-
Train Accident: దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
-
Nitish Kumar: రాజకీయాల్లో సంచలనం.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్!
2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో అధికార బీజేపీ బలపడింది.
-
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. టాప్లో బుమ్రా, జడేజా
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన పాకిస్థాన్ బౌలర్ నోమన్ అలీకి ప్రమోషన్ లభించింది.
-
-
-
Electric Vehicle Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోందా?
2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను 50%కి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. గతేడాది భారత్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి.
-
100 Devotees: మహా కుంభమేళాలో 100 మంది భక్తులకు గుండెపోటు.. ఐసీయూలో 183 మంది!
జనరల్ మెడిసిన్, డెంటల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, చైల్డ్ కేర్ స్పెషలిస్ట్లతో సహా ప్రత్యేక నిపుణుల బృందం సెంట్రల్ హాస్పిటల్లో ఆరోగ్య సంరక్షణ స
-
Rashmika Mandanna: రష్మికా మందన్న.. సైలెంట్గా హిట్లు కొట్టేస్తున్న భామ!
రష్మికా 2025లో అనేక కొత్త చిత్రాలతో మరింత విజయాలను అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
-
Bank Holiday: అలర్ట్.. రేపు బ్యాంకులకు సెలవు, కారణమిదే?
జనవరి 25, 26 తేదీల్లో బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. శనివారం 25వ తేదీ, ఆదివారం 26వ తేదీ కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు.
-
-
AI Data Center: హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్.. 3600 మందికి ఉపాధి!
దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో తొలి రోజునే భారీ పెట్టుబడులు సమీకరించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ రోజు పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పారిశ్రామి
-
AB de Villiers: క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న ఏబీ డివిలియర్స్?
సౌత్రాఫికా జట్టు కోసం 114 టెస్టులు, 228 ODIలు, 78 T20 మ్యాచ్లు ఆడాడు. ఇందులో అతను టెస్టులో 8765 పరుగులు, వన్డేలో 9577 పరుగులు, టి-20 ఇంటర్నేషనల్లో 1672 పరుగులు చేశాడు.
-
Hyderabad HCL Center: హైదరాబాద్లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్.. 5 వేల మందికి ఉద్యోగాలు?
రాష్ట్రంలో హెచ్సీఎల్ సేవల విస్తరణను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డా
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand