Andhra Pradesh
-
AP News : ఏపీ ఫుల్ టైం డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Date : 01-06-2025 - 4:40 IST -
Janasena : వైసీపీ కోటలు బద్దలు కొట్టే వ్యూహంతో పవన్
Janasena : ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని పవన్ భావిస్తున్నారు.
Date : 01-06-2025 - 3:48 IST -
Nara Lokesh : ప్రజలు తిరస్కరించినా వాళ్ల తీరు మారలేదు : మంత్రి లోకేశ్
ఈ దుర్మార్గంపై స్పందించిన మంత్రి లోకేశ్ అబ్బే.. వాళ్లేమీ మారలేదు.. మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికీ.. నేటికీ.. ఎప్పటికీ అదో సైకో పార్టీ.. వాళ్లకి సైకో నాయకుడు అని విమర్శించారు.
Date : 01-06-2025 - 2:40 IST -
Botsa Satyanarayana : విద్యావ్యవస్థపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
Botsa Satyanarayana : రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను బాధల్లో నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 01-06-2025 - 2:29 IST -
Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి
Tragedy : తిరుపతిలో పెను విషాదం చోటుచేసుకుంది. మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
Date : 01-06-2025 - 2:09 IST -
TTD : మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల్లో ఆందోళన
TTD : తిరుమల పుణ్యక్షేత్రం మరోసారి చిరుత ఆందోళనతో ఉలిక్కిపడింది. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు తరచుగా వాడే 500వ మెట్టు వద్ద చిరుతపులి కనిపించడంతో కలకలం రేగింది.
Date : 01-06-2025 - 1:17 IST -
AP : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ ప్రారంభం..
ఈ కొత్త విధానంలో ప్రత్యేకత ఏమిటంటే, సామాన్య రేషన్ కారుదారులే కాదు, శారీరకంగానూ వయస్సు పరంగానూ ఇబ్బందులు పడే వృద్ధులు, దివ్యాంగులకు సరుకులు ఇంటి వద్దకే చేరవేస్తున్నారు. ప్రభుత్వ సంకల్పంలో భాగంగా వీరి కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరఫరా చేసే స్వచ్ఛంద బృందాలను ఏర్పాటు చేశారు.
Date : 01-06-2025 - 12:15 IST -
TTD : ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు.. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం
TTD : తిరుమల కొండపై ఉన్న శ్రీవారి ఆలయం పవిత్రతకు, భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పుణ్యక్షేత్రంపై నుంచి తరచూ విమానాలు దూసుకెళ్లడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Date : 01-06-2025 - 10:38 IST -
Pension Increase : ఏపీలో మరోసారి పింఛన్ల పెంపు జరగబోతుందా..?
Pension Increase : భగవంతుడు దయతలిస్తే భవిష్యత్తులో మరోసారి పింఛన్లను పెంచే (Pension Increase) అవకాశముందని తెలిపారు
Date : 01-06-2025 - 10:31 IST -
YCP : పిల్లాడి సైకిల్ పై వైసీపీ నేతల ప్రతాపం..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
YCP : అబ్బే వాళ్ళేమీ మారలేదు..... వాళ్ళేమీ మారరు కూడా..... ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో... ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు
Date : 01-06-2025 - 10:16 IST -
Vallabhaneni Vamshi : వంశీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది – పేర్ని నాని
Vallabhaneni Vamshi : గన్నవరంలో జూన్ 4న జరగనున్న "వెన్నుపోటు దినం" నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు
Date : 01-06-2025 - 9:50 IST -
LPG Cylinder: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏకంగా రూ. 24 తగ్గింపు!
జూన్ మొదటి తేదీ దేశంలోని చిన్నా పెద్దా రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లకు ఊరట కలిగించే వార్త ఒకటి వచ్చింది. ఆయిల్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలను 24 రూపాయలు తగ్గించాయి.
Date : 01-06-2025 - 8:00 IST -
Srisailam : కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి వరద
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 818.20 అడుగులకు చేరుకుంది.
Date : 31-05-2025 - 5:36 IST -
CM Chandrababu : పేదల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం.
Date : 31-05-2025 - 3:56 IST -
AP News : రేపటి నుంచి ఏపీలో రేషన్ కొత్త విధానం.. 29,796 దుకాణాల ద్వారా సేవలు
AP News : ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి, అంటే జూన్ 1వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది.
Date : 31-05-2025 - 2:46 IST -
Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు.
Date : 31-05-2025 - 2:15 IST -
AP : అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు
ఈ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి మూడింటి పైగా ప్రముఖ దేశీయ-అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యంగా ముందుకు వస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T), అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 31-05-2025 - 1:44 IST -
Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది. వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు.
Date : 31-05-2025 - 1:08 IST -
Sajjala Ramakrishna Reddy : పర్యవసానం భయంకరంగా ఉంటుంది.. సీఎం చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల... టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు.
Date : 31-05-2025 - 12:54 IST -
Vallabhaneni Vamsi : వంశీ కుటుంబంలో జగన్ చిచ్చు..?
Vallabhaneni Vamsi : వంశీ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీ (Vallabhaneni Vamsi Wife)కి గన్నవరం ఇంచార్జ్ పదవి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు లీక్ చేశాయి
Date : 31-05-2025 - 12:39 IST