-
KKR-RCB: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య తొలి మ్యాచ్!
ఐపీఎల్ 2025లో RCB కెప్టెన్గా రజత్ పాటిదార్ వ్యవహరిస్తారు. గతేడాది రన్నరప్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కూడా తమ సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడనుంది.
-
Trump Praises PM Modi: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
చర్చల గురించి డొనాల్డ్ ట్రంప్ను ప్రశ్నించగా ప్రధాని మోదీ కఠినమైన సంధానకర్త అని అన్నారు. అతను నాకంటే మంచి సంభాషణకర్త. అతనికి, నాకు మధ్య పోలిక లేదని బదులిచ్చారు.
-
IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్లను ఇకపై ఉచితంగా చూడలేరు.. కారణమిదే?
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) స్ట్రీమింగ్ నిబంధనలను మార్చాలనే నిర్ణయానికి వచ్చింది.
-
-
-
Usain Bolt: ఉసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన కుర్రాడు ఎవరు?
డివైన్ ఇహెమ్ బ్రిటన్ నివాసి. అతను 15 ఏళ్ల వయస్సులోనే నిరంతరం రికార్డులను సృష్టిస్తున్నాడు. బద్దలు కొడుతున్నాడు. డివైన్ ఇహెమ్ తన 15 ఏళ్ల వయస్సులో 100 మీటర్ల స్ప్రింట్లో రి
-
Heart Disease: మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?
మహిళల్లో గుండెపోటుకు అధిక బరువు, ఊబకాయం ప్రధాన కారణాలు. ఇది చాలా పరిశోధనల్లో రుజువైంది కూడా.
-
Power Point Presentation: రేపు కుల గణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సచివాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నంను కలసి
-
RBI Bars Loans: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా?
బ్యాంక్లో ఖాతాలు కలిగి ఉన్న వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది. డిపాజిటర్లు తమ డబ్బును విత్డ్రా చేయకుండా ఆర్బీఐ కూడా నిషేధం విధించింది.
-
-
CM Chandrababu: 2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని సీఎం అన్నారు.
-
BCCI Big Decision: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా బిగ్ షాక్.. బీసీసీఐ రూల్ అతిక్రమిస్తే!
పర్యటన వ్యవధి మూడు వారాల కంటే ఎక్కువ కాబట్టి మార్చి 9న జరిగే ఫైనల్ను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆటగాళ్లతో పాటు కుటుంబాలను బీసీసీఐ అనుమతించదు.
-
Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నీటి సరఫరాలో అంతరాయం
24 గంటలు కింద కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand