-
Bangladesh: బంగ్లాదేశ్లో రేపే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. ప్రధాని ఎవరంటే..?
బంగ్లాలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా
-
CM Revanth: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి రేవంత్ బృందం భేటీ!
ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ
-
Vinesh Phogat: అనర్హత వేటు.. తొలిసారి స్పందించిన వినేశ్ ఫొగట్
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ప్రెసిడెంట్ PT ఉష, డాక్టర్ దిన్షా పార్దివాలా తర్వాత ఆమె కోచ్ వినేష్ ఆసుపత్రికి చేరుకున్నారు. మహిళా జాతీయ కోచ్లు వీరేంద్ర దహియా, మంజీత్ ర
-
-
-
Minister Seethakka: మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్..!
ప్రభుత్వం కంటిన్యూయస్ ప్రాసెస్ అయినా ఆరు నెలలో ఏడాదో బిల్లులు పెండింగ్ పెడుతారు. కానీ ఐదేండ్లు బిల్లులను పెండింగ్ లో పెట్టడం ఏంటీ? అని ప్రశ్నించారు.
-
Raksha Bandhan 2024: రక్షా బంధన్ ఎప్పుడు..? ఏ సమయంలో రాఖీ కట్టాలంటే..?
పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 19 సోమవారం తెల్లవారుజామున 03:04 నుండి ప్రారంభమవుతుంది.
-
ITR Refund: మీరు ఐటీఆర్ రీఫండ్ను చెక్ చేసుకోండిలా.. పద్ధతులు ఇవే..!
ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల ఖాతాకు రీఫండ్లను పంపడం ప్రారంభించిందని మనకు తెలిసిందే.
-
Key Advice To farmers: రైతులకు మంత్రి కీలక సూచన.. ఆ పంటలు వేయాలని పిలుపు..!
రైతులు తమ పొలాల్లో ఆయిల్ ఫాం, డ్రాగన్ ,పండ్ల తోటలు, కూరగాయలు తదితర పంటలకు అవకాశం ఇవ్వాలని ఆదాయం అధికంగా వస్తుందని అధికారులు రైతులకు సూచనలు చేశారు.
-
-
IND vs SL: టీమిండియాకు ఊహించని బిగ్ షాక్.. 27 ఏళ్ల తర్వాత లంకపై ఓటమి..!
శ్రీలంకతో జరిగిన చివరి మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్లు రాణించలేకపోయారు. రోహిత్ శర్మ జట్టుకు శుభారంభం ఇచ్చే ప్రయత్నం చేశాడు. 20 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
-
Vinesh Phogat: వినేష్కు మరో బిగ్ షాక్.. అప్పీల్ను తిరస్కరించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్!
అధిక బరువు కారణంగా స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు వేసిన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) యునైటెడ్ వరల్డ్ రెజ్ల
-
SBI Chairman: ఎస్బీఐకి కొత్త చైర్మన్.. ఎవరంటే..?
కేంద్ర ప్రభుత్వ సంస్థ సేవల సంస్థ బ్యూరో (FSIB) జూన్ 30న CS శెట్టి పేరును ఆమోదించింది. ఎస్బిఐ చైర్మన్ పదవికి అశ్విని తివారీ, వినయ్ టోన్సే పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలించింద