-
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో భారతీయ అథ్లెట్ల ప్రత్యేక రికార్డులివే..!
ఈ ఒలింపిక్స్లో భారత్కు ఆశించిన స్థాయిలో పతకం రాకపోయినప్పటికీ.. భారత అథ్లెట్లు ఎన్నో కొత్త రికార్డులు సృష్టించారు.
-
Water Poisoning: వాటర్ పాయిజనింగ్ అంటే ఏమిటి..? దాని లక్షణాలివే..?
నీరు ఎక్కువగా తాగినప్పుడు మన శరీరంలో నీటి పరిమాణం పెరిగి రక్తంలో సోడియం స్థాయి తగ్గుతుంది. మన శరీరానికి సోడియం ఒక ముఖ్యమైన ఖనిజం.
-
Folic Acid: మనిషి ఎక్కువ కాలం బతకాలంటే..?
మానవులు ఫోలేట్ తీసుకోకుండా కూడా ఎక్కువ కాలం జీవించగలరు. ఈ పరిశోధన మానవుల వయస్సు ప్రకారం జంతువులపై జరిగింది.
-
-
-
Vinesh Phogat: వినేశ్ అప్పీల్.. తీర్పు వాయిదా!
IOA ప్రకారం వినేష్ ఫోగాట్ వర్సెస్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మరియు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కేసులో ఏకైక మధ్యవర్తిగా CAS తాత్కాలిక విభాగం గౌరవనీయమైన డాక్టర్ని నియమించ
-
Monarch Tractors: హైదరాబాద్లో మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రణాళిక!
హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామని, మోనార్క్ ట్రాక్టర్స్ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
-
Team India: 40 రోజులపాటు రెస్ట్ మోడ్లో టీమిండియా.. సెప్టెంబర్లో తిరిగి గ్రౌండ్లోకి..!
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టులు, మూడు టీ20ల సిరీస్ జరగనుంది. టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో జరగనుంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్
-
Number Plates: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. త్వరలో ఈ నెంబర్ ప్లేట్లపై 28 శాతం జీఎస్టీ..?!
వాహనాలలో ప్రాధాన్య నంబర్ ప్లేట్లను ఇన్స్టాల్ చేయడంపై GST వసూలు చేసే ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపబడింది.
-
-
Imane Khelif: పారిస్ ఒలింపిక్స్.. స్వర్ణ పతకం గెలిచిన వివాదాస్పద మహిళా బాక్సర్..!
ఇమాన్ ఖలీఫ్ ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారినిని ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఓడించింది. ఈ మ్యాచ్లో ఇటాలియన్ బాక్సర్ ఏంజెలా కారిని కేవలం 46 సెకన్లలో రింగ్ను నిష్క్రమి
-
Tweet By TDP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇష్యూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేసిన టీడీపీ..!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చాలా రసవత్తరంగా మారింది. ఆయన కుటుంబంతో కాకుండా వేరే మహిళతో నివాసం ఉంటున్నాడని ఎమ్మెల్సీ కూతుర్లు, భార్య
-
Aurum Equity: హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్!
గత ఏడాది ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది.