HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Mahasabha 2

    Tirupathi Mahasabha : తిరుప‌తి ‘మ‌హాస‌భ’ ప‌ద‌నిస‌లు

    ఏపీలోని వామ‌ప‌క్షాలు, బీజేపీ, జ‌న‌సేన పార్టీల వాల‌కం విచిత్రంగా ఉంది. తిరుప‌తిలో జ‌రిగిన అమ‌రావ‌తి రైతుల మ‌హాస‌భ వేదిక‌ను గ‌మ‌నిస్తే ఆయా పార్టీలోని అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డుతోంది. ఆ స‌భ‌ను టీడీపీ నిర్వ‌హించిద‌ని వైసీపీ చెబుతోంది. కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ‌ నేత‌లు ఆ వేదిక మీద చాలా ప‌లుచ‌గా క‌నిపించ‌డం ఒక ఎత్తు. ఇక వైసీపీ రెబ‌ల్ ఎంప

    Date : 18-12-2021 - 2:14 IST
  • Chandrababu : మూడుపై బాబు మూడోక‌న్ను.!

    ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు పెద్ద‌లు. మూడు రాజ‌ధానుల‌ను మూడు ప్రాంతాల ఉద్య‌మాల‌తోనే టార్గెట్ చేయాల‌ని చంద్ర‌బాబు మాస్ట‌ర్ స్కెచ్ వేశాడు. అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయ‌డంలో ఆయ‌న పాత్ర ఉంది. ఆ విష‌యాన్ని వైసీపీ ప‌దేప‌దే చెబుతోంది.

    Date : 18-12-2021 - 12:16 IST
  • CBN: అదే జరగాలని శ్రీవారిని మొక్కుకున్న చంద్రబాబు

    ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

    Date : 18-12-2021 - 12:10 IST
  • Ttd

    TTD: ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. భయాందోళన లో భక్తులు!

    తిరుమల తిరుపతిలో తరచుగా పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. ఒక్కోసారి అడవులను దాటి ఘాట్ రోడ్లు, మెట్ల మార్గంలోకి వస్తుంటాయి. టీటీడీ అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా పులల సంచారానికి బ్రేక్ పడటం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుమల ఘాట్ల రోడ్లపై చిరుతలు కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక రాత్రివేళలో ఘాట్ రోడ్డు ప్రయాణమంటేనే భక్తులు జంకుతున్నారు. ఒకవైపు పులు

    Date : 17-12-2021 - 3:02 IST
  • Babu Rajendraprasad Jagan

    జ‌గ‌న్ తో 3వేల కోట్ల ‘పంచాయ‌తీ’

    స్థానిక సంస్థ‌ల విధులు, నిధులు, అధికారాల కోసం ఏపీ పంచాయ‌తీ రాజ్ ఛాంబ‌ర్ మ‌ళ్లీ ఉద్య‌మ‌బాట ప‌ట్టింది. కొన్ని ద‌శాబ్దాలు రాజ్యాంగంలోని 70వ అధికార‌ణం కింద స్థానిక సంస్థ‌ల‌కు ఇవ్వాల్సిన ప్ర‌యోజ‌నాల గురించి ఛాంబ‌ర్ పోరాడుతోంది. పార్టీల‌కు అతీతంగా ఛాంబ‌ర్ ఉద్య‌మాల‌ను నిర్వ‌హిస్తోంది.

    Date : 17-12-2021 - 2:59 IST
  • Pushpa Akhanda Jagan

    YS Jagan : జ‌గ‌న్ టార్గెట్ గా పుష్ప‌’, ‘అఖండ‌’

    ఇటీవ‌ల విడుద‌లైన `అఖండ‌`, తాజాగా థియేట‌ర్ల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోన్న `పుష్ప` సినిమా క‌థను ఏపీ చుట్టూ తిప్పారు. ఏపీలోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ కథాంశాన్ని అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప లోని హైలెట్ పాయింట్‌.

    Date : 17-12-2021 - 2:37 IST
  • Botsa Satyanarayana

    Botsa Satyanarayana : అమ‌రావ‌తిపై క‌పిరాజు ‘బొత్సా’

    ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడు. ఒక‌ప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని హంత‌కునిగా అనుమానించాడు. మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ మ‌ర‌ణం వెనుక జ‌గ‌న్ హ‌స్తం ఉంద‌ని అప్ప‌ట్లో సందేహించాడు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌ను క‌న్నీళ్లు పెట్టించాడు.

    Date : 17-12-2021 - 12:15 IST
  • Amul Jagan

    Amul Dairy : మాకు ఏంటీ ఈ క‌ర్మ..అధికారుల‌కు “అమూల్” క‌ష్టాలు

    ఏపీలో అమూల్ డెయిరీ త‌న సంస్థ‌ను విస్త‌రించేందుకు ఏపీ ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపింది.గుజ‌రాత్ కు చెందిన అమూల్‌తో జ‌గ‌న్ స‌ర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇది ప్ర‌వేట్ డెయిరీ అయిన‌ప్ప‌టికీ గ్రామాల్లో మాత్రం ప్ర‌భుత్వడెయిరీ అంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారు.

