Andhra Pradesh
-
Pawan Kalyan: మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదారుస్తూ పవన్ ఎమోషనల్
ఈరోజు (ఆదివారం) కళ్లితండాలోనే అధికారిక లాంఛనాలతో అమరజవాను మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందులో పవన్(Pawan Kalyan), లోకేశ్ కూడా పాల్గొంటారు.
Published Date - 10:36 AM, Sun - 11 May 25 -
Ayyanna Patrudu: భారత రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెల వేతనం విరాళం
దేశ సేవలో తానూ ఓ చిన్న పాత్ర పోషించాలని భావించిన అయ్యన్నపాత్రుడు, తన నెల వేతనమైన రూ. 2,17,000ను జాతీయ రక్షణ నిధి (నేషనల్ డిఫెన్స్ ఫండ్)కు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక అయిన 'ఎక్స్' లో పేర్కొన్నారు.
Published Date - 04:39 PM, Sat - 10 May 25 -
Nara Lokesh Slams YS Jagan : జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ మండిపాటు – “ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో”
కుట్టుమిషన్ల విషయమై మాజీ సీఎం జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. అందులో ప్రభుత్వ ధనం ఏ మాత్రం లేవని, పూర్తిగా తన వ్యక్తిగత నిధులతోనే ఆ పథకాన్ని అమలు చేశానని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 04:11 PM, Sat - 10 May 25 -
Operation Sindoor: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఢిల్లీకి తరలింపు!
భారత్-పాకిస్తాన్ యుద్ధ భయానక పరిస్థితుల మధ్య పంజాబ్, జమ్ముకశ్మీర్లో ఉన్న తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే సుమారు 2,000 మందికిపైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం.
Published Date - 02:15 PM, Sat - 10 May 25 -
YCP Plenary: వైసీపీ ప్లీనరీ వాయిదా? అందుకోసమేనా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ దశను ఎదుర్కొంటోంది. ఈ ఏడాదైనా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్లీనరీ నిర్వహిస్తారని ఆశించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైంది.
Published Date - 12:01 PM, Sat - 10 May 25 -
Operation Sindoor: రేపు మధ్యాహ్నం మురళి నాయక్ అంత్యక్రియలు
Operation Sindoor: మురళీ నాయక్ పార్దివదేహం ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో ఆయన స్వగ్రామమైన గుమ్మయగారిపల్లికి చేరుకోనుంది
Published Date - 10:52 AM, Sat - 10 May 25 -
Operation Sindoor : ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాల్సిన టైం ఇది – పవన్ కళ్యాణ్
Operation Sindoor : "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) పేరిట జరుగుతున్న ఈ ధర్మయుద్ధానికి దేశ ప్రజలందరి మద్దతు అవసరమని పవన్ అన్నారు.
Published Date - 08:04 PM, Fri - 9 May 25 -
PawanKalyan: 96ఏళ్ల వృద్ధురాలిని క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకొని దగ్గరుండి భోజనం వడ్డించిన పవన్ కల్యాణ్.. ఆ వృద్ధురాలు ఎవరంటే?
పిఠాపురం నియోజకవర్గం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన 96ఏళ్ల పోతుల పేరంటాలుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అభిమానం.
Published Date - 06:19 PM, Fri - 9 May 25 -
Operation Sindoor :14 మంది పాక్ ఉగ్రవాదులని మట్టి కల్పించిన ‘మురళీ నాయక్’
Operation Sindoor : ఉగ్రవాద దాడిలో అసాధారణ శౌర్యం ప్రదర్శించిన ఈ వీరుడు అమరత్వం పొంది గ్రామస్తుల గుండెల్లో అమరుడిగా నిలిచాడు
Published Date - 05:10 PM, Fri - 9 May 25 -
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు
సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.
Published Date - 03:38 PM, Fri - 9 May 25 -
Murali Naik : పాక్ కాల్పుల్లో ఏపీ జవాన్ వీర మరణం
మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి భారత సైన్యం పాకిస్థాన్ దాడులకు తగిన ప్రతిచర్య ఇచ్చింది. అయితే, ఎదురుకాల్పుల సందర్భంగా మురళీ గాయపడగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 12:59 PM, Fri - 9 May 25 -
Tirumala : భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..తిరుమలలో భద్రత కట్టుదిట్టం
తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.
Published Date - 12:23 PM, Fri - 9 May 25 -
KA Paul : ప్రధాని మోడీని కలిశాక పాక్కు వెళ్తా.. కేఏ పాల్ కీలక ప్రకటన
భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోంది’’ అని కేఏ పాల్(KA Paul) వ్యాఖ్యానించారు.
Published Date - 04:06 PM, Thu - 8 May 25 -
CM Chandrababu : ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాజధాని స్థానం విషయంలో స్పష్టతకు మార్గం సుగమమయ్యింది. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో మెగా ఈవెంట్లు నిర్వహించే ప్రతిపాదనకు మంత్రివర్గం అనుమతి తెలిపింది.
Published Date - 03:40 PM, Thu - 8 May 25 -
Liquor scam case : ఏపీ మద్యం కుంభకోణం కేసు..ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
తదుపరి విచారణ మే 13కి వాయిదా వేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక నిందితులుగా భావిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన మద్యం విధానాల ముసుగులో అవినీతిని అమలు చేయడంలో వీరి పాత్ర చాలా కీలకమైంది.
Published Date - 12:00 PM, Thu - 8 May 25 -
YSRCP: వైసీపీలో నయా జోష్.. పార్టీలో పలువురి చేరిక!
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Published Date - 08:46 PM, Wed - 7 May 25 -
Peddireddy Ramachandra Reddy: వైసీపీకి హ్యాండిచ్చిన పెద్దిరెడ్డి! అప్పుడు ఆలా? ఇప్పుడు ఇలా?
అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పెద్ద హడావుడి చేశారు. చంద్రబాబుని అడ్డుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆయనను ఇంటికి పంపిస్తామని చెప్పిన వాళ్లే చివరికి అధికారం కోల్పోయాక పక్కకు వెళ్లిపోయారు.
Published Date - 05:28 PM, Wed - 7 May 25 -
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ పై పవన్ ఫస్ట్ రియాక్షన్
Operation Sindoor : ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై దేశం కఠినంగా స్పందించాలన్నది తన అభిప్రాయం అని, దేశ భద్రతకు వ్యతిరేకంగా, పాక్ మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు
Published Date - 01:24 PM, Wed - 7 May 25 -
Pahalgam Terror Attack : ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు నా సెల్యూట్ : సీఎం చంద్రబాబు
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత దళాలు చేసిన సాహసోపేత చర్యలపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. "పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చడం ద్వారా భారత సాయుధ దళాలు తమ అసమాన ధైర్యాన్ని, అప్రతిహత సంకల్పాన్ని చూపించాయి.
Published Date - 12:55 PM, Wed - 7 May 25 -
LG Electronics In AP: శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్కు నారాలోకేష్ శంకుస్థాపన
ఏపీలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక మైలురాయిని చేరుకుంది. తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఎల్జీ గృహోపకరణాల తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.
Published Date - 11:43 AM, Wed - 7 May 25