-
Thandel: రేపు తండేల్ సినిమా సక్సెస్ మీట్.. ప్లేస్ ఎక్కడంటే?
విజయోత్సవ సభకు సినీ నిర్మాత అల్లు అరవింద్, హీరో హీరోయిన్లు నాగచైతన్య, సాయిపల్లవి, సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్, తదితరులు హాజరవుతున్నారన్నారు.
-
India vs England: మూడు వన్డేలో భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు కుప్పకూలింది. ఇందులో శుభమన్ గిల్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా విరాట్, అయ్యర్ బ్యాట్తో అర్ధ సెంచరీలు సాధించారు.
-
New UPI Rule: యూపీఐ లావాదేవీలు.. ఫిబ్రవరి 15 నుంచి కీలక మార్పు!
ఛార్జ్బ్యాక్ అనేది UPI లావాదేవీని వివాదాస్పదంగా పరిగణించి, రీఫండ్ని అభ్యర్థించే ప్రక్రియ. స్వీకరించే బ్యాంకు (లబ్దిదారు బ్యాంక్) లావాదేవీ స్థితిపై ఏదైనా చర్య తీసుకు
-
-
-
Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. అత్యంత వేగంగా 2500 పరుగులు!
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్లో గిల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫిబ్రవరి 6న నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన సిరీస్లో మొదటి మ్
-
Retail Inflation: భారత్లో తగ్గిన ద్రవ్యోల్బణం.. జనవరిలో తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం!
జనవరి 2024లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంది. 2025 జనవరిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం తగ్గుతుందని మార్కెట్ నిపుణులు నిరంతరం అంచనా వేస్తున్నారు.
-
Minister Sridhar Babu: 93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: మంత్రి శ్రీధర్ బాబు
పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజేషన్ చేపట్టిన నాలుగు గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకుంది.
-
India vs England: చితక్కొట్టిన భారత్ బ్యాటర్లు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం!
50 ఓవర్లలో భారత్ 10 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ 50 ఓవర్లలో 357 పరుగులు చేయాలి.
-
-
Green Armbands: గ్రీన్ రిబ్బన్ ధరించిన ఇంగ్లండ్-భారత్ ఆటగాళ్లు.. కారణం ఏంటో తెలుసా?
భారతదేశంలో ప్రజలు ఇప్పటికీ అవయవాలను దానం చేయరు. ఇటువంటి పరిస్థితిలో దీనిపై అవగాహన పెంచడమే ఈ చొరవ లక్ష్యం.
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఇవే.. మొదటి స్థానానికి చేరువగా టీమిండియా ఓపెనర్!
ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో అయ్యర్ కేవలం 30 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. నాగ్పూర్లో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన తర్వాత భారత్ విజయం సాధించడంలో అయ్యర్ ఇన్న
-
Shubman Gill: ఇంగ్లాండ్తో మూడో వన్డే.. సెంచరీ సాధించిన గిల్, చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మూడో మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించ
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand