Bus Mishap: వాగులో పడిన బస్సు.. 9మంది మృతి
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బసు వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ తో సహా 9మంది ఇప్పటికే చనిపోగా.. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు
- By hashtagu Published Date - 04:15 PM, Wed - 15 December 21
![Bus Mishap: వాగులో పడిన బస్సు.. 9మంది మృతి](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2021/12/accident.jpg)
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బసు వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ తో సహా 9మంది ఇప్పటికే చనిపోగా.. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ప్రమాదసమయంలో బస్సులో మొత్తం 47 మంది ఉన్నారని .. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదము ఉందని అధికారులు అన్నారు.
గాయపడినవారు ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం బస్సు వంతెనను ఢీ కోటి వాగులో పడింది. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు పడవల సహాయంతో ప్రయాణికులను వడ్డుకు చేర్చారు.
Tags
Related News
![Accident : హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/accident-hyderabad-srisaila.jpg)
Accident : హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
రోడ్డు ఫై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మృతువు ఏ రూపంలో వస్తుంది..ఎటు నుండి వస్తుంది అర్ధం కానీ పరిస్థితి. మనం జాగ్రత్తగా వెళ్లిన…అవతలి వ్యక్తి ఎలా వస్తాడో అర్ధం కావడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్య లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహ