-
India Playing 11: నేడు ఇంగ్లండ్తో భారత్ తొలి టీ20.. టీమిండియా జట్టు ఇదే!
ఇంగ్లండ్తో జరిగే తొలి టీ20 మ్యాచ్లో మహ్మద్ షమీ ప్లేయింగ్ ఎలెవన్లో భాగమని సూర్యకుమార్ యాదవ్ కూడా దాదాపు ధృవీకరించాడు.
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత ఆటగాళ్లు తప్పు చేస్తున్నారా?
ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించి ఉండాల్సింది.
-
Samsung Galaxy S25: వామ్మో.. ఈ స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ ధరే రూ. 85,000!
ఈ ఈవెంట్ జనవరి 22న నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా భారతదేశంలో తన ఫ్లాగ్షిప్ మోడల్ Samsung Galaxy S25 సిరీస్ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
-
-
-
Venu Swamy: నాగ చైతన్యపై అనుచిత వ్యాఖ్యలు.. బహిరంగంగా క్షమాపణలు చెప్పిన వేణు స్వామి
నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి పేర్కొన్నారు. ఉమెన్ కమిషన్కు క్షమాపణలు చెప్పారు.
-
Saif Ali Khan: ఆస్ప్రతి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్
ఇదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నటుడు తన పాత బాంద్రా భవనం సద్గురు శరణ్కి వెళ్లకుండా ఫార్చ్యూన్ హైట్స్కు వెళ్లే అవకాశం ఉంది.
-
ICC Womens U-19 T20 World Cup: సంచలనం.. 17 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా!
19 ఏళ్ల స్పిన్ బౌలర్ వైష్ణవి శర్మ నాలుగు ఓవర్ల స్పెల్లో కేవలం 5 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి విధ్వంసం సృష్టించింది.
-
England: భారత్తో తొలి టీ20కి ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించిన ఇంగ్లండ్!
భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో మొదటి మ్యాచ్ జనవరి 22న జరగనుంది.
-
-
New Suzuki Access 125: పేరుకే స్కూటీ.. ఫోన్లో ఉన్న ఫీచర్లు అన్ని ఉన్నాయ్!
కొత్త సుజుకి యాక్సెస్ 125 డిజైన్ ఇప్పుడు మెరుగ్గా కనిపిస్తోంది. ఇది స్మార్ట్, స్లిమ్గా మారింది. ఇప్పుడు ఈ స్కూటర్ యువతతో పాటు కుటుంబ వర్గానికి కూడా నచ్చుతుంది.
-
Gautam Adani First Business: గౌతమ్ అదానీ తన మొదటి వ్యాపారంలో ఎంత సంపాదించారో తెలుసా?
ముంబైలో వ్యాపారం గురించి నేర్చుకున్న తర్వాత అతను వెంటనే గుజరాత్కు తిరిగి వచ్చారు. PVC ఫిల్మ్ ఫ్యాక్టరీని నడపడంలో తన అన్నయ్యకు సహాయం చేశాడు.
-
World Economic Forum: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. సీఎం రేవంత్ బృందం షెడ్యూల్ ఇదే!
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఆయా రంగాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేల మంది ఈ సదస్సులో పాల్గొంటున్నా
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand