Andhra Pradesh
-
AP DGP : ఏపీ డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా.. నేపథ్యమిదీ
అయితే వీరిలో ఒకరిని డీజీపీగా(AP DGP) రాష్ట్ర ప్రభుత్వం నియమించొచ్చు.
Date : 01-05-2025 - 8:21 IST -
Caste Census : కులగణన నిర్ణయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
Caste Census : ఈ నిర్ణయం ప్రధానమంత్రి మోదీకి ఉన్న సమ్మిళిత పాలన పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. అణగారిన వర్గాలకు అవసరమైన మద్దతును కల్పించేందుకు కచ్చితమైన డేటా లభించడం ఎంతో అవసరం
Date : 30-04-2025 - 8:52 IST -
Simhachalam Incident : సింహాచలం ప్రమాద ఘటనపై విచారణ కమిషన్
Simhachalam Incident : ఈ కమిషన్కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే విచారణ సందర్భంగా అవసరమైన సాక్ష్యాలను సమర్పించుకోవడం, పిలిపించుకోవడం వంటి అధికారాలు కమిషన్కు ఉంటాయి
Date : 30-04-2025 - 8:34 IST -
CM Chandrababu : వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభం: సీఎం చంద్రబాబు
గత పాలకులు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. పది నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతాం.
Date : 30-04-2025 - 6:26 IST -
Nandamuri Balakrishna : ‘జైలర్2’లో నందమూరి బాలకృష్ణ.. చిరంజీవి కూడా నటిస్తారా ?
‘జైలర్2’లో(Nandamuri Balakrishna) చిరంజీవి నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Date : 30-04-2025 - 3:35 IST -
AP Temple Tragedies : ఎందుకు.. ఏపీలో వరుసగా దేవాలయాల్లో విషాద ఘటనలు ?
AP Temple Tragedies : నేడు విశాఖ సింహాచలం చందనోత్సవం (Simhachalam Chandanotsavam)లో గోడకూలి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు
Date : 30-04-2025 - 1:07 IST -
Simhachalam : నీ దగ్గరికి రావడమే మీము చేసిన పాపమా..? మృతుల బంధువుల ఘోష !
Simhachalam : “నీ దగ్గరికి రావడమే మేము చేసిన పాపమా?” అంటూ వారి బంధువులు విలపిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.
Date : 30-04-2025 - 12:51 IST -
PM Modi AP Tour : వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ .. ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తత
PM Modi AP Tour : ఉద్దండరాయుని పాలెంలో షర్మిల పర్యటనకు ముందు పోలీసులు ముందస్తుగా ఆంక్షలు విధించారు
Date : 30-04-2025 - 12:24 IST -
Simhachalam Incident : మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Date : 30-04-2025 - 11:27 IST -
Maoist Top Leaders: ఏపీ – తెలంగాణ బార్డర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ?
ఏపీ- తెలంగాణ బార్డర్(Maoist Top Leaders) వైపున్న అడవుల్లోకి వెళ్లిన టీమ్లోనే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నాడనే అంచనాలు వెలువడుతున్నాయి.
Date : 30-04-2025 - 10:07 IST -
Simhadri Appanna : సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం
Simhadri Appanna : మంగళవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం (Heavy rain overnight) కారణంగా సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలిపోవడంతో 9 మంది భక్తులు ప్రాణాలు (Killing 9 devotees) కోల్పోయారు
Date : 30-04-2025 - 6:58 IST -
Traffic Diversions: ప్రధాని మోదీ పర్యటన.. ఏపీలో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా!
వాహనాలు ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించబడతాయి.
Date : 29-04-2025 - 11:05 IST -
SLBC Meeting : రాష్ట్ర అభివృద్ధి పథంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
SLBC Meeting : 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.6,60,000 కోట్ల విలువైన వార్షిక క్రెడిట్ ప్లాన్ను ఆవిష్కరించారు.
Date : 29-04-2025 - 8:12 IST -
Prakash Raj : మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన ప్రకాష్ రాజ్
Prakash Raj : పవన్ కళ్యాణ్కు విజన్ లేదని, సమస్యలపై అవగాహన లేదు అని విమర్శించారు.
Date : 29-04-2025 - 8:02 IST -
YCP MLAS : వైసీపీకి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారా..?
YCP MLAS : తాజా రాజకీయ పరిణామాల ప్రకారం బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధ (Dasari Sudha) పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది
Date : 29-04-2025 - 1:22 IST -
Pawan Kalyan : పాక్కు అనుకూలంగా మాట్లాడితే ఆ దేశానికే వెళ్లిపోవాలి : పవన్ కల్యాణ్
మత ప్రాతిపదికన చంపడం సరికాదన్నారు. గతంలో పలుమార్లు పాకిస్తాన్ ను ఓడించినా వారిబుద్ధ మారలేదన్నారు. మనం మత సామరస్యం పాటిస్తూ, లౌకిక దేశంగా ఉంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం ప్రజల మతం అడిగి మరీ కాల్పులు జరిపి హత్య చేయడం దారుణం. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళి అర్పిస్తున్నాం అన్నారు.
Date : 29-04-2025 - 12:36 IST -
TTD : శ్రీవారి స్వచ్ఛంద సేవలు పలు మార్పులు..ఈ నెల 30న కోటా విడుదల
ఈ మార్పులకు అనుగుణంగా జూన్ మాసం ఆన్లైన్ కోటాను టీటీడీ ఈనెల 30న విడుదల చేయనుంది. జనరల్ శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) – ఉదయం 11:00 గంటలకు. నవనీత సేవ (మహిళలకు మాత్రమే) – మధ్యాహ్నం 12:00 గంటలకు.. పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) – మధ్యాహ్నం 1:00 గంటలకు.. గ్రూప్ లీడర్ సేవ (కొత్తగా ప్రారంభించిన సేవ) – మధ్యాహ్నం 2:00 గంటలకు విడుదల చేస్తారని టీడీపీ తెలిపింది.
Date : 29-04-2025 - 10:26 IST -
Banks Merged : మే 1 నుంచి ఆ నాల్గు బ్యాంకులు కనిపించవు
Banks Merged : బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి, వ్యవస్థను సమీకరించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది
Date : 29-04-2025 - 9:43 IST -
AP New DCCB Chairman’s : ఏపీలో కొత్తగా ఎన్నికైన డీసీసీబీ చైర్మన్లు వీరే !
AP New DCCB Chairman's : నూతనంగా నియమితులైన ఛైర్మన్లు సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అవసరమైన రుణ సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నట్లు
Date : 28-04-2025 - 7:32 IST -
AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకటసత్యనారాయణ
అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ ముగ్గురికి కాకుండా.. పాకా వెంకటసత్యనారాయణకు రాజ్యసభ సీటును బీజేపీ(AP Rajya Sabha) కేటాయించింది.
Date : 28-04-2025 - 7:12 IST