    Date : 17-12-2021 - 10:41 IST
  • amaravati JAC

    Amaravati JAC: తిరుపతిలో నేడు అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ

    ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ శుక్రవారం అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    Date : 17-12-2021 - 6:00 IST
  • Movie Tickets:జేసీ ముందు ప్రతిపాదనలు పెట్టాలని హైకోర్టు ఆదేశం

    ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వార్ నడుస్తోందనే చెప్పాలి. తాజాగా సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    Date : 16-12-2021 - 10:34 IST
  • Jagan Homes

    Tech Homes: జగనన్న ఇండ్లకు కొత్త హంగులు..!

    ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నిర్మించబోయే ఇండ్లు నూతన టెక్నాలజీతో నిర్మితంకానున్నాయి. దేశంలో మొదటిసారి ఇంధన సామర్థ్యంతో నిర్మించనున్నారు. దీంతో ఇండ్లు నిర్మించుకోబోయే పేద లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరనుంది.

    Date : 16-12-2021 - 3:53 IST
  • Amaravati : ‘రాజ‌ధాని’ స‌భ‌ల సంద‌డి

    మూడు రాజ‌ధానులు, ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తి నినాదాలకు తిరుప‌తి కేంద్ర బిందువుగా మారింది. పోటాపోటీగా ఈనెల 17, 18వ తేదీల్లో ఇరు వాద‌న‌లు వినిపిస్తున్న వాళ్లు స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆ మేర‌కు హైకోర్టు అనుమ‌తి ల‌భించింది. అమ‌రావ‌తి రైతులు న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం యాత్ర‌ను తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నంతో ముగించారు.

    Date : 16-12-2021 - 3:32 IST
  • Chaitanya Radham1

    Chaitanya Radham : తెలుగుదేశం పిలుస్తోంది!రా క‌ద‌లిరా!!

    తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన రోజు 1982, డిసెంబ‌ర్ 16వ తేదీ. స‌రిగ్గా ఆ రోజున‌ అన్న ఎన్టీఆర్ చైత‌న్య ర‌థం ఎక్కాడు. తెలుగు ప్ర‌జ‌ల‌ ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ఆ ర‌థం మీద నుంచి వినిపించాడు. నిర్విరామంగా 19 రోజుల పాటు ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రాన్ని చైత‌న్య ర‌థం చుట్టేసింది.

    Date : 16-12-2021 - 3:09 IST
  • Bhaskar Naidu

    Snake Catcher : సర్పాల స్నేహితుడు ఈ భాస్కర్ నాయుడు!

    తిరుమల పేరు చెప్పగానే నిత్యం గోవింద న్మామ స్మరణ మార్మోగుతోంది. అక్కడి చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను పులుముకొని ఉంటాయి. అయితే తిరుమల క్షేత్రం ఏడుకొండలుగా ఎలా ప్రసిద్ధి చెందిందో.. దట్టమైన అడవుల నిలయంగానూ పేరొందింది.

    Date : 16-12-2021 - 2:49 IST
  • AP Bus Accident

    Bus Accident:పశ్చిమగోదావరి బస్సు ప్రమాదంలో బయటపడిన వ్యక్తి కథ

    పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం వెళ్తున్న బస్సు జల్లేరు వాగులో కూరుకుపోయింది.

    Date : 16-12-2021 - 9:49 IST
  • AP Bus Accident

    AP Bus Accident: ఏపీలో బస్సు బోల్తా.. పదిమంది మృతి..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్

    పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    Date : 15-12-2021 - 6:00 IST
  • Accident

    Bus Mishap: వాగులో ప‌డిన బ‌స్సు.. 9మంది మృతి

    పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బసు వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ తో సహా 9మంది ఇప్పటికే చనిపోగా.. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు

    Date : 15-12-2021 - 4:15 IST
  • Babu Balakrishna

    Balakrishna, CBN : పాపం బాబు.! బాల‌య్య క‌న్నీళ్ల క‌థ‌!!

    వెన్నుపోటు అన‌గానే చంద్ర‌బాబు గుర్తొచ్చేలా ప్ర‌త్య‌ర్థులు రాజ‌కీయ ముద్ర‌వేశారు. దాన్ని తుడిచే ప్ర‌య‌త్నం 'ఆహా' వేదిక‌గా బాల‌క్రిష్ణ త‌న షోలో ప్ర‌య‌త్నం చేశాడు. ఆనాడు జ‌రిగిన ప‌రిణామాల‌కు చంద్ర‌బాబుతో పాటు నంద‌మూరి కుటుంబ స‌భ్యులం అంద‌రిమూ మ‌ద్ధ‌తు పలికామ‌ని చెప్పాడు

    Date : 15-12-2021 - 2:48 IST
  • Sajjala Nirmala

    AP PRC Issue : ‘నిర్మ‌ల‌మ్మ‌’ సోయ ‘సజ్జ‌ల‌’కు లేక‌పాయే.!

    ఏపీ ఉద్యోగ సంఘం నేత‌లు ప్ర‌భుత్వాన్ని, కార్య‌నిర్వాహ‌ణ వ్య‌వ‌స్థ‌ను శాసించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

    Date : 15-12-2021 - 1:20 IST
  • Whatsapp Image 2021 12 14 At 20.54.23 Imresizer

    AP Govt Pension: పెన్ష‌న్‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌…!

    ఏపీ ప్ర‌భుత్వం పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వృద్ధుల‌కు పెన్ష‌న్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రూ. 2250 ఇస్తున్న పెన్ష‌న్ ను వ‌చ్చే జ‌న‌వరి 1 నుంచి రూ.2500కు పెంచింది.

    Date : 14-12-2021 - 9:58 IST
← 1 … 636 637 638 639 640 … 655 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd