HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt Hikes Ysr Pension Kanuka Amount

AP Govt Pension: పెన్ష‌న్‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌…!

ఏపీ ప్ర‌భుత్వం పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వృద్ధుల‌కు పెన్ష‌న్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రూ. 2250 ఇస్తున్న పెన్ష‌న్ ను వ‌చ్చే జ‌న‌వరి 1 నుంచి రూ.2500కు పెంచింది.

  • Author : Hashtag U Date : 14-12-2021 - 9:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Whatsapp Image 2021 12 14 At 20.54.23 Imresizer
cm jagan meeting

ఏపీ ప్ర‌భుత్వం పెన్ష‌న‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వృద్ధుల‌కు పెన్ష‌న్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రూ. 2250 ఇస్తున్న పెన్ష‌న్ ను వ‌చ్చే జ‌న‌వరి 1 నుంచి రూ.2500కు పెంచింది. పాద‌యాత్ర స‌మ‌యంలో పెన్ష‌న్ ని రూ.3000 చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు అయితే అధికారంలోకి వ‌చ్చాక రూ. 2000 ఉన్న పెన్ష‌న్ ని రూ.250 పెంచుతూ రూ.2250 గా ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చారు. అయితే తాజ‌గా ప్ర‌భుత్వం తీస‌కున్న నిర్ణ‌యంతో జ‌న‌వ‌రి నుంచి రూ.2500 పెన్ష‌న్ దారులకు అంద‌నున్నాయి. నూతన సంవత్సర కానుకగా జనవరి 1, 2022 నుండి అమలు చేయనున్నట్లు కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 61,72,964 మంది పింఛనుదారులు ప్రతినెలా పింఛన్లు పొందుతున్నారు. మరోవైపు డిసెంబర్ 2021, జనవరి 2022లో వివిధ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు డిసెంబర్ 21 తర్వాత అమలు చేయబడుతుంది.ఈబీసీ నేస్తం ప‌థ‌కం జనవరి 9న ప్రారంభించ‌నున్నారు. ఆ తర్వాత అదే నెలలో రైతు భరోసా పథకం ప్రారంభించున్నారు.

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • cm jagan
  • old-age pension of Rs. 2250
  • YSR Pension Kanuka

Related News

Andhrapradesh Talliki Vandanam Scheme

Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

Talliki Vandanam Scheme  ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గతేడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026కు సంబంధించి తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ̵

  • andhra pradesh Release Pending Dues retired employees

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

  • Ap Health And Wellness

    AP Health And Wellness: ఏపీ పాఠశాలల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం

Latest News

  • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

Trending News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd