్కసారి కూడ
-
Krunal Pandya In Pushpa 2: పుష్ప-2లో పాండ్యా బ్రదర్.. వెల్లువెత్తుతున్న మీమ్స్!
ప్రస్తుతం ట్విట్టర్ లో ఇదే ఇష్యూపై చర్చ నడుస్తుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించిన తెలుగు నటుడు తారక్ పొన్నప్ప క్యామియోను క్రికెటర్ కృనాల్ పాండ్యాతో పోలుస్తున్న
-
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. ఘోరంగా పతనమైన కోహ్లీ, రోహిత్
ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ జో రూట్ నుంచి నంబర్-1 స్థానాన్ని లాక్కున్నాడు. సో జో రూట్ 2వ స్థానానికి పరిమితమయ్యాడు. గత వారం న్యూజిలాండ్పై సెంచర
-
-
-
Akhuratha Sankashti Chaturthi: డిసెంబర్ 18న గణేశుని పూజిస్తే మంచిది.. ఆ రోజు ప్రత్యేకత ఇదే!
అఖురత్ సంకష్ట చతుర్థి అత్యంత శుభప్రదమైన సమయం బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 05.11 నుండి 06.06 వరకు ఉంటుంది. కాగా విజయ్ ముహూర్తం మధ్యాహ్నం 01:51 నుండి 02:32 వరకు ఉంటుంది.
-
Meeting With Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్న టాలీవుడ్ ప్రముఖులు.. బన్నీతో కీలక సమావేశం!
పుష్ప-2 మూవీ డైరెక్టర్ సుకుమార్తో అల్లు అర్జున్ తన ఇంట్లో భేటీ అయ్యారు. పుష్ప-2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారితో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీలో
-
YS Sharmila Tweet: ఏపీకి అన్యాయం చేసింది ఈ ముగ్గురే.. షర్మిల సంచలన ట్వీట్!
విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు. రాష్ట్రాన్ని నెంబర్
-
Schools Get Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు!
పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్ల ప్రక్రియ ఆగడం లేదు. అంతకుముందు డిసెంబర్ 13న ఢిల్లీలోని కైలాష్ డీపీఎస్ ఈస్ట్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, మోడ్రన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్
-
-
BJP Leader Lal Krishna Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ అపోలోలో చేరిక!
దేశ మాజీ హోం మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం వ
-
CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్.. విద్యార్థులతో కలిసి భోజనం!
పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా
-
Earthqauke: మయన్మార్లో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం!
భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికింద 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand