Andhra Pradesh
-
Rape Case : మచిలీపట్నంలో దారుణం.. పోలీసులమంటూ బెదిరించి మహిళను..?
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు
Date : 16-08-2022 - 9:53 IST -
CM YS Jagan : ఏపీలో నేడు ఏటీజీ టైర్ల కంపెనీని ప్రారంభించనున్న సీఎం జగన్
ఏటీజీ టైర్స్ కంపెనీని ప్రారంభించేందుకు వైఎస్ జగన్ ఈరోజు అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం వెళ్లి అక్కడ నిర్మించిన ఏటీజీ టైర్ల తయారీ కంపెనీని ప్రారంభిస్తారు. జపాన్కు చెందిన యోకహామా గ్రూప్కు చెందిన ATG టైర్ల పరిశ్రమ సుమారు 100 ఎకరాల్లో 1,500 కోట్ల అంచనా
Date : 16-08-2022 - 9:48 IST -
Accident : గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం…నలుగురు విద్యార్థులు దుర్మరణం..!!
గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Date : 15-08-2022 - 10:55 IST -
RajBhavan : ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పరