Andhra Pradesh
-
Pawan Kalyan : ఊరు మొత్తానికి చెప్పులు పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్ ..ఎందుకంటే !!
Pawan Kalyan : గ్రామంలో మొత్తం 345 మంది గిరిజనులకు చెప్పులు లేవని తెలుసుకొని, వెంటనేవారికి అవసరమైన చెప్పుల సైజులపై సర్వే చేయించారు
Published Date - 12:41 PM, Fri - 18 April 25 -
Liquor Scam : విచారణలో విజయసాయి రెడ్డి అసలు నిజాలు బట్టబయలు చేయబోతున్నాడా..?
Liquor Scam : కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ వేయగా, మరో వైపు మిథున్ రెడ్డికి కూడా విచారణ నోటీసులు జారీ అయ్యాయి
Published Date - 11:33 AM, Fri - 18 April 25 -
Visakhapatnam: విశాఖ జీవీఎంసీలో క్షణక్షణం మారుతున్న రాజకీయం!
విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో రాజకీయ పరిణామాలు క్షణక్షణం మారుతూ ఉత్కంఠభరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
Published Date - 11:15 AM, Fri - 18 April 25 -
Bhumana Karunakar Reddy : భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు
Bhumana Karunakar Reddy : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదయ్యింది
Published Date - 10:47 AM, Fri - 18 April 25 -
AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉన్న ఆరోగ్య సమస్యలివేనా?
పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నీరసం, జ్వరం, కొన్ని సందర్భాల్లో వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఏప్రిల్ 15న జరిగిన కేబినెట్ సమావేశానికి ఆయన అధిక జ్వరం కారణంగా హాజరు కాలేదు.
Published Date - 09:00 PM, Thu - 17 April 25 -
Mithun Reddy : ఎంపీ మిథున్రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట!
లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించింది. అయితే విచారణ సమయంలో స్టేట్మెంట్ రికార్డు చేయటంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Published Date - 08:35 PM, Thu - 17 April 25 -
Tirumala Gaushala: తిరుపతి గోశాల వివాదం ఏమిటీ? వైసీపీ టీటీడీని ఎందుకు టార్గెట్ చేసింది!
ఈ విషయం రాజకీయంగా సున్నితమైనది. ఎందుకంటే గోవులు హిందూ సంస్కృతిలో పవిత్రంగా భావించబడతాయి. ఈ ఆరోపణలు రాజకీయ పార్టీల మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేశాయి.
Published Date - 08:04 PM, Thu - 17 April 25 -
Ram Mohan Naidu : రామ్మోహన్ నాయుడు సహా 9 మందికి ‘యంగ్ గ్లోబల్ లీడర్స్’ అవార్డులు
రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu)తో పాటు భారత్ నుంచి మొత్తం ఎనిమిది మంది యంగ్ గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు.
Published Date - 12:49 PM, Thu - 17 April 25 -
Tension Tension : తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు
Tension Tension : గోశాలకు మద్దతుగా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకోవడం మరోమారు ఉద్రిక్తతకు దారి తీసింది.
Published Date - 10:50 AM, Thu - 17 April 25 -
Nallari Family : మాజీ సీఎం కిరణ్ కుమారుడి పొలిటికల్ ఎంట్రీ.. స్కెచ్ అదేనా ?
నిఖిలేశ్ను కిరణ్ కుమార్ రెడ్డి(Nallari Family) తన అనుచరులకు పరిచయం చేసి వాళ్లతో మమేకం అయ్యేలా చేస్తున్నారు.
Published Date - 09:05 AM, Thu - 17 April 25 -
MLA Adinarayana Reddy: సిమెంటు పరిశ్రమలకు బీజేపీ ఎమ్మెల్యే టార్చర్ !
వాటికి ఫ్లైయాష్, సున్నపురాయి సరఫరా జరగకుండా గత శనివారం నుంచి ఎమ్మెల్యే(MLA Adinarayana Reddy) అనుచరులు అడ్డుకుంటున్నారని ఆ కథనాల్లో ప్రస్తావించారు.
Published Date - 08:23 AM, Thu - 17 April 25 -
AP Fiber Net : ఏపీ ఫైబర్నెట్లో ఉద్యోగుల తొలగింపు
సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవనున్నారు. వైసీపీ నేతలు చెప్పిన వారినందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్లో చేర్చుకుంది.
Published Date - 05:03 PM, Wed - 16 April 25 -
Minister Narayana : అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ
రైతుల భూముల ధర నిలవాలన్నా.. పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు. అమరావతికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. రై
Published Date - 03:48 PM, Wed - 16 April 25 -
MP Seat : విజయసాయి స్థానంలో ఎవరొస్తారు..?
MP Seat : అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరపునే రాజ్యసభకు వెళ్లిన విజయసాయి, ఇప్పుడు ఎలాంటి రాజకీయ బందాల మధ్య ఈ పదవిని వదిలిచ్చారన్నదీ రాజకీయంగా చర్చనీయాంశమైంది
Published Date - 02:12 PM, Wed - 16 April 25 -
CM Chandrababu : అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫొటో ఎగ్జిబిషన్
ఈ మేరకు ఫొటో ఎగ్జిబిషన్లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు.
Published Date - 01:25 PM, Wed - 16 April 25 -
Rajya Sabha ByPoll: రాజ్యసభ బైపోల్ షెడ్యూల్ రిలీజ్.. రేసులో ఆ ముగ్గురు ?
విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతూ.. బీజేపీకి(Rajya Sabha ByPoll) క్రమంగా దగ్గరవుతున్నారు.
Published Date - 10:46 AM, Wed - 16 April 25 -
Mark Shankar : మార్క్ శంకర్ను కాపాడిన భారత కార్మికులకు అవార్డు
అగ్ని ప్రమాద స్థలంలో చిక్కుకున్న మార్క్ శంకర్((Mark Shankar) సహా పలువురు స్కూలు పిల్లలను వారు కాపాడి బయటికి తీసుకొచ్చారు.
Published Date - 09:22 AM, Wed - 16 April 25 -
Vijayashanthi : పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విజయశాంతి..
మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ భార్య అన్నా లెజనోవా ఇటీవల తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకొని, తలనీలాలు సమర్పించి, అన్నదానానికి భారీ విరాళం ఇచ్చి, స్వయంగా అన్నదానం చేసారు.
Published Date - 08:21 AM, Wed - 16 April 25 -
PM Modi : మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని మోడీ ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో అమరావతి పర్యటనకు వస్తారని భావించారు. అయితే ఆఖరి నిమిషంలో మే 2వ తేదీన ప్రధాని మోడీ వస్తారని పీఎంవో కన్ ఫర్మేషన్ ఇచ్చింది. ఇదే విషయాన్ని క్యాబినెట్ సహచరులకు సీఎం చంద్రబాబు చెప్పారు.
Published Date - 06:05 PM, Tue - 15 April 25 -
AP Govt : ఏపీలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు నోటీఫికేషన్
ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Published Date - 05:05 PM, Tue - 15 April 25