Andhra Pradesh
-
Pawan Kalyan : భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలకు పవన్ కళ్యాణ్.. ఏపీ తరపున ముత్యాల తలంబ్రాలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనబోతున్నారు.
Published Date - 08:46 AM, Sat - 5 April 25 -
YCP : జగన్ లో కొత్త అనుమానం రేకెత్తించిన నారా లోకేష్
YCP : ఇది వైసీపీలో ఒక విపరీత వర్గం ఉన్నదనే సందేహాన్ని పెంచుతోందని తెలిపారు. ఈ పరిణామం అధికార వైసీపీ శిబిరంలో కలకలం రేపుతోంది
Published Date - 09:32 PM, Fri - 4 April 25 -
Nominated Posts: ఏపీలో 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన.. జనసేనకు కేటాయించినవి ఇవే
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారిగా నామినేటెడ్ పదవులను కేటాయిస్తూ వస్తోంది.
Published Date - 07:55 PM, Fri - 4 April 25 -
CM Chandrababu : ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ: సీఎం చంద్రబాబు
పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నిర్మించి, నిర్వహించేలా ఆలోచన చేయాలన్నారు. ఇందుకోసం ముందుకొచ్చే సంస్థలకు పరిశ్రమల తరహాలోనే సబ్సిడీలు ఇచ్చే విధానం రూపొందించాలని అధికారులకు సూచించారు.
Published Date - 06:25 PM, Fri - 4 April 25 -
RK Roja : రోజా రోత అంటూ మంత్రి సంధ్యారాణి చిందులు
RK Roja : అవినీతి చేసిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శిస్తూ “రోత మనుషులు రోతగానే మాట్లాడతారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:54 PM, Fri - 4 April 25 -
Nagababu : పిఠాపురంలో నాగబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ శ్రేణులు
Nagababu : జనసేన శ్రేణులు “జై జనసేన” అంటూ నినాదాలు చేయగా, టీడీపీ కార్యకర్తలు “జై వర్మ” అంటూ ప్రస్తుత పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు మద్దతుగా నినాదాలు చేశారు
Published Date - 04:39 PM, Fri - 4 April 25 -
Sharmila : దొంగ పత్రాలు సృష్టించి అన్యాయం చేసిన వ్యక్తి జగన్ – షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Sharmila : సరస్వతి పవర్ ప్రాజెక్ట్ షేర్లను తమ అనుమతి లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించి బదిలీ చేసుకున్నారంటూ ఆమె ఆరోపించారు
Published Date - 04:01 PM, Fri - 4 April 25 -
First Bird Flu Death In AP: ఏపీలో తొలి బర్డ్ఫ్లూ మరణం..
ఆంధ్రప్రదేశ్లో బర్డ్ఫ్లూ కారణంగా మృతిచెందిన చిన్నారి ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి బర్డ్ఫ్లూ మరణం వెలుగు చూసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ రంగంలోకి దిగింది.
Published Date - 02:53 PM, Fri - 4 April 25 -
Fire Accident : సచివాలయంలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటో తెలిపిన హోంమంత్రి
Fire Accident : బ్లాక్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హోంమంత్రి వంగలపూడి అనిత సహా ఇతర కీలక మంత్రులు కార్యాలయాలు ఉండటం వల్ల ఈ ఘటనపై భారీ చర్చ మొదలైంది.
Published Date - 01:48 PM, Fri - 4 April 25 -
Nara Lokesh : లోకేష్ ‘మా’ గుండెచప్పుడు – మంగళగిరి ప్రజలు
Nara Lokesh : మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఇబ్బందుల పట్ల నారా లోకేష్ చూపిస్తున్న స్పందన ప్రజల మన్ననలు పొందుతోంది
Published Date - 12:06 PM, Fri - 4 April 25 -
Minister Lokesh : మీకోసం అహర్నిశలు కృషి చేస్తున్నా : మంత్రి లోకేశ్
‘ఎన్టీఆర్ సంజీవని’ పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేశాం. దుగ్గిరాలలోనూ మొబైల్ క్లినిక్ పెట్టి ఉచిత చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నాం అన్నారు.
Published Date - 12:06 PM, Fri - 4 April 25 -
Fire Accident : ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం..ఏదైనా కుట్ర ఉందా..?
Fire Accident : ఈ స్థాయి కీలక నేతల కార్యాలయాలు ఉండే ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు ఏర్పడ్డాయి
Published Date - 10:50 AM, Fri - 4 April 25 -
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణ పరిస్థితి ఇదే.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Published Date - 09:36 AM, Fri - 4 April 25 -
Kodali Nani Health : సర్జరీ సక్సెస్ కానీ కొన్ని రోజులు ICU లో ఉండాల్సిందే !
Kodali Nani Health : సుమారు 10 గంటల పాటు సాగిన ఈ శస్త్రచికిత్స అనంతరం కొడాలి నాని ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Published Date - 07:56 AM, Fri - 4 April 25 -
Kethireddy : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు
Kethireddy : గుర్రాల కొండ(Gurrala konda )పై కేతిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించుకున్న గెస్ట్ హౌస్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించారు.
Published Date - 07:47 AM, Fri - 4 April 25 -
Bulk Drug Manufacturers: ఏపీలో మరో భారీ పెట్టుబడి.. 7,500 మందికి ఉద్యోగాలు!
భూకేటాయింపులు జరిపినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
Published Date - 11:33 PM, Thu - 3 April 25 -
YS Sharmila : అవినాష్ బెయిల్పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు: వైఎస్ షర్మిల
అవినాష్ బెయిల్పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగడం లేదు. సాక్షులను బెదిరించి ఒత్తిడి తెస్తున్నా బెయిల్ రద్దు చేయట్లేదు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించారని తప్పుడు రిపోర్టు ఇచ్చారు. హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలిలో ఉన్నది అవినాష్ రెడ్డే అని వైఎస్ షర్మిల అన్నారు.
Published Date - 06:10 PM, Thu - 3 April 25 -
Kurnool Airport : కర్నూలు ఎయిర్ పోర్టుకు మహర్దశ
Kurnool Airport : విమానాశ్రయం అభివృద్ధి(Airport Development)కి ప్రభుత్వం రూ. 4.43 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం
Published Date - 02:06 PM, Thu - 3 April 25 -
Paritala Sunitha: నా భర్త హత్యలో జగన్ పాత్ర ఉంది.. పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:43 AM, Thu - 3 April 25 -
Nagababu : ఎమ్మెల్సీగా ప్రమాణం చేసాక మొదటిసారి పవన్ ని కలిసిన నాగబాబు.. ఫోటోలు వైరల్..
నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసాక మొదటి సారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలిశారు.
Published Date - 10:15 AM, Thu - 3 April 25