Andhra Pradesh
-
Vijay Sai Reddy : ఏపీకి వరద సాయం కింద రూ.1000 కోట్లు ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్లోని నాలుగు రాయలసీమ జిల్లాలలో పాటు నాలుగు దక్షిణ కోస్తా జిల్లాల్లో అసాధారణ వర్షాలతో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది.
Date : 30-11-2021 - 12:06 IST -
AP On Omicron: కరోనా కొత్త వేరియంట్ “ఓమిక్రాన్” పై ఏపీ ప్రభుత్వం అలెర్ట్
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Date : 29-11-2021 - 9:47 IST -
AP Flood Relief: వరద సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష
వరద బాధిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు.
Date : 29-11-2021 - 9:21 IST -
3 Capitals AP : మూడు రాజధానుల కేసు 27కి వాయిదా
ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని హైకోర్టు పూర్తి బెంచ్ గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉన్న 2021 నాటి A.P. వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు రద్దు బిల్లుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడానికి మూడు రాజధానుల కేసులను డిసెంబర్ 27కి వాయిదా వేసింది.
Date : 29-11-2021 - 4:53 IST -
Kotamreddy Sridhar Reddy : వైసీపీలో “కోటంరెడ్డి” కలకలం..జై అమరావతి నినాదం..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వైసీపీ విధానానికి వ్యతిరేకంగా నడిచాడు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపాడు.
Date : 29-11-2021 - 1:17 IST -
Biswabhusan Harichandan : ఏపీ గవర్నర్ కి మళ్ళీ అస్వస్థత
కరోనా నుండి ఇటీవలే కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
Date : 29-11-2021 - 11:38 IST -
Video : నిండుకుండలా సోమశిల. గేట్లు ఎత్తివేత
రాయలసీమ జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురవడం కారణంగా సోమశిల జలాశయం నికి మెల్లమెల్లగా వరద పెరగడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు 115000 వేల క్యూసెక్కుల నీళ్ల ను విడుదల చేయడం జరిగింది ప్రాజెక్టులోకి 95 వేల క్యూసెక్కుల వాటర్ చేరడం జరుగుతుంది..
Date : 29-11-2021 - 11:20 IST -
AP Rains : గుంటూరులో భారీ వర్షం..నీటమునిగిన పంట పొలాలు
గుంటూరు : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మిర్చి, పత్తి, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Date : 29-11-2021 - 10:58 IST -
Dollar Seshadri : డాలర్ శేషాద్రి ప్రస్ధానం… గుమస్తా నుంచి OSDగా…!
తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం విశాఖపట్నంలో కన్నుమూశారు.
Date : 29-11-2021 - 10:54 IST -
Dollar Sheshadri: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం
శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం పాలయ్యారు. గుండెపోటుతో ఆయన మరణించారు.
Date : 29-11-2021 - 9:55 IST -
River Woes: ఆ గ్రామాలకు నాడు జీవనాడి… నేడు అదే వారికి కష్టాల నది
సాధారణంగా రాయలసీమ అంటేనే కరువుకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ప్రత్యేకించి కడప కరువు, లోటు వర్షపాతానికి పర్యాయపదాలుగా చెప్తారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని సారవంతమైన కోనసీమను తలపించే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు మండలాలు దీనికి మినహాయింపు.
Date : 28-11-2021 - 3:00 IST -
Tomatoes Thief:రైతుబజార్ లో టమాటాలు ఛోరీ…!
ఇంట్లో బంగారం, డబ్బులు చోరీ కావడం విన్నాం, చూశాం కానీ రైతు బజార్ లో ఉన్న టమాటా ట్రేలు చోరీ కావడం ఇప్పుడు అందరికీ అశ్చర్యం కలుగుతుంది.
Date : 28-11-2021 - 12:17 IST -
Rain Alert: ఏపీ,తమిళనాడుకు ఆరెంజ్ అలెర్ట్ …వాతావరణ శాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరప్రాంత జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీలోని రెండు జిల్లాలు, తమిళనాడులోని 11 జిల్లాలకు ఈ అలర్ట్ ని ప్రకటించింది.
Date : 28-11-2021 - 12:12 IST -
Anantapur: ఐకాన్ సిటీ తరహాలో పుట్టపర్తి అభివృద్ధి…!
అనంతపురం : పుట్టపర్తి ఒకప్పుడు అందమైన ఆధ్యాత్మిక టౌన్ షిప్ గా ఖ్యాతిని పొందింది.
Date : 28-11-2021 - 10:07 IST -
Lockdown : ఏపీలో మళ్లీ కరోనా విజృంభణ.. ఆ నగరంలో కర్ఫ్యూ
విజయవాడ పశ్చిమ: కరోనా ప్రభావంతో పాతబస్తీలోని మేకలపాటి వారి వీధిని అధికారులు అష్ట దిగ్బంధం చేశారు.
Date : 28-11-2021 - 8:53 IST -
Ganja: ఆపరేషన్ “పరివర్తన” …వేల ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, విశాఖ జిల్లా పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా చేపట్టిన పరివర్తన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. విశాఖపట్నం ఏజెన్సీలో ఇప్పటివరకు 5,500 ఎకరాల్లో గంజాయి పంటను అధికారులు ధ్వంసం చేశారు.
Date : 28-11-2021 - 5:19 IST -
ఏపీలో ఆ జిల్లాలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు… కారణం ఇదేనా…?
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
Date : 27-11-2021 - 3:43 IST -
YS Jagan : యువతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…!
ఏపీ ప్రభుత్వం పేదింటి యువతులకు శభవార్త చెప్పింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పెళ్లి కానుక నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Date : 27-11-2021 - 3:39 IST -
పార్లమెంట్ కీలక అంశాలను లేవనెత్తనున్న వైసీపీ ఎంపీలు…?
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు.
Date : 27-11-2021 - 3:32 IST -
AP Reservoirs : జగన్ ఒడిశా మోడల్ ప్లాన్
సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణకు సాంకేతికతను జోడించిన ఒడిశా ప్రభుత్వ మోడల్ ను ఏపీ సర్కార్ అనుసరించడానికి సిద్ధం అయింది
Date : 27-11-2021 - 2:28 IST