-
Liquor Scam: ఏపీలో రూ.4000 కోట్ల మద్యం కుంభకోణం.. సిట్ విచారణలో షాకింగ్ విషయాలు!
2019 ఎన్నికల్లో నిషేధాన్ని అమలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీతో ఈ పథకం ముడిపడి ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది.
-
AR Rahman Chest Pain: ఏఆర్ రెహమాన్ ఛాతీ నొప్పి గుండెపోటుకు సంకేతమా?
మీకు అదనపు పిత్తం, గ్యాస్, గాయం లేదా శ్వాస సమస్యలు ఉంటే ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఛాతీ నొప్పిని కేవలం గుండె జబ్బు లక్షణంగా పరిగణించకూడదు.
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్కు కెప్టెన్ ఎవరో తెలుసా?
తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కనిపంచడు. ఎందుకంటే గత సీజన్ చివరి మ్యాచ్ తర్వాత అతను 1 మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.
-
-
-
Skin Care: మెరిసే చర్మం కోసం ఈ సులభమైన టిప్స్ పాటించండి!
ప్రతి ఒక్కరి చర్మం భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ చర్మానికి అనుగుణంగా సరైన దినచర్యను అనుసరించడం చాలా ముఖ్యం.
-
Jio Cricket Offer: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉచితంగా జియోహాట్స్టార్!
క్రికెట్ అభిమానుల కోసం అంబానీ కుటుంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లో గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది.
-
Srivari Arjita Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు టికెట్లు విడుదల!
జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
-
Telangana RTC: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ.. లింక్తో నమోదు చేసుకోండిలా!
హైదరాబాద్లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆవిష్కరించి.. తలంబ్రాల బుకింగ్
-
-
BCCI Meet IPL Captains: ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కీలక సమావేశం!
ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్యా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి పాట్ కమిన్స్ కెప్టెన్సీని చేపట్టనున్నాడు.
-
Uppal Stadium: హైదరాబాద్లో 9 ఐపీఎల్ మ్యాచ్లు.. ఉప్పల్ స్టేడియంలోకి ఇవి నిషేధం!
రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
-
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం..నియోజకవర్గానికి 5 వేల మందికి ఉపాధి!
రాజీవ్ యువ వికాసం ద్వారా రూ. 50వేల నుంచి రూ. 4లక్షల వరకు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నామని అన్నారు. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని చ
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi