-
Google Pixel: గూగుల్ అత్యంత చౌకైన ఫోన్.. లాంచ్కు ముందే ఫీచర్లు లీక్!
గూగుల్ ఈరోజు పిక్సెల్ 9 సిరీస్లో అత్యంత చౌకైన ఫోన్ను లాంచ్ చేయబోతోంది. అయితే ఫోన్ లాంచ్ కాకముందే దాని ధర ఫీచర్లు లీక్ అయ్యాయి.
-
Josh Cobb Retire: క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్!
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జోష్ కాబ్ ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పదవీ విరమణ తర్వాత జోష్ ఇప్పుడు వార్విక్షైర్లోని బాలుర అకాడమీ అధినేత పాత్రలో కనిపించ
-
Virat Kohli Teammate: ఒకప్పుడు విరాట్ కోహ్లీతో క్రికెట్.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్!
తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్ కెరీర్ ప్రత్యేకంగా ఏమీ లేదు. అతను కేవలం 7 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 7 మ్యాచ్లు ఆడిన 3 ఇన్నింగ్స్ల్లో తన్మయ్ శ్రీవాస్తవ 8 పరుగులు మాత్రమే చేశాడు.
-
-
-
IPL Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుకలు.. 13 స్టేడియాల్లో రంగం సిద్ధం!
ఐపీఎల్ 2025 సీజన్-18 ప్రారంభానికి ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు సీజన్-18ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
-
Sunita Williams: 9 నెలల తర్వాత భూమీ మీదకు వచ్చిన సునీతా విలియమ్స్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే?
భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు వ్యోమగాములు భూమి మీదకు తిరిగి వచ్చారు. సునీతా విలియమ్స్ క్యాప్సూల్ దిగిన వెంటనే ఆమెను స్ట్రెచర్పై బయటకు తీశ
-
IPL 2025: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో తెలుసా? తొలి స్థానం మనోడిదే!
ఐపీఎల్లో బ్యాట్స్మెన్ ఎలా ఆడతారో మనకు తెలిసిందే. కానీ కొంతమంది బౌలర్ల ముందు అత్యుత్తమ బ్యాట్స్మెన్ కూడా పరుగులు కోసం ఇబ్బంది పడి ఔటైన సందర్భాలు చాలానే ఉన్నాయి.
-
Oral Cancer: నోటిలో పదే పదే ఈ సమస్య వస్తుందా? అయితే క్యాన్సర్ కావొచ్చు!
నోటి లోపల తెలుపు లేదా ఎరుపు రంగు మచ్చలు, లేదా నమలడం లేదా మింగడంలో ఇబ్బంది ఉంటే ఇవి నోటి క్యాన్సర్ (Oral Cancer) లక్షణాలు కావచ్చు.
-
-
Avoid Eating With Curd: పెరుగుతో వీటిని అస్సలు తినకూడదు.. తిన్నారో అంతే సంగతులు!
పెరుగుతో కొన్ని పదార్థాలను కలిపి తినడం (Avoid Eating With Curd) నివారించాలి. ఎందుకంటే ఇది మన ఆరోగ్యం, చర్మం రెండింటిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది.
-
BCCI : కోహ్లీ ఎఫెక్ట్.. కీలక నిర్ణయంపై బీసీసీఐ యూటర్న్?
బీసీసీఐ అధికారి ఒకరు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ఆటగాళ్లు తమ కుటుంబాలను, సన్నిహిత వ్యక్తులను ఎక్కువ కాలం పర్యటనలో ఉంచాలనుకుంటే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన నిబ
-
DA Hike: కోటి మంది ఉద్యోగుల జీతం పెంచనున్న కేంద్ర ప్రభుత్వం!
ప్రభుత్వం కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) పెంచగలదని నమ్ముతున్నారు.
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi