Andhra Pradesh
-
మర్రికి మొండి చెయ్యి చూపిన జగన్..పేట వైసీపీలో ముసలం
ఏపీలో ఎమ్మెల్సీ పదవులు వైసీపీకి తలనొప్పిగా మారాయి. 2019 ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి చాలా మంది వైసీపీలోకి వలస వచ్చారు.
Published Date - 12:05 PM, Tue - 16 November 21 -
BJP Leaders: సుజనా, సీఎం రమేష్ లకు అమిత్ షా క్లాస్…?
బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో దాదాపు గంటకు పైగా సమావేశం నిర్వహించారు.
Published Date - 04:21 PM, Mon - 15 November 21 -
Telugu States Issue: షా చాటు జగన్.!
దక్షిణ భారత రాష్ట్రాల సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావించినప్పటికీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాడు.
Published Date - 03:17 PM, Mon - 15 November 21 -
Granite : ఏపీలో గ్రానైట్ పరిశ్రమలు క్లోజ్, 30వేల ఉద్యోగాలు హుష్!
జగన్ ప్రభుత్వం విధిస్తోన్న రాయల్టీ పన్ను దెబ్బకు ఏపీలోని గ్రానైట్ పరిశ్రమలను మూసివేయాని యాజమాన్యం నిర్ణయించింది.
Published Date - 02:13 PM, Mon - 15 November 21 -
Srisailam : అటవీ జంతువులకు `శ్రీశైలం హైవే` ప్రాణగండం
శ్రీశైలం హైవేపై జరుగుతోన్న రోడ్డు ప్రమాదాల్లో 12శాతానికిపైగా అమ్రాబాద్ టైగర్ రిజర్వు వెళ్లే మార్గంలోనే జరుగుతున్నాయి.
Published Date - 02:09 PM, Mon - 15 November 21 -
RRR Clarity: కోర్టును ఆశ్రయించం.. సీఎం జగన్ కు విన్నవించుకుంటాం!
జగన్ ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయమై ‘ఆన్ లైన్ టికెటింగ్ విధానం’ తీసుకొచ్చిన విషయం విధితమే. అయితే ఈ తరహా విధానం వల్ల సినిమా టికెట్ల రేట్లు తగ్గనున్నాయి.
Published Date - 12:52 PM, Mon - 15 November 21 -
Maoists: ప్రశాంత్ బోస్ అరెస్ట్ మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బ!
మావోయిస్టుల ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.
Published Date - 08:00 AM, Mon - 15 November 21 -
Tirupati: దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేం: అమిత్ షా
దక్షిణ భారత సహకారం లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేమని హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Published Date - 11:21 PM, Sun - 14 November 21 -
YS Vivekanand Murder Case:జగన్ బాబయ్ హత్య కేసులో నిజాలు బయటపెట్టిన దస్తగిరి…అంతా వాళ్లే చేశారని వాగ్మూలం…?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు నిందితులు ఎవరో తెలిపోయింది.
Published Date - 04:34 PM, Sun - 14 November 21 -
YS Jagan : ఏపీపై `రెడ్` నోటీస్.. గవర్నర్ పాలన దిశగా ..?
అమెరికా నుంచి ఆంధ్రా వరకు ప్రభుత్వాలు ఏవైనా అప్పులు చేయడం సహజం. వాటిని సక్రమంగా వినియోగించడం, సకాలంలో చెల్లించే వరకు ఎవరికీ తెలియదు.
Published Date - 03:51 PM, Sat - 13 November 21 -
AP : చిత్తూరు జిల్లాలో గజరాజు బీభత్సం.. గ్రామస్తులు హడల్!
చిత్తురు జిల్లాకు గజరాజుల తాకిడి ఎక్కువైంది. గత ఆరేడు నెలలుగా ఎక్కడపడితే అక్కడ సంచరిస్తూ జిల్లా ప్రజలను కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్నాయి.
Published Date - 03:25 PM, Sat - 13 November 21 -
Kuppam : జోరువానలోనూ నారా లోకేశ్ జోరు!
ఎక్కడయితే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో.. అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. కార్యకర్తలు నిరాశతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు.. పార్టీ మసక బారుతున్నపుడు సరికొత్త జోష్ నింపాలి.
Published Date - 12:00 PM, Sat - 13 November 21 -
Tirupati Meet: తిరుపతిలో కీలక సమావేశం అధ్యక్షుడిగా అమిత్ షా, ఉపాధ్యక్షుడిగా జగన్
దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం ఈసారి ఏపీలోని తిరుపతిలో ఈనెల 14న మొదలు కానుంది.
Published Date - 08:00 AM, Sat - 13 November 21 -
YS Jagan Vs Lokesh : జగన్ పై లోకేష్ `యంగ్ తరంగ్ `
`పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్ప..`అన్నాడు శ్రీశ్రీ. అదే సూత్రాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్.
Published Date - 04:44 PM, Fri - 12 November 21 -
AP Power: ఏపీ ప్రభుత్వానికి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ ఘాటు లేఖ
ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. ఏపీ డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్ పై ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ ప్రభుత్వానికి ఘాటుగా లేఖను రాసింది. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి పింపింది.
Published Date - 02:54 PM, Fri - 12 November 21 -
YSR Kanti Velugu: ఇప్పటివరకు 66 లక్షల విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి
ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదని చికిత్సలేని కారణంగా కంటిచూపుకు ఎవరూ దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తోంది.
Published Date - 09:00 AM, Fri - 12 November 21 -
Andhra Council: నాడు మండలి రద్దు అన్నారు..నేడు వారికి అదే దిక్కవుతుందా…?
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తన ప్రభంజనాన్ని కొనసాగింది. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచారు.
Published Date - 08:00 AM, Fri - 12 November 21 -
Elephants: ప్రమాదం లో గజరాజులు!
ఒడిస్సా నుండి వలస వొచ్చిన గజరాజులు విజనగరం జిల్లా పార్వతీపురం లొ హల్చల్ చేస్తున్నాయి.
Published Date - 12:13 AM, Fri - 12 November 21 -
CBI Chargesheet: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో 6 ఛార్జ్షీటులు దాఖలు చేసిన సీబీఐ
ఆంధ్రప్రదేశ్లోని న్యాయమూర్తులపై అవమానకరమైన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో సీబీఐ 6 ఛార్జిషీట్లు దాఖలు చేసింది.
Published Date - 09:48 PM, Thu - 11 November 21 -
Peddireddy Vs Chandrababu : కుప్పం కురుక్షేత్రంలో..ఇద్దరూ ఇద్దరే.!
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇద్దరూ రాజకీయ సమకాలీకులు. విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన నేతలు. ఎస్వీ యూనివర్సిటీలో ఆయా సామాజిక వర్గాలకు నాయకత్వం వహించారు.
Published Date - 04:08 PM, Thu - 11 November 21