Andhra Pradesh
-
Posani Krishna Murali: పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నోటీసులు
చంద్రబాబు, పవన్, లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు.
Published Date - 12:05 PM, Tue - 8 April 25 -
Falaknuma Express: రెండుగా విడిపోయిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్.. తప్పిన ప్రమాదం
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(Falaknuma Express) బోగీలను పరస్పరం లింక్ చేసే కప్లింగ్ ఊడిపోయింది.
Published Date - 11:19 AM, Tue - 8 April 25 -
Kia Car Engines: కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజిన్లు మాయం.. ఏమయ్యాయి ?
పెనుకొండలోని కియా(Kia Car Engines) పరిశ్రమకు విడి భాగాలు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటాయి.
Published Date - 10:30 AM, Tue - 8 April 25 -
HCL Tech Jobs: ఇంటర్ పాసైతే చాలు.. భారీ శాలరీతో హెచ్సీఎల్ టెక్లో జాబ్
"సూపర్ ఛార్జ్ యువర్ కెరియర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్" అనే పేరుతో ప్రత్యేక పథకాన్ని హెచ్సీఎల్ టెక్(HCL Tech Jobs) అమలు చేస్తోంది.
Published Date - 09:54 AM, Tue - 8 April 25 -
Paritala Vs YS Jagan : అనంత లో జగన్ కు మహబూబాబాద్ సీన్ రిపీట్ కాబోతుందా..?
Paritala Vs YS Jagan : వైసీపీ కార్యకర్త లింగమయ్య మృతితో అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం జగన్ పర్యటించనున్నారు
Published Date - 09:20 AM, Tue - 8 April 25 -
Pawan Kalyans Son: పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. స్కూలులో అగ్ని ప్రమాదం
తన కుమారుడిని చూసేందుకు సింగపూర్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్(Pawan Kalyans Son) వెళ్లనున్నారు.
Published Date - 09:10 AM, Tue - 8 April 25 -
CBN & Pawan : బాబు పెద్ద మనసుకు పవన్ ఫిదా
CBN & Pawan : గిరిజనులకు సంప్రదాయ విద్య లేదు కావచ్చు కానీ, వారిలో ఉన్న నైపుణ్యాలు ఎంతో గొప్పవని, వారి కళలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని అన్నారు
Published Date - 06:18 AM, Tue - 8 April 25 -
AP Govt : ఆక్వా సంక్షోభంపై కమిటీ ఏర్పాటు.. త్వరలో ఢిల్లీకి సీఎం చంద్రబాబు
AP Govt : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారత్ పై 26శాతం ప్రతీకార సుంకాన్ని విధించారు. ట్రంప్ నిర్ణయంతో దేశంలోని ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మామూలు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రోజుకు సుమారు 800-1000 టన్నుల రొయ్యలు
Published Date - 11:37 PM, Mon - 7 April 25 -
YS Sharmila: ఈ జన్మకు మారరు.. పచ్చకామెర్ల రోగం ఇంకా తగ్గలేదా..? జగన్పై షర్మిల ఫైర్
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసు.
Published Date - 10:59 PM, Mon - 7 April 25 -
GRMB Meeting: గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధాన చర్చ…
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగింది.
Published Date - 04:44 PM, Mon - 7 April 25 -
Pawan Kalyan : మీ బాగోగులు చూడటానికి మేం ఉన్నాం: పవన్కల్యాణ్
అడవి, ప్రకృతిపై నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. అరకు అద్భుతమైన ప్రాంతం.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలి. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.
Published Date - 04:15 PM, Mon - 7 April 25 -
Paritala Sunitha: వైయస్ జగన్ రాప్తాడు పర్యటన నేపథ్యంలో పరిటాల సునీత సెన్సషనల్ కామెంట్స్..
వైఎస్ జగన్ పర్యటనపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. "జగన్ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం మాకు ఉన్నాయ్. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా మన దగ్గర ఉందని" పేర్కొన్నారు.
Published Date - 04:14 PM, Mon - 7 April 25 -
CM Chandrababu: గ్లోబల్ మెడ్సిటీగా అమరావతి
రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుండి 300 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Published Date - 02:41 PM, Mon - 7 April 25 -
Amaravati : అమరావతి నిర్మాణానికి రూ.4,285 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధుల నుంచి 25 శాతం ఇచ్చింది. కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4,285 విడుదల చేసింది.
Published Date - 02:34 PM, Mon - 7 April 25 -
Adavi Thalli Bata : పవన్ ‘అడవితల్లి బాట’ తో గిరిజన డోలి కష్టాలు తీరబోతున్నాయా..?
Adavi Thalli Bata : దేశం అభివృద్ధిలో దూసుకెళ్తున్న..చంద్రుడి ఫై కాలు మోపి చరిత్రలో నిలిచిన..ఏపీ లో మాత్రం డోలిమోతలు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్న..మీము ఇది చేసాం అది చేసాం అని గొప్పగా చెప్పుకొచ్చిన
Published Date - 01:10 PM, Mon - 7 April 25 -
AP Growth Rate: దేశంలో వృద్ధి రేటులో టాప్ లోకి దుసికెళ్ళిన ఏపీ…
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర గణాంక శాఖ (MoSPI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటుతో దేశంలో రెండో స్థానాన్ని సాధించింది.
Published Date - 12:45 PM, Mon - 7 April 25 -
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం
రమాదేవి(Breaking) ప్రస్తుతం హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు.
Published Date - 12:08 PM, Mon - 7 April 25 -
CM Chandrababu: యూఎస్ ప్రభుత్వంతో చర్చలు జరపండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు చంద్రబాబు లేఖ
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
Published Date - 10:18 PM, Sun - 6 April 25 -
Missile Testing Center: ఏపీలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్.. ఎక్కడో తెలుసా ?
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్(Missile Testing Center) ఏర్పాటు కానుంది.
Published Date - 06:46 PM, Sun - 6 April 25 -
Pithapuram : టీడీపీ కార్యకర్తలపై జనసేన కేసులు.. పంచాయితీ ముదురుతుందా?
Pithapuram : “జై వర్మ, జై టీడీపీ” అంటూ నినాదాలు చేయగా, ప్రతిగా జనసేన శ్రేణులు “జై జనసేన, జై పవన్ కళ్యాణ్” అంటూ గట్టిగా నినాదాలు చేసారు.
Published Date - 05:13 PM, Sun - 6 April 25