HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt Withdraws Three Capital Bill Ys Jagan To Announce It In State Assembly

3 Capitals: ఒకే రాష్ట్రం ఒకే రాజధాని : ఏపీ సీఎం జగన్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైకోర్టుకు తెలియజేశారు. ఈ ప్రకటనతో మూడు రాజధానుల

  • By Balu J Published Date - 01:40 PM, Mon - 22 November 21
  • daily-hunt
cm jagan

ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైకోర్టుకు తెలియజేశారు. ఈ ప్రకటనతో మూడు రాజధానుల బిల్లులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నందున దానిని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి మూడు వేర్వేరు రాజధానులను ప్రతిపాదించింది. శాసనసభ రాజధాని అమరావతి, కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు. అమరావతి మాత్రమే రాజధాని అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు రెండేళ్లుగా ఉద్యమిస్తున్న రైతులది గొప్ప విజయం. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించనున్న కొత్త బిల్లును ప్రభుత్వం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. మరి బిల్లు ఎలా ఉంటుందో చూడాలి.

2019, డిసెంబర్‌ 17న మూడు రాజధానులు పెట్టుకోవచ్చంటూ అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన చేశారు. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతి ఉండవచ్చని చెప్పిన జగన్‌. దీనితో ఒక్కసారి 29 రాజధాని గ్రామాల్లో కలకలం రేగింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అనేక రాజధాని గ్రామాల్లో రిలే నిరాహారదీక్ష శిబిరాలు ప్రారంభమయ్యాయి. 2020, జనవరి 20న శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లు, ఆమోదముద్ర పడింది. విశాఖ, కర్నూలు, అమరావతి మూడు చోట్ల రాజధానులను వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 capitals
  • cm jagan

Related News

    Latest News

    • TikTok: టిక్‌టాక్‌పై ఉన్న నిషేధాన్ని ట్రంప్ ఎందుకు ర‌ద్దు చేశారు?

    • Statue of Lord Rama : ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరాముడి విగ్రహం!

    • Bathukamma Kunta : నేడు బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న సీఎం

    • OG Collections : OG ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్

    • ‎Cloves: భోజనం తర్వాత రోజు రెండు లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    Trending News

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

      • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd