Tweet
-
#World
Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!
దిత్వా తుపాను శ్రీలంకను పెను విధ్వంసం సృష్టిస్తోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. దిత్వా ధాటికి శ్రీలంక ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు, రైళ్లను నిలిపేశారు. ఈ సమయంలో శ్రీలంకకు సహాయం చేసేందుకు భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ను మోహరించింది. ఈ విపత్తుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండురోజుల్లో ఈ దిత్వా తుపాను భారత్ను తాకనుంది. దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలం అవుతోంది. […]
Date : 28-11-2025 - 5:29 IST -
#Andhra Pradesh
Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !
నటి పూనమ్ కౌర్ చేసిన బాలయ్యపై కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బాలకృష్ణని పొగిడిందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్య గత వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పూనమ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య వార్ మొదలైంది. పూనమ్ కౌర్ ట్వీట్పై నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. బాలయ్య గతంలో చేసిన కామెంట్లని గుర్తుచేస్తూ మెగా ఫ్యాన్స్ పూనమ్పై మండిపడుతున్నారు. 🫶 ballaya […]
Date : 30-09-2025 - 2:44 IST -
#Andhra Pradesh
YS Jagan Tweet: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ ట్వీట్
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా?
Date : 14-02-2025 - 5:19 IST -
#Andhra Pradesh
Sharmila: అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలు.. మండిపడిన షర్మిల!
షర్మిల తన ట్వీట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం.
Date : 19-12-2024 - 10:24 IST -
#Andhra Pradesh
YS Sharmila Tweet: ఏపీకి అన్యాయం చేసింది ఈ ముగ్గురే.. షర్మిల సంచలన ట్వీట్!
విజన్ 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు.. విభజన హామీలు. రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు.
Date : 14-12-2024 - 10:44 IST -
#Andhra Pradesh
YS Sharmila Comments: మహిళలపై అఘాయిత్యాలలో ఏపీ ప్రథమ స్థానం.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు.
Date : 18-11-2024 - 6:13 IST -
#Andhra Pradesh
Sharmila Demand: షర్మిల కొత్త డిమాండ్.. జగన్ ఆ పని చేయకుంటే రాజీనామా చేయాల్సిందే?
షర్మిల చేసిన ట్వీట్లో.. ప్రధాని మోడీ గారు ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే. కానీ బీసీ అయిన మోడీ మాత్రమే గర్వంగా ఉన్నారు. బీసీలు మాత్రం గర్వంగా లేరు.
Date : 08-11-2024 - 5:26 IST -
#Andhra Pradesh
YS Sharmila: మరోసారి జగన్ను టార్గెట్ చేసిన షర్మిల..!
అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం.
Date : 07-11-2024 - 5:49 IST -
#Andhra Pradesh
YCP MP Vijayasai Reddy: చంద్రబాబువి ఊసరవెళ్లి రాజకీయాలు.. విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్
ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి తిరుమల లడ్డూ విషయంలో వివాదం నడుస్తున్న విషయం మనకు తెలిసిందే. గత జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే.
Date : 06-10-2024 - 5:18 IST -
#Telangana
Viral : “ఈ మహా నగరానికి ఏమైంది..?” – కేటీఆర్ ట్వీట్
ఈ తెలంగాణ లో ఏంజరుగుతుంది..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? హామీలు ఏమయ్యాయి అడిగినవారిపై దాడులు , పోలీసులు కేసులు..ఇలాంటి గొంతుకోసే పార్టీ కి చరమగీతం పాడాలి
Date : 11-07-2024 - 6:10 IST -
#Andhra Pradesh
TDP : వాళ్ళు చేసిన తప్పే మీరు చెయ్యకండి – నటుడు బ్రహ్మజీ ట్వీట్
AP సురక్షితమైన చేతుల్లో ఉంది.మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి.. ట్రోలింగ్ మన ఉద్దేశ్యం కాదు.. మంచి భవిష్యత్తు కోసం, మన కోసం మనం పని చేద్దాం.. వాళ్ళు తప్పు చేస్తే మళ్లీ మీరు అదే తప్పు చేయకండి
Date : 06-06-2024 - 5:14 IST -
#Speed News
Medigadda Safe : మేడిగడ్డ బ్యారేజీ సేఫ్.. చెంప ఛెల్లుమనిపించేలా ‘రిపోర్ట్’ : బీఆర్ఎస్
మేడిగడ్డ బ్యారేజీపై బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది.
Date : 26-05-2024 - 11:01 IST -
#Andhra Pradesh
AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడిని అంటూ మాజీ ఐఏఎస్ సంచలన పోస్ట్
ల్యాండ్ టైట్లింగ్ అంశం దుమారం రేపుతోన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ల్యాండ్ టైట్లింగ్ చట్టం బాధితుడిని అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ భూ హక్కు చట్టం బాధితుడినంటూ పేర్కొన్నారు.
Date : 06-05-2024 - 1:24 IST -
#Telangana
TG : కరెంట్ కటింగ్ పై కేసీఆర్ ట్వీట్ కు భట్టి కౌంటర్ ట్వీట్..
కేసీఆర్ గారు నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు
Date : 28-04-2024 - 12:20 IST -
#Andhra Pradesh
Nara Lokesh : వైసీపీని ఎలా తొక్కుకుంటూ వెళ్లాలో చెప్పిన నారా లోకేష్ .. ట్వీట్ వైరల్
సైకిల్ మీద కమలం పెట్టుకుని, జనసేన గ్లాస్ చేతపట్టుకుని, ఎదురొచ్చిన వైసీపీని తొక్కుకుంటూ వెళ్దాం.. కూటమి జెండా ఎగుర వేద్దాం అనే ట్యాగ్ తో ఓ పోస్ట్ షేర్ చేశారు
Date : 02-04-2024 - 1:57 IST