Andhra Pradesh
-
CBN : నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ..ప్రస్తావించిన అంశం ఇదే !
CBN : సాస్కి పథకం కింద రాష్ట్రాలకు మంజూరయ్యే మూలధన పెట్టుబడి నిధుల కింద ఈ ఆర్థిక సంవత్సరం ఏపీకి అదనంగా రూ.10,000 కోట్లు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Date : 16-07-2025 - 8:40 IST -
Gandikota Girl Murder Case : గండికోట బాలిక హత్య కేసులో కీలక మలుపు
Gandikota Girl Murder Case : సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. లోకేష్ నిర్దిోషి అని స్పష్టత రావడంతో, ఈ హత్య వెనక ఉన్న వారిపై దృష్టి కేంద్రీకరించారు
Date : 16-07-2025 - 8:33 IST -
AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఉపశమనం!
వెంకటేశ్వర రావుపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాఖలు చేసిన కేసు, ఐపీసీ సెక్షన్లు 120-బి (క్రిమినల్ కుట్ర), 420 (మోసం), 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్)తో పాటు అవినీతి నిరోధక చట్టం నిబంధనల కింద దాఖలైన కేసు, హైకోర్టు తీర్పు దృష్ట్యా ఇకపై చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.
Date : 16-07-2025 - 4:37 IST -
APAC-2025 Conference : విదేశీ ప్రతినిధుల డబ్బు కాజేసిన ఏపీ వ్యక్తి
APAC-2025 Conference : హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా శ్రీనివాసులు దొంగతనానికి పాల్పడినట్లు స్పష్టమైంది
Date : 16-07-2025 - 3:44 IST -
Jagan Press Meet : రాబోయేది మన ప్రభుత్వమే – జగన్
Jagan Press Meet : ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మీరు నాటినదే పండుతుంది. మీ ప్రభుత్వానికి మూడేళ్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత మా ప్రభుత్వమే తిరిగి వస్తుంది
Date : 16-07-2025 - 1:31 IST -
Nara Lokesh : నైపుణ్యం పోర్టల్ను ఆగస్టు నాటికి పూర్తి.. అధికారులకు లోకేశ్ హుకుం
Nara Lokesh : విదేశాల్లో ఉపాధి అవకాశాలను అన్వేషిస్తున్న తెలుగు యువతకు మార్గదర్శనంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
Date : 16-07-2025 - 12:48 IST -
Aerospace Park : కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ కోసం భూసేకరణ రద్దు..ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలు!
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ..ఏరోస్పేస్ పార్క్ కోసం ఒక బెటర్ ఐడియా మన దగ్గర ఉంది. పెట్టుబడుల కోసం ఏపీని ఎందుకు పరిశీలించకూడదు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అత్యాధునిక ఏరోస్పేస్ పాలసీని అమలు చేస్తోందని, పెట్టుబడిదారులకు అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నామని నారా లోకేష్ వివరించారు.
Date : 16-07-2025 - 11:20 IST -
Mithun Reddy : మిథున్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ..లుక్ఔట్ నోటీసులు జారీ
ఈ నేపథ్యంలో, మిథున్ రెడ్డి దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు, ముందు జాగ్రత్తగా లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. లుక్ఔట్ నోటీసుల్లో, ఆయన విదేశాలకు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టంగా పేర్కొన్నారు.
Date : 16-07-2025 - 10:42 IST -
Ramayapatnam Port : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రామాయపట్నం పోర్టు కనెక్టివిటీ పెంపు
Ramayapatnam Port: రామాయపట్నం పోర్టు అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోర్ట్ కనెక్టివిటీ పెంపు, మౌలిక వసతుల మెరుగుదలపై సుదీర్ఘంగా వాయిదా పడుతున్న అంశాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 15-07-2025 - 6:30 IST -
AP Liquor Case : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్
AP Liquor Case : మిథున్ రెడ్డి తరఫున వాదించిన సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. మిథున్ రెడ్డికి స్కాంకు ఎలాంటి సంబంధం లేదని, ప్రభుత్వ మద్యం విధానంలో ఆయనకు పాత్ర లేదని
Date : 15-07-2025 - 5:20 IST -
TDP : టీడీపీ తరఫున సీఈసీకి 7 ముఖ్య సూచనలు..ఎస్ఐఆర్పై ఆందోళనలపై స్పష్టత కోరిన నేతలు
ఈ సమావేశంలో పాల్గొన్న నేతల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నేత కూన రవికుమార్ తదితరులు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, ఓటర్ల హక్కులు హరించబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సీఈసీకి విజ్ఞప్తి చేశారు.
Date : 15-07-2025 - 3:07 IST -
Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో
Banakacharla : బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్న సమావేశానికి సంబంధించి అసలైన బాంబ్ వేసింది తెలంగాణ ప్రభుత్వం.
Date : 15-07-2025 - 11:43 IST -
Banakacharla Project : చంద్రబాబు కు బిగ్ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
Banakacharla Project : రేపు జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Date : 15-07-2025 - 11:35 IST -
AP Forest Department : ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఈ క్రమంలో తాజాగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Forest Beat Officer - FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (Assistant Beat Officer - ABO) ఉద్యోగాలున్నాయి.
Date : 15-07-2025 - 11:01 IST -
Ashok Gajapathi Raju : అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవి..సీఎం చంద్రబాబు సహా పలువురు శుభాకాంక్షలు
గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజకీయ, పరిపాలనా అనుభవం అశోక్గారికి వాస్తవికంగా ఉన్నదని, ఆయన రాజ్యాంగ బాధ్యతలను అత్యుత్తమంగా నిర్వర్తిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
Date : 14-07-2025 - 5:43 IST -
Perni Nani : అతి త్వరలో పేర్ని నాని జైలుకు..హింట్ ఇచ్చిన ఎమ్మెల్యే
Perni Nani : తెలుగుదేశం పార్టీ అమరావతి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌడీల తరహాలో మాట్లాడుతున్న పేర్ని నాని రాష్ట్రంలోని విధ్వసం
Date : 14-07-2025 - 3:53 IST -
CM Chandrababu Singapore Tour : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్
CM Chandrababu Singapore Tour : చంద్రబాబు తొలిసారి విదేశీ పర్యటనగా జూలై 26 నుంచి 30 వరకు ఐదు రోజులపాటు సింగపూర్ పర్యటన చేపట్టనున్నారు.
Date : 14-07-2025 - 3:25 IST -
Ashok Gajapathi Raju: గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు!
అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, విజయనగరం రాజవంశీకుడు. మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. ఆయన 1978 నుండి రాజకీయాల్లో ఉన్నారు.
Date : 14-07-2025 - 2:39 IST -
Nara Lokesh : వంద రోజుల చాలెంజ్..మంగళగిరిలో గుంతలు లేని రోడ్డు: మంత్రి లోకేశ్
రోడ్లపై గుంతలు లేకుండా చేయడమే కాకుండా మురికి, చెత్త సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో రూ.4.4 కోట్ల విలువైన ఐదు ఆధునిక వాహనాలను లోకేశ్ జులై 14న ఉండవల్లి నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.
Date : 14-07-2025 - 1:27 IST -
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. పూర్తి షెడ్యూల్ ఇలా..!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు జరగనున్నాయి.
Date : 14-07-2025 - 12:27 IST