Andhra Pradesh
-
TTD : ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు.. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం
TTD : తిరుమల కొండపై ఉన్న శ్రీవారి ఆలయం పవిత్రతకు, భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పుణ్యక్షేత్రంపై నుంచి తరచూ విమానాలు దూసుకెళ్లడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Date : 01-06-2025 - 10:38 IST -
Pension Increase : ఏపీలో మరోసారి పింఛన్ల పెంపు జరగబోతుందా..?
Pension Increase : భగవంతుడు దయతలిస్తే భవిష్యత్తులో మరోసారి పింఛన్లను పెంచే (Pension Increase) అవకాశముందని తెలిపారు
Date : 01-06-2025 - 10:31 IST -
YCP : పిల్లాడి సైకిల్ పై వైసీపీ నేతల ప్రతాపం..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
YCP : అబ్బే వాళ్ళేమీ మారలేదు..... వాళ్ళేమీ మారరు కూడా..... ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో... ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు
Date : 01-06-2025 - 10:16 IST -
Vallabhaneni Vamshi : వంశీపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది – పేర్ని నాని
Vallabhaneni Vamshi : గన్నవరంలో జూన్ 4న జరగనున్న "వెన్నుపోటు దినం" నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు
Date : 01-06-2025 - 9:50 IST -
LPG Cylinder: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏకంగా రూ. 24 తగ్గింపు!
జూన్ మొదటి తేదీ దేశంలోని చిన్నా పెద్దా రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లకు ఊరట కలిగించే వార్త ఒకటి వచ్చింది. ఆయిల్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలను 24 రూపాయలు తగ్గించాయి.
Date : 01-06-2025 - 8:00 IST -
Srisailam : కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయానికి వరద
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో 818.20 అడుగులకు చేరుకుంది.
Date : 31-05-2025 - 5:36 IST -
CM Chandrababu : పేదల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం.
Date : 31-05-2025 - 3:56 IST -
AP News : రేపటి నుంచి ఏపీలో రేషన్ కొత్త విధానం.. 29,796 దుకాణాల ద్వారా సేవలు
AP News : ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి, అంటే జూన్ 1వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది.
Date : 31-05-2025 - 2:46 IST -
Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు.
Date : 31-05-2025 - 2:15 IST -
AP : అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు
ఈ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి మూడింటి పైగా ప్రముఖ దేశీయ-అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యంగా ముందుకు వస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T), అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 31-05-2025 - 1:44 IST -
Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది. వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు.
Date : 31-05-2025 - 1:08 IST -
Sajjala Ramakrishna Reddy : పర్యవసానం భయంకరంగా ఉంటుంది.. సీఎం చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల... టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు.
Date : 31-05-2025 - 12:54 IST -
Vallabhaneni Vamsi : వంశీ కుటుంబంలో జగన్ చిచ్చు..?
Vallabhaneni Vamsi : వంశీ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీ (Vallabhaneni Vamsi Wife)కి గన్నవరం ఇంచార్జ్ పదవి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు లీక్ చేశాయి
Date : 31-05-2025 - 12:39 IST -
Visakha Metro : విశాఖ మెట్రో ప్రాజెక్ట్కు జోరు.. నగర రూపు మార్చనుందా..?
Visakha Metro : శక్తివంతమైన మౌలిక సదుపాయాల దిశగా విశాఖపట్నం దూసుకుపోతోంది. తూర్పు తీరం మీద ఉన్న ఈ సాగరనగరం, ఇప్పుడు మెట్రో రైలు కూత కోసం సిద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నిద్రిస్తున్న పనులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Date : 31-05-2025 - 12:31 IST -
Real Estate : చంద్రన్న ‘పవర్’ కు ఏలూరు లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్
Real Estate : చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడం తో రియల్ ఎస్టేట్ రంగం ఉత్సాహాన్ని సంతరించుకుంది
Date : 31-05-2025 - 12:28 IST -
Video Viral : పందెం ఓడి అరగుండు గీయించుకున్న వైసీపీ వీరాభిమాని..
Video Viral : తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్ల గ్రామానికి చెందిన శివరామకృష్ణ అలియాస్ శివ అనే యువకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. తాను జగన్ గెలుస్తారని నమ్మి స్నేహితులతో చేసిన ఓ పందెం ఇప్పుడు ఆయనను అరగుండు వరకు తీసుకెళ్లింది. అదే విషయం సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.
Date : 31-05-2025 - 12:02 IST -
Corona Alert: ఏలూరు కలెక్టరేట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్
Corona Alert: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విప్పుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు ఇటీవల తిరిగి పెరుగుతున్నాయి.
Date : 31-05-2025 - 10:27 IST -
Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ.. పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గతంలో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.
Date : 31-05-2025 - 10:24 IST -
TDP Flexi: పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత.. ఏ1గా అవినాష్ రెడ్డి పీఏ!
పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న 15 మంది వైసీపీ నాయకులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 30-05-2025 - 10:27 IST -
Revaluation : టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసిపి అనవసర రాద్ధాంతం
Revaluation : 2022 నుంచి 2025 వరకు వచ్చిన రీకౌంటింగ్ దరఖాస్తులు, వాటిలో మార్పులు జరిగిన స్క్రిప్టులు శాతాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 66,363 పేపర్లకు 34,709 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోరగా
Date : 30-05-2025 - 10:22 IST