-
TVS Jupiter CNG: TVS జూపిటర్ సీఎన్జీ ఈ నెలలో లాంచ్.. ధర ఇదేనా?
జూపిటర్ సిఎన్జి కిలో సిఎన్జికి 84 కిమీల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్+సీఎన్జీపై దీని మైలేజీ దాదాపు 226 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు.
-
Mohammed Shami: ఇంగ్లండ్తో తొలి వన్డే.. మహ్మద్ షమీ చరిత్ర సృష్టించే ఛాన్స్!
మహ్మద్ షమీ 2023 ప్రపంచకప్లో టీమిండియా తరపున తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా షమీ చాలా కాలం పాటు క్రికెట్ మైదానానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.
-
Rohit-Virat Retirement: రోహిత్-విరాట్ల రిటైర్మెంట్ దగ్గర్లోనే ఉందా?
పాకిస్థాన్లో జరిగే ఈ టోర్నీ 50 ఓవర్ల ఫార్మాట్లో విరాట్, రోహిత్లకు చివరి టోర్నమెంట్ అని పలువురు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి చాలా మాట్లాడుతున్
-
-
-
Sanju Samson: టీమిండియా స్టార్ బ్యాటర్కి గాయం.. ఆరు వారాలపాటు రెస్ట్!
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో సంజూ శాంసన్ బ్యాట్ పూర్తిగా సైలెంట్గా ఉంది. సిరీస్లోని ఒక మ్యాచ్లో కూడా సంజూ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. అతను 5 మ్యాచ్ల్లో 10.20 సగటుత
-
India vs England: అభిషేక్ ఊచకోత.. 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
టీం ఇండియా ఇంగ్లండ్కు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. దీనిని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది.
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 37 బంతుల్లో సెంచరీ, రికార్డుల మోత కూడా!
ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో భారత్కు అభిషేక్ శర్మ అద్భుత శుభారంభం అందించాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
-
WTC Format: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారీ మార్పులు!
డబ్ల్యూటీసీ మార్పుపై పని చేయడానికి 5 నెలల సమయం ఉంది. రాబోయే WTC సైకిల్లో ఏ నిర్మాణం అవసరమో మేమే పరిశీలిస్తున్నాం.
-
-
Ex- Minister Roja: రేపు ఎన్నికలు.. ఏపీ ఎన్నికల అధికారికి రోజా విన్నపం!
ఎన్నికల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని జిల్లా కలెక్టర్, కమీషనర్ పై చర్యలు తీసుకొని వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రోజా కోరారు.
-
Deputy CM Bhatti: దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
మూడు కోట్ల 20 లక్షల రూపాయలతో అభిషేక మండపం, కళ్యాణ మండపం, వేదిక, కాటేజీలు, టాయిలెట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.
-
Maharashtra: మహారాష్ట్రలో అరుదైన కేసు.. 5 లక్షల మందిలో ఒక్కరికి!
వాస్తవానికి 35 వారాల గర్భిణి తన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. అప్పుడే ఆ మహిళకు ఈ విషయం తెలిసింది. మహిళ సోనోగ్రఫీ పూర్తి చేశారు. నివేదిక వచ్చిన తర్వాత శిశువు
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand