-
Lord Shiva: శివుడు ఎప్పుడూ ఒక కాలు ముడుచుకుని ఎందుకు కూర్చుంటారు?
శివుని ఒక కాలు నేలను తాకుతూ ఉంటుంది. మరొక కాలు మోకాలి వైపు వంగి ఉంటుంది. సాధారణంగా శివుడు తన కుడి కాలును మడిచి తన ఎడమ కాలు మీద ఉంచి కాలు వేసుకుని కూర్చుంటాడు.
-
Water From Silver Glass: వెండి గ్లాసులో నీరు తాగితే ఏమవుతుందో తెలుసా?
మీ జాతకంలో రాహువు, చంద్రుడు అశుభ స్థానంలో ఉంటే మీరు సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. వెండి గ్లాసులో నీటిని తాగడం ప్రారంభించండి.
-
Rohit Sharma: దుబాయ్లో హిట్ మ్యాన్ రాణిస్తాడా? గణంకాలు ఏం చెబుతున్నాయి?
దుబాయ్లో రోహిత్ శర్మ రికార్డు అద్భుతంగా ఉంది. హిట్మ్యాన్ ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 5 మ్యాచ్లు ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 105.66 అద్భుతమైన సగటుతో 317 పరుగులు వచ్చాయి.
-
-
-
Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం కావడంపై బీసీసీఐ కీలక ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోందని మనకు తెలిసిందే. అయితే భారత్కు సంబంధించిన అన్ని మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి.
-
Childhood Cancer: పిల్లల్లో వచ్చే సాధారణ క్యాన్సర్లు ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం క్యాన్సర్ కేసులు సాధారణంగా 0 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలలో కనిపిస్తాయి. పిల్లల్లో మెదడు క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ సాధారణం.
-
PM Kisan 19th Installment: పీఎం కిసాన్ నిధులు.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదో తెలుసుకోండిలా!
పీఎం కిసాన్ యోజన 19వ విడత ఈ నెలలో విడుదల కానుంది. వాయిదాలు విడుదలైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు రావడం ప్రారంభమవుతుంది.
-
Gold Loans: ఆర్బీఐ నిర్ణయం తర్వాత బంగారు రుణాలు చౌకగా మారతాయా?
రెపో రేటు తగ్గింపు వల్ల బంగారం రుణాలు చౌకగా మారే అవకాశం లేదని ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ చెప్పారు.
-
-
Virat Kohli In Champions Trophy: బంగ్లాదేశ్పై చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ!
విరాట్ ఇప్పటివరకు మూడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాడు. దుబాయ్లో బంగ్లాదేశ్తో అత్యధిక ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించనున్నా
-
RCB Record: అద్భుత విజయంతో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. కెప్టెన్ స్మృతి మంధాన 7 బంతుల్లో 9 పరుగులు చేసి వెంటనే ఔటైంది. డేనియల్ హాడ్జ్ కూడా కేవలం 4 పరుగులు చేసి ప
-
Maha Kumbh Devotees: ప్రయాగ్రాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
ప్రయాగ్రాజ్-మీర్జాపూర్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సంతాపం తెలిపారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand