Visakhapatnam
-
#Andhra Pradesh
Farmers : పెట్రల్, డీజిల్తో పని లేకుండా..ఆ యంత్రంతో ఆరు పనులు రైతులకు గుడ్ న్యూస్!
రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త యంత్రాన్ని తీసుకువచ్చింది. క్రాప్ సిక్సర్ పేరుతో ఓ కొత్త యంత్రం రూపొందించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, పైగా పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. విశాఖలో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ తోడుంటే.. రైతులను సహాయకారిగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. భారతదేశానికి వెన్నెముక వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ […]
Date : 08-12-2025 - 5:25 IST -
#Andhra Pradesh
Virat Kohli: వైజాగ్లో విరాట్ కోహ్లీ క్రేజ్..పెరిగిన టికెట్ల అమ్మకాలు!!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య మూడవ వన్డే మ్యాచ్ డిసెంబర్ 6న వైజాగ్లో జరగనుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ దీనికి సంబంధించిన ఒక నివేదికలో విశాఖపట్నంలో జరగబోయే వన్డే కోసం మొదట టికెట్లు అమ్ముడుపోలేదని, అయితే విరాట్ కోహ్లీ సెంచరీ తర్వాత టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయని తెలిపింది.
Date : 05-12-2025 - 2:59 IST -
#Andhra Pradesh
Simhachalam Temple : మారుతున్న సింహాచల క్షేత్ర రూపురేఖలు.. మొదలైన అభివృద్ధి పనులు!
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన జరిగింది. నాల్కో సంస్థ సీఎస్ఆర్ కింద్ ఇచ్చిన రూ. 1.58 కోట్ల నిధులతో చేపట్టిన షెడ్లకు శంఖుస్థాపన చేశారు. ఇక కోల్కతాకు చెందిన ఓ భక్తుడు ఇచ్చిన రూ. 45 లక్షల విరాళంతో తొలిపావంచా వద్ద నిర్మించనున్న షెడ్డుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంఖుస్థాపన చేశారు. అంతేకాకుండా రూ. 3 కోట్లతో నిర్మించిన టీఎంఎస్ షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
Date : 27-11-2025 - 12:21 IST -
#Andhra Pradesh
Nandamuri Balakrishna : ఏయ్ నువ్వెందుకు వచ్చావ్.. ఎవడు రమ్మన్నాడు.. ఎయిర్పోర్టులో బాలకృష్ణ ఫైర్ .. అసలేమైంది?
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. విశాఖ ఎయిర్పోర్టులో బాలయ్య కోపంతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం విశాఖపట్నం వచ్చింది. ఈ సందర్ఫంగా కొంతమంది అభిమానులు విశాఖ విమానాశ్రయంలో బాలకృష్ణను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా బాలయ్య ఓ వ్యక్తిపై చిందులు వేశారు. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడకు అంటూ కోపగించుకున్నారు. వెనక్కి వెళ్లు, సాయంత్రం కూడా రాకూడదంటూ కోపం ప్రదర్శించారు. […]
Date : 18-11-2025 - 5:46 IST -
#Andhra Pradesh
iBOMMA : ఇమ్మడి రవికి కఠిన శిక్షలు..? అతని తండ్రి ఏమన్నాడంటే..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన స్పందించారు. బంధువులు చెప్తేనే తనకు […]
Date : 17-11-2025 - 3:41 IST -
#Andhra Pradesh
CII Summit Vizag : ఈ మూడు పనులు చేస్తే ఏపీ సూపర్..చంద్రబాబుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు కావాలంటే సమర్థవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్, భూ వివాదాల సత్వర పరిష్కారం, పర్యావరణ అనుమతులు త్వరగా రావాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.31 లక్షల ఉద్యోగాల అంచనాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ […]
Date : 17-11-2025 - 11:37 IST -
#Andhra Pradesh
CII Summit 2025 Visakhapatnam : విశాఖపట్నంలో సీఐఐ సదస్సు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు విశాఖలో అట్టహాసంగా శుక్రవారం నవంబర్ 14 ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమిట్కు ఉపరాష్ట్రపతి హాజరవుతారని తెలుస్తోంది. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా చర్చలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్య […]
Date : 13-11-2025 - 11:41 IST -
#Andhra Pradesh
Vizag : విశాఖలో మరో ఐటీ క్యాంపస్
Vizag : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో అత్యాధునిక క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ (Quarkx Technosoft Limited) సంస్థ ఐటీ
Date : 12-11-2025 - 12:45 IST -
#Andhra Pradesh
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు చేసింది. తమ రాష్ట్రం ప్రతిభతో పెట్టుబడులను ఆకర్షిస్తే.. ఏపీ మాత్రం 15 […]
Date : 28-10-2025 - 3:35 IST -
#Andhra Pradesh
Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?
మాడుగుల హల్వాకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కూడా కస్టమర్లు కోరిన చోటుకి ఈ హల్వాను పంపుతున్నారు. హల్వా వ్యాపారం కారణంగా మాడుగులలో సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది. View this post on Instagram A post shared by Pavani Bugatha (@pavani_stories) మాడుగుల హల్వాకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ స్వీట్ […]
Date : 28-10-2025 - 10:52 IST -
#Andhra Pradesh
AP Schools: మొంథా తుపాను ప్రభావం – ఏపీలో పాఠశాలలు బంద్
విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 27, 28 తేదీల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలు, అంగన్వాడీలు మూసివేయబడతాయి.
Date : 26-10-2025 - 10:41 IST -
#Andhra Pradesh
Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోయాయి.. […]
Date : 25-10-2025 - 2:35 IST -
#Sports
India Women Vs Australia Women: మహిళల వన్డే ప్రపంచకప్ 2025.. నేడు ఉత్కంఠ పోరు!
తొలి మ్యాచ్లో శ్రీలంకపై, రెండో మ్యాచ్లో పాకిస్థాన్పై భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో హర్మన్ప్రీత్ కౌర్ జట్టు స్వల్ప తేడాతో ఓటమిని ఎదుర్కొంది.
Date : 12-10-2025 - 12:28 IST -
#Andhra Pradesh
Minister Lokesh: రేపు విశాఖకు మంత్రి లోకేష్.. ఎందుకంటే?
విశాఖను డేటా సెంటర్ల హబ్గా మార్చాలనే లోకేష్ కృషి ఫలితంగా ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 1 గిగావాట్ మరియు సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి.
Date : 11-10-2025 - 12:58 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సెప్టెంబర్ 17న విశాఖకు సీఎం చంద్రబాబు!
ఆ తర్వాత ముఖ్యమంత్రి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొంటారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కీలక ప్రసంగం చేయనున్నారు.
Date : 15-09-2025 - 10:54 IST