HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rayalaseema Now Gets A Sea Coast As Part Of The New Districts

AP New Districts: సీమ‌కు వ‌చ్చిన స‌ముద్రం..!

  • Author : HashtagU Desk Date : 04-04-2022 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Rayalaseema Sea Cost
Andhra Pradesh Rayalaseema Sea Cost

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈరోజు కొత్త జిల్లాల‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లను సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఈరోజు నుంచే 26 జిల్లాల్లో పాలన ఆరంభం కానుంది. అయితే ఇప్పుడు ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ ఏంటంటే కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా సీమకు తీర ప్రాంతం వచ్చింది.

ఏపీలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తొమ్మిది కోస్తా జిల్లాలకే తీర ప్రాంతం పరిమితం అనే విష‌యం తెలిసిందే. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో రాయలసీమకు కూడా ఆ అవకాశం దక్కింది. అయితే ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతాన్ని కలిగివున్న గుంటూరు జిల్లా ప్రస్తుతం తీర ప్రాంతం లేని జిల్లాగా మిగిలింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఎనిమిది అవుతున్నాయి.ఇందులో తిరుపతి జిల్లాకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. సూళ్లూరుపేటతో పాటు సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది.

ఇక తిరుపతి జిల్లా పూర్తిగా అటు రాయలసీమ ప్రాంతం కాదు.. ఇటు కోస్తా ప్రాంత‌మూ కాదు. గ‌తంలో నెల్లూరు జిల్లాను పూర్తిగా కోస్తా ప్రాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కొంత ప్రాంతం తిరుపతి జిల్లాలోకి వెళ్ళింది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, గూడురు నియోజకవర్గాల్లో బీచ్‌లు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ బీచ్‌ తిరుపతి జిల్లాలోకి వెళ్లాయి. దీంతో ఫ‌స్ట్‌టైమ్ రాయలసీమకు సముద్రం వచ్చినట్టైంది. ఇక‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త శకం ప్రారంభం కాబోతోంద‌ని, పాలనా వికేంద్రీకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జగన్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap new districts
  • Rayalaseema

Related News

    Latest News

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

    • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

    Trending News

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd