-
Umpire Nitin Menon: పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించిన భారత అంపైర్.. రీజన్ ఇదే!
బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ సమాచారం ఇచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల భారత అంపైర్ నితిన్ మీనన్ పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించినట్లు నివేదికలో పేర్కొంది.
-
BCCI Drops ‘Ro-Ko’: నెట్స్లో చెమటోడుస్తున్న స్టార్ ప్లేయర్స్.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు రోహిత్ శర్మ ప్రాక్టీస్ సమయంలో పుల్ షాట్, రివర్స్ స్వీప్ వంటి షాట్
-
Jeet Adani Pledge: అదానీ కీలక నిర్ణయం.. మంగళ సేవ కింద్ర వారికి రూ. 10 లక్షలు!
సేవే ఆధ్యాత్మిక సాధన, సేవే ప్రార్ధన, సేవే దేవుడు అంటూ గౌతమ్ అదానీ తన సామాజిక సేవా ఆలోచన ద్వారా ఎక్స్లో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
-
-
-
Cuttack Stampede: భారత్-ఇంగ్లండ్ వన్డే మ్యాచ్కు ముందు తొక్కిసలాట.. 15 మందికి గాయాలు!
భారత జట్టు 2022లో కటక్లో చివరి మ్యాచ్ ఆడింది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ఈ మైదానంలో జరగనుంది.
-
Causes Of Cancer: 20 శాతం క్యాన్సర్ మరణాలకు ఆహారం కారణమా?
50 శాతం కేసుల్లో జీవనశైలిని నియంత్రించుకోకపోతే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని గుర్తించారు.
-
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్.. సత్తా చాటిన టీమిండియా యువ ఆటగాళ్లు!
అతని కెరీర్లో ఇదే అత్యుత్తమ టీ20 ర్యాంకింగ్. అతని డేరింగ్ ఇన్నింగ్స్తో కేవలం 54 బంతుల్లో 135 పరుగులు వచ్చాయి.
-
Minister Lokesh: రూ. 5,684 కోట్లు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తి!
రీసెర్చి, ఇన్నొవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చే
-
-
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? కోహ్లీపై బీసీసీఐ నిర్ణయం ఏంటీ!
జనవరి 11న ముంబైలో భారత జట్టు ప్రదర్శనపై సమీక్షా సమావేశం జరిగింది. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
-
David Miller: టీ20ల్లో సౌతాఫ్రికా తరపున చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్!
ఓవరాల్గా 500 సిక్సర్లు బాదిన ప్లేయర్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ రికార్డు అందుకున్న 10వ ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు.
-
CM Chandrababu Warning: పన్నులు పెంచాలన్న అధికారులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
జగన్ అనుసరించిన విధానాల వలన ఏపీలో జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు సీఎం చంద్రబాబు. ఐనప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై భారం మోపలేమన్నారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand