Andhra Pradesh
-
Indecent Politics: నేతల `బూతు` సంస్కారం
`నీ అమ్మ మొగుడు..నా కొడకా..భూసడీకే..గజ్జి కుక్క..పంది..పప్పు..పిచ్చి కుక్క..వెధవ..వెధవన్నర వెధవ..ఒరే..` ఇవీ తరచూ ఏపీ నేతల నుంచి వినిపించే మాటలు.
Published Date - 03:28 PM, Thu - 11 November 21 -
MLA vs Lokesh: బాబు,లోకేష్ పై ఎమ్మెల్యే వంశీ ఫైర్….మీ ఇద్దరు ఇప్పటికైనా….?
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ పై టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మరోసారి ఫైర్ అయ్యారు.
Published Date - 09:56 PM, Wed - 10 November 21 -
Ganja: ఒకప్పుడు విశాఖ అంటే పోర్ట్ సిటీ, స్టీల్ సిటీ కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా…?
గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం నగరం 'సిటీ ఆఫ్ డెస్టినీ', 'పోర్ట్ సిటీ, 'స్టీల్ సిటీ' వంటి పేర్లతో ఎన్నో ఘనతలను సంపాదించుకుంది.
Published Date - 04:31 PM, Wed - 10 November 21 -
Fisherman Woes: సముద్రజాలాల నుంచి అదృశ్యమవుతున్న చేపలు ఎక్కడో తెలుసా…?
గత రెండు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా తీరప్రాంత జలాల నుండి 20 రకాల చేపలు అదృశ్యమయ్యాయి. దీంతో వేలాది మంది మత్య్సకారులు జీవనోపాధిని కోల్పోయి వలస కూలీలుగా మారిపోతున్నారు. సముద్ర జలాల్లో చేపల రకాల తగ్గుదల సాంప్రదాయ పడవలను ఉపయోగించే మత్య్సకారులను ఎక్కువ ప్రభావితం చేసింది.
Published Date - 03:51 PM, Wed - 10 November 21 -
AP Assembly Session : ఈ నెల 18న ఏపీ అసెంబ్లీ.. ‘మాక్ ‘ దిశగా టీడీపీ
ఏపీ రాజకీయం హీటెక్కిన ప్రస్తుత సమయంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్దం అయింది. ఈ నెల 18 వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలను పెట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశాలకు టీడీపీ హాజరు అవుతుందా? గతంలో మాదిరిగా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుందా? అనేది హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 03:49 PM, Wed - 10 November 21 -
AP-Odisha issue: ఏపీ,ఒడిశాల మద్య వివాదస్పద సమస్యలకు చెక్…ఇరు రాష్ట్రాల సీఎంల అంగీకారంఔ
ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ నవంబర్ 9న భువనేశ్వర్లో రెండు గంటలపాటు సమావేశమయ్యారు.
Published Date - 09:34 AM, Wed - 10 November 21 -
AP Minister vs Student Union: మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ లో గందరగోళం
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్లో గందరగోళం ఏర్పడింది.విజయవాడ ఆర్ అండ్ బీ బిల్డింగ్లో ఈ రోజు మంత్రి సురేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
Published Date - 10:10 PM, Tue - 9 November 21 -
Global Warming: ఆ గ్రామాల్లో జనం వలస బాట
ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కళకళ లాడిన ఆ గ్రామాలు జనంలేక బోసిపోతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం పది ఏళ్లలో వలస వెళ్ళిన మత్స్యకారుల సంఖ్య 10 వేలు గా ఉంది.
Published Date - 04:32 PM, Tue - 9 November 21 -
YSRCP Vs Janasena : పవన్, బాబుపై కొడాలి అటాక్
పవన్ డెడ్ లైన్ , చంద్రబాబు ఇచ్చిన పెట్రోల్ ధర తగ్గింపు ఆందోళనపై మంత్రి కొడాలి తన స్టైల్ లో అటాక్ చేసాడు. ఆయన ఇచ్చిన కౌంటర్ జనసేనకు తగిలింది.
Published Date - 02:42 PM, Tue - 9 November 21 -
ఏపీలో అంగన్వాడీకి పాలసరఫరా బంద్…కారణం ఇదే…?
ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఏపీలోని అంగన్వాడీలకు పాల సరఫరా నిలిపివేస్తున్నట్లు కెఎమ్ఎఫ్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం రూ.130 కోట్ల వరకు కెఎమ్ఎఫ్ కు బకాయి ఉంది.
Published Date - 02:00 PM, Tue - 9 November 21 -
కేంద్రం పై జగన్,కేసీఆర్ ,’ముందస్తు’ఫైట్
తెలంగాణ సిఎం కేసీఆర్ తరహాలోనే జగన్ సర్కార్ బీజేపీ పై తిరగబడేందుకు సిద్దం అవుతుంది. పెట్రోల్. డీజిల్ పై వ్యాట్ ను తగ్గించడానికి ఇరు తెలుగు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి.
Published Date - 12:41 PM, Tue - 9 November 21 -
రైలుని ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ సిద్దార్థ కౌశల్
అమరావతి రాష్ట్రంలో ఇటీవల కాలంలో విచ్చలవిడిగా గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుంది.ఈ అక్రమ రవాణాని అరికట్టేందకు పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే ఆదివారం మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో కృష్ణాజిల్లా ఎస్పీ సిదార్థ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు
Published Date - 04:36 PM, Mon - 8 November 21 -
Police Vs Students : అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత… స్టూడెంట్స్ పై పోలీసుల జులం
ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు,విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల కాలంలో వైజాగ్లో చిన్న పిల్లలు తమ స్కూల్ని విలీనం చేయవద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
Published Date - 04:28 PM, Mon - 8 November 21 -
APPSC : ఏపీపీఎస్సీ 22 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్ సర్వీస్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I (సూపర్వైజర్) పోస్టులో 22 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published Date - 04:27 PM, Mon - 8 November 21 -
Amaravati padayatra: మహాపాదయాత్రకు ఏ క్షణమైనా..బ్రేక్?
అమరావతి రైతులు చేస్తోన్న మహా పాదయాత్ర ఇప్పటి వరకు సాఫీగా సాగింది. ఎనిమిదో రోజు ప్రకాశం జిల్లా ఇంకొల్లు సమీపంలోకి చేరింది.
Published Date - 04:03 PM, Mon - 8 November 21 -
ఆ గ్రామంలో ఆ వార్డుకి పోటీ చేస్తే చనిపోవాల్సిందేనా…?
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చెంపేట పంచాయతీలో ఏడో వార్డు అంటేనే నేతలు బయపడుతున్నారు.
Published Date - 08:54 PM, Sun - 7 November 21 -
Border dispute: వంశధార పై ఒడిశా, ఏపీ సీఎంల భేటీ
స్వర్గీయ వైయస్ ఆర్ హయాంలో తలపెట్టిన వంశధార ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయడానికి ఏపీ సీఎం జగన్ ముందుకు కదిలారు.
Published Date - 02:44 PM, Sun - 7 November 21 -
Petrol & Diesel Prices : తెలుగు రాష్ట్రాల సీఎంలపై మోడీ దెబ్బ
ఎక్కి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్టు...ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలకు మెడకు చుట్టుకుంది. కేంద్రం తగ్గించిన పెట్రోలు, డీజిల్ ధరల మాదిరిగానే కేసీఆర్, జగన్ తగ్గించాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పెట్రోలుపై రూ. 5, డీజిల్ పై రూ. 10లు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Published Date - 04:03 PM, Sat - 6 November 21 -
Air Pollution : రికార్డు స్థాయిలో పడిపోయిన వాయు కాలుష్యం… ఆ నగరంలో తప్ప…!
అమరావతి : గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని ఏపీ పోల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
Published Date - 02:05 PM, Sat - 6 November 21 -
9న ఏపీ, ఒడిశా సీఎంల సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే!
ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో నవంబర్ 9న భువనేశ్వర్లో సమావేశం కానున్నారు.
Published Date - 11:36 AM, Sat - 6 November 21