Visakhapatnam
-
#Andhra Pradesh
Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు
న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకమే ప్రజలు కోర్టులను ఆశ్రయించడానికి కారణమని అన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ‘మధ్యవర్తిత్వం’ (Mediation) ఒక సమర్థవంతమైన మార్గమని పేర్కొన్నారు. వివాదాలను న్యాయపరంగానే కాక, సామరస్యపూరితంగా పరిష్కరించేందుకు ఇది ఉత్తమమని అభిప్రాయపడ్డారు.
Published Date - 12:29 PM, Fri - 5 September 25 -
#Andhra Pradesh
AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!
గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ కె. శాంతికి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుకు ఆమె ఇటీవలే సమాధానమిచ్చారు. అయితే, ఆమె సమర్పించిన వివరణలు శాఖను తృప్తిపరచలేకపోయాయని సమాచారం.
Published Date - 10:27 AM, Fri - 5 September 25 -
#Andhra Pradesh
Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!
దీని ప్రారంభంతో విశాఖకు వచ్చే పర్యాటకులకు కొత్తగా ఆసక్తికర అనుభవం కలుగనుంది. ఈ గాజు వంతెన విశిష్టత ఏమిటంటే..ఇది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవబోతోంది. మొత్తం 55 మీటర్ల పొడవుతో నిర్మించబడిన ఈ వంతెన, ప్రకృతితో కలిసిపోయే విధంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్తో రూపుదిద్దుకుంది.
Published Date - 01:29 PM, Wed - 3 September 25 -
#Andhra Pradesh
AP: ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం : సీఎం చంద్రబాబు
"స్వర్ణాంధ్ర 2047" దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని ఆధునిక మౌలిక వసతులతో కూడిన లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఎదగనుంది. రోడ్లు, రైలు, సముద్ర మార్గాలు, ఎయిర్ లింకులు వంటి అన్ని మాధ్యమాల్లో లాజిస్టిక్స్ విస్తరణకు అనేక ప్రణాళికలు సిద్ధం చేశాం అని తెలిపారు.
Published Date - 05:29 PM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
AP : ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠ ప్రణాళిక: సీఎం చంద్రబాబు
రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. లక్ష కోట్లు మేర పెట్టుబడులను రాష్ట్రంలోకి రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.
Published Date - 04:14 PM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖలో మంత్రి లోకేశ్ 68వ రోజు ప్రజాదర్బార్
Nara Lokesh : విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్కి విపరీతమైన స్పందన లభించింది. శుక్రవారం ఉదయం ఆయన పర్యటనలో భాగంగా నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో వరుసగా 68వ రోజు ప్రజాదర్బార్ను ఏర్పాటు చేశారు.
Published Date - 01:23 PM, Fri - 29 August 25 -
#Andhra Pradesh
Janasena : నేటి నుండి మూడు రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు
Janasena : 30న జరిగే మహాసభలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇప్పటికే డిజిటల్ పాసులు పంపిణీ చేయగా, మ్యాన్యువల్ పాసులను కూడా అందజేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు
Published Date - 10:15 AM, Thu - 28 August 25 -
#Andhra Pradesh
APL 2025 : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా తుంగభద్ర వారియర్స్.
APL 2025 : విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ఫైనల్ ఘనంగా జరిగింది. ఫైనల్లో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ అందించారు.
Published Date - 10:26 AM, Sun - 24 August 25 -
#Andhra Pradesh
AP : ఏపీలో ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఈ స్మార్ట్ కార్డులు రేషన్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు దోహదపడతాయన్నారు. టెక్నాలజీ ఆధారితంగా రూపొందించిన ఈ కొత్త కార్డులు, లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తూ, డిజిటల్ ధ్రువీకరణ సౌలభ్యతను కల్పిస్తాయి.
Published Date - 06:28 PM, Fri - 22 August 25 -
#Andhra Pradesh
Heavy Rainfall: ఏపీలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు .. ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ!
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉన్నాయి. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా.
Published Date - 04:52 PM, Sun - 17 August 25 -
#Andhra Pradesh
Singapore Tour : గూగుల్తో కీలక చర్చలు.. విశాఖలో చిప్ డిజైనింగ్ కేంద్రం ప్రతిపాదనపై మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా డేటా సెంటర్తో పాటు చిప్ డిజైన్ కేంద్రం ఏర్పాటుతో ఏపీలో ఉన్న మానవ వనరులు, విద్యా సామర్థ్యాలను మెరుగ్గా వినియోగించుకునే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. గూగుల్ ఇప్పటికే ఏపీలో పలు ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదనపై సంస్థ దృష్టిని ఆకర్షించారు.
Published Date - 11:30 AM, Tue - 29 July 25 -
#Andhra Pradesh
Lulu Malls : ఆంధ్రప్రదేశ్కు లులుమాల్ .. విశాఖపట్నం, విజయవాడలో భారీ మాల్స్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
లులు గ్రూప్ మొదటి మాల్ను విశాఖపట్నంలో నిర్మించనుంది. బీచ్ రోడ్డులోని హార్బర్ పార్క్ ప్రాంతంలో 13.74 ఎకరాల విలువైన భూమిని సంస్థకు 99 ఏళ్ల లీజుకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (APIIIC) ద్వారా ఈ కేటాయింపు జరిగింది.
Published Date - 12:06 PM, Mon - 28 July 25 -
#India
Supreme Court : విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు సుప్రీంకోర్టు కీలక చర్య.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు మార్గదర్శకాలు
ఈ మార్గదర్శకాలు అన్ని స్థాయిలలోని విద్యా సంస్థలు, స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ అకాడెమీలు, హాస్టళ్లపై వర్తిస్తాయి. సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. విద్యా ఒత్తిడి, పరీక్షల భయం, మద్దతు లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
Published Date - 01:29 PM, Sat - 26 July 25 -
#Andhra Pradesh
Minister Lokesh: మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు పెట్టుబడుల వరద.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సమావేశంలో ఐటీ రంగంలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Published Date - 06:32 PM, Wed - 23 July 25 -
#Andhra Pradesh
Fire Break : విశాఖలో భారీ అగ్ని ప్రమాదం.. ఐటీసీ గోదాం మంటల్లో ఆహుతి
Fire Break : విశాఖపట్నం శివార్లలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి స్థానికంగా కలకలం రేపింది. గండిగుండం సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఐటీసీ ఫుడ్ ప్రొడక్ట్స్ గోదాం పూర్తిగా మంటలకు ఆహుతైంది.
Published Date - 01:24 PM, Sat - 19 July 25