Andhra Pradesh
-
YS Jagan : కూటమి సర్కారుపై వైఎస్ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్..!
విశాఖలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సంపద సృష్టిస్తామన్న మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు దోపిడీ పాలనకు మోసగిస్తున్నాడు అని మండిపడ్డారు.
Date : 22-05-2025 - 12:56 IST -
Pawan Kalyan: సినిమా థియేటర్లో లైవ్.. ప్రజలతో పవన్ వర్చువల్ ముఖాముఖి
ఈసందర్భంగా ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను పవన్ (Pawan Kalyan) అడిగి తెలుసుకున్నారు.
Date : 22-05-2025 - 11:03 IST -
AP Secretariat Employees : సచివాలయాల ఉద్యోగుల తొలగింపు పై మంత్రి డీబీవీ క్లారిటీ
AP Secretariat Employees : ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించబోమని స్పష్టంగా తెలిపారు. ఉద్యోగులపై భారం తగ్గించేలా కొంత రేషనలైజేషన్ చేపడతామని పేర్కొన్నారు
Date : 21-05-2025 - 8:24 IST -
Theaters Shutdown: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. తాజా అప్డేట్ ఇదే!
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్లో ఈ విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర చర్చలు జరిగాయి.
Date : 21-05-2025 - 6:18 IST -
Chhattisgarh Encounter : అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం.. ఎవరీ కేశవరావు?
నంబాల కేశవరావు(Chhattisgarh Encounter) శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో జన్మించాడు.
Date : 21-05-2025 - 5:14 IST -
Kumki Elephants : కుంకీ అంటే అర్థం ఏమిటి? కుంకీ ఏనుగులు ఏంచేస్తాయి..?
Kumki Elephants : ఫలితంగా కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు కుంకీ ఏనుగులు (Kumki Elephants) ఆంధ్రప్రదేశ్కు అందించాయి. వీటిని పలమనేరులోని ఎలిఫెంట్ హబ్కు తరలించి ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నారు.
Date : 21-05-2025 - 5:13 IST -
Kumki Elephants : ఆ బాధ్యత నేను తీసుకుంటా – హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Kumki Elephants : కుంకి ఏనుగుల అవసరాలను తీర్చడానికి అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంచాం. వాటికి ఎలాంటి హాని జరిగినా నన్నే బాధ్యుడిగా భావించండి
Date : 21-05-2025 - 4:13 IST -
ZP Office : జగన్ ఫోటో ఎందుకు ఉందంటూ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
ZP Office : "జగన్కి ఎవరైనా అభిమానులైతే వారి ఇంట్లో, పూజ గదిలో ఫోటో పెట్టుకోవచ్చు. కానీ ప్రజల సొమ్ముతో నడిచే ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఇలా చేయొద్దు
Date : 21-05-2025 - 4:04 IST -
Vizag Steel Plant : నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల
. కార్మికుల హక్కుల కోసం నాయకత్వం వహిస్తున్న షర్మిల, ఈ చర్యతో రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం ఉన్న సందేశాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుతం స్టీల్ప్లాంట్ భవితవ్యంపై నెలకొన్న అనిశ్చితి, రెండు వేల కాంట్రాక్టు కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడిన పరిస్థితుల నేపథ్యంలో షర్మిల ఈ దీక్ష చేపట్టారు.
Date : 21-05-2025 - 3:18 IST -
CM Chandrababu : ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే గంగమ్మ జాతర సందర్భంగా, సీఎం చంద్రబాబు నాయుడు దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు ఆలయంలో అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు.
Date : 21-05-2025 - 2:36 IST -
Covid Cases : ఏపీలో కోవిడ్ కేసులు నమోదు కాలేదు: మంత్రి సత్యకుమార్
కరోనా వ్యాప్తికి అనువైన పరిస్థితులు ఏర్పడకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు.
Date : 21-05-2025 - 2:09 IST -
Kumki Elephants : ఏపీకి కుంకీ ఏనుగుల బహుమతి..రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనం
ఏపీ తరఫున కుంకీ ఏనుగులను ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.ఎప్పుడు అవసరం వచ్చినా కర్ణాటక ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనుబంధం అభినందనీయం.
Date : 21-05-2025 - 1:47 IST -
YogaAndhra-2025 : యోగాంధ్ర..రెండు కోట్ల మందితో యోగా డే : సీఎం చంద్రబాబు
‘యోగాంధ్ర-2025’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందిని ఇందులో భాగస్వామ్యులుగా చేయాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. అంతేకాకుండా, 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు జారీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
Date : 21-05-2025 - 11:34 IST -
Terror Plans Case: సూసైడ్ ఎటాక్కు సిరాజ్, సమీర్ ప్లాన్.. సిరాజ్ ఖాతాలో రూ.42 లక్షలు!!
గ్రూప్-2 శిక్షణ నిమిత్తం హైదరాబాద్కు వెళ్లిన సిరాజ్, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా రెండు సార్లు సౌదీ అరేబియాకు(Terror Plans Case) వెళ్లినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
Date : 21-05-2025 - 9:21 IST -
Ganta Raviteja : గంటా కొడుకు చేసిన పనికి టీడీపీ నిర్వాకులంతా షాక్
Ganta Raviteja : "జోహార్ సీఎం చంద్రబాబు... జోహార్ నారా లోకేశ్" అంటూ నినాదాలు చేసాడు. అయితే ఈ టీడీపీ నిర్వాకులు కూడా అలాగే రవితేజ వ్యాఖ్యలకు వంతాసు పలికారు
Date : 21-05-2025 - 7:09 IST -
Rs 400 Crore Scam: విజయవాడలో రూ.400 కోట్ల చీటింగ్ ..‘యానిమేషన్ స్కాం’ వివరాలివీ
గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, పల్నాడు జిల్లా నరసరావుపేటకు(Rs 400 Crore Scam) చెందిన పలువురు వ్యాపారులు, ఉద్యోగులు పెద్ద మొత్తంలో సత్య లక్ష్మి కిరణ్కు కోట్ల కొద్దీ డబ్బులు ఇచ్చారు.
Date : 20-05-2025 - 8:17 IST -
Mobile Ration Vans: ఏపీలో రేషన్ పొందేవారికి బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి షాపులకు పోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ రేషన్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
Date : 20-05-2025 - 6:23 IST -
Terror Plans Case : విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు.. సిరాజ్ లింకులు వెలుగులోకి
ఈ జాబితాలో సికింద్రాబాద్కు చెందిన సమీర్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు(Terror Plans Case) కూడా ఉన్నట్లు తెలిసింది.
Date : 20-05-2025 - 4:30 IST -
CM Chandrababu Delhi Tour: సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే 24వ తేదీన జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్నారు.
Date : 20-05-2025 - 4:15 IST -
AP Cabinet meeting : ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
కృష్ణా జిల్లా ముత్తుకూరు ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కోసం 615 ఎకరాల భూమిని కేటాయించేందుకు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ భూమిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
Date : 20-05-2025 - 3:45 IST