-
Australia Test Squad: మిగిలిన రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించిన ఆసీస్.. ప్రధాన మార్పులు ఇవే!
రెండు టెస్టు మ్యాచ్ల కోసం ముగ్గురు ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టులో చేరారు. ఇందులో 19 ఏళ్ల ఓపెనింగ్ బ్యాట్స్మన్ కూడా ఉన్నాడు. అతను తన టెస్టు అరంగేట్రం చేయబోతున్నాడు.
-
Case Against KTR: కేటీఆర్పై ఏసీబీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన న్యాయవాదులు
హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను కేటీఆర్ న్యాయవాది దాఖలు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్లో పిటిషన్ను కేటీఆర్ న్యాయవాది మెన్షన్ చేశారు.
-
RBI: ఉచిత పథకాలు.. ఆందోళన వ్యక్తం చేసిన ఆర్బీఐ
సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాల వంటి చాలా కీలకమైన సామర్థ్యాల అభివృద్ధిని ఈ రకమైన వ్యయం ప్రభావితం చేస్తుందని RBI తన నివేదికలో పేర్కొంది. ఇటువంటి ప్రజాకర్షక ప్రకటనలు చాలా
-
-
-
Bangladesh vs West Indies: వెస్టిండీస్కు బిగ్ షాక్.. 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న బంగ్లా!
బంగ్లాదేశ్ నిర్దేశించిన 189 పరుగులకు సమాధానంగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు శుభారంభం దక్కలేదు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ నిర్ణీత వ్యవధిలో పెవిలియన్కు చేరు
-
CNG Tanker Explosion: సీఎన్జీ ట్యాంకర్ను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురు దుర్మరణం, 20 వాహనాలు బూడిద!
మీడియా కథనాల ప్రకారం.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ముందు పెట్రోల్ పంప్ వెలుపల ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్లో పేలుడు సంభవించడంతో అందులో నింపిన రసాయనం రోడ్డుపై చెల్లాచెదురు
-
North Korean Soldiers: ఉత్తర కొరియా సైనికులను చంపిన ఉక్రెయిన్.. కిమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడు?
రష్యా తరపున ఉత్తర కొరియా సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్లను ఖచ్చితంగా అంచనా వేయడానికి ఉత్తర కొరియా సైనికులు మానిటరింగ్ పోస్ట్ల సంఖ్య
-
Delhi Capitals: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగే జట్టు ఇదేనా!
ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ కంటే బౌలర్లపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. ఢిల్లీ బౌలర్లపై రూ. 41.45 కోట్లు వెచ్చించింది.
-
-
Ayyannapatrudu: పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛన్ బంద్!
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
Bird Flu Case: మనుషుల్లో తొలిసారి తీవ్ర బర్డ్ ఫ్లూ.. మరో మహమ్మారి తప్పదా?
మీడియా నివేదికల ప్రకారం.. సుమారు 6 నెలల క్రితం ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అమెరికాలోని 48 రాష్ట్రాల్లో 9 కోట్ల కోళ్లకు వ్యాపించింది. ఇటీవల ఈ వైరస్ ఆవులలో కూడా కనుగొనబడింది.
-
Bandi Sanjay: బండి సంజయ్ కీలక పిలుపు.. సంక్రాంతి తర్వాత ముహూర్తం!
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. అప్పులు తీసుకోవడంలో బీఆర్ఎస్ పార్టీని మించి పోయింది. ఒక ఏడాదిలోనే రూ.1,27 వేల కోట్లకుపైగా అప్పులు తీసుకుందంటే.. మిగిలిన నాలుగేళ్ల క
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand