Vizag
-
#Andhra Pradesh
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జెస్
సంక్రాంతి పండగ వేళ ఊరెళ్లే వారికి విమాన ఛార్జీలు షాకిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గన్నవరం, తిరుపతి వంటి ప్రాంతాలకు రూ.3 వేలుగా ఉండే టికెట్ 12, 13 తేదీల్లో ఏకంగా రూ.12 వేల వరకు ఉంటోంది
Date : 12-01-2026 - 10:50 IST -
#Andhra Pradesh
విశాఖ తీరంలో మిస్సైల్ టెస్ట్!
విశాఖ తీరం నుంచి మరోసారి మిస్సైల్ టెస్టుకు రక్షణ శాఖ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 12న అర్ధరాత్రి 12 నుంచి 13న 9AM వరకు నోటమ్(నోటీస్ టు ఎయిర్మెన్) జారీ చేసినట్లు తెలుస్తోంది
Date : 08-01-2026 - 12:50 IST -
#Andhra Pradesh
Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు
Vizag : విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర భవిష్యత్తుపై భారీ ఆశలు పెంచుతున్నాయి. కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 21.31 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్ను కాగ్నిజెంట్ సంస్థ నిర్మించనుంది
Date : 12-12-2025 - 4:15 IST -
#Speed News
India vs South Africa: నిర్ణయాత్మక వన్డేలో భారత్కు 271 పరుగుల లక్ష్యం!
ఇప్పుడు వన్డే సిరీస్ను గెలవాలంటే టీమ్ ఇండియా 271 పరుగులు చేయాల్సి ఉంది. మొదటి రెండు వన్డేల్లో భారత బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే టీమ్ ఇండియా సిరీస్ను కైవసం చేసుకుంటుందని చెప్పడం అస్సలు తప్పు కాదు.
Date : 06-12-2025 - 5:28 IST -
#Sports
IND vs SA: విశాఖపట్నంలో భారత్- దక్షిణాఫ్రికా మూడో వన్డే.. మ్యాచ్కు వర్షం ముప్పు ఉందా?!
ఈ వికెట్పై కూడా బౌలర్లకు పెద్దగా సహాయం లభించే అవకాశం లేదు. విశాఖపట్నంలో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాట్స్మెన్ భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది.
Date : 04-12-2025 - 8:30 IST -
#Andhra Pradesh
Air Pollution : విశాఖలోనూ ఢిల్లీ మాదిరి వాయు కాలుష్యం
Air Pollution : దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సుమారు 17 వేల మంది మరణించారని ఆయన వెల్లడించారు
Date : 02-12-2025 - 3:18 IST -
#Andhra Pradesh
Iconic Tower : వైజాగ్ లో 50 అంతస్తుల ‘ఐకానిక్ టవర్’
Iconic Tower : వైజాగ్ ను అంతర్జాతీయ స్థాయి ‘బే సిటీ’గా తయారు చేయాలన్న లక్ష్యంతో విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) భారీ ప్రణాళికలను అమలు చేస్తున్నది. ప్రత్యేకంగా కైలాసగిరి పరిసరాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నగర రూపురేఖలను
Date : 18-11-2025 - 1:15 IST -
#Andhra Pradesh
Vizag : వైజాగ్కు కొత్త పేరు పెట్టిన సీఎం చంద్రబాబు
Vizag : సాగర తీర నగరం విశాఖపట్నం మరోసారి పెట్టుబడుల కేంద్రంగా మారింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా దేశ–విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, వ్యాపార దిగ్గజాలు భారీగా హాజరయ్యాయి.
Date : 15-11-2025 - 8:30 IST -
#Andhra Pradesh
Google Data Center : వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి కారణం అదే !!
Google Data Center : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థ గూగుల్, విశాఖలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా హబ్ను ఏర్పాటు చేయడానికి
Date : 12-11-2025 - 9:19 IST -
#Andhra Pradesh
Vizag : విశాఖలో మరో ఐటీ క్యాంపస్
Vizag : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో అత్యాధునిక క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ (Quarkx Technosoft Limited) సంస్థ ఐటీ
Date : 12-11-2025 - 12:45 IST -
#Andhra Pradesh
CII Summit : CII సదస్సుకు ముస్తాబవుతున్న విశాఖ – లోకేశ్
CII Summit : ఆంధ్రప్రదేశ్లోని ఆర్థిక రాజధాని విశాఖపట్నం అంతర్జాతీయ గుర్తింపు పొందే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న CII (Confederation of Indian Industry) సదస్సు కోసం నగరం ముస్తాబవుతోంది
Date : 11-11-2025 - 12:50 IST -
#Andhra Pradesh
RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు
RK Beach : విశాఖపట్నంలోని ప్రసిద్ధ ఆర్కే బీచ్ వద్ద శుక్రవారం చోటుచేసుకున్న విస్మయకర ఘటన సందర్శకులను ఆకట్టుకుంది. ఎప్పుడూ అలలతో ఉప్పొంగే సముద్రం ఒక్కసారిగా వెనక్కి తగ్గడం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించింది.
Date : 06-11-2025 - 10:50 IST -
#Andhra Pradesh
Vizag : మహిళా లెక్చరర్ వేధింపులు తాళలేక స్టూడెంట్ ఆత్మహత్య
Vizag : నగరంలోని సమతా కాలేజీలో చదువుతున్న సాయితేజ్ (21) అనే డిగ్రీ విద్యార్థి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Date : 01-11-2025 - 10:17 IST -
#Andhra Pradesh
Big Alert : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్
Big Alert : మచిలీపట్నం, విశాఖపట్నం, గుంటూరు, బ్రహ్మపూర్, తిరుపతి వంటి ప్రధాన కేంద్రాలను కలుపుతూ నడిచే ఎన్నో ఎక్స్ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో
Date : 27-10-2025 - 4:33 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖపట్నం: మంత్రి లోకేష్
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్కరణలను వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
Date : 21-10-2025 - 8:17 IST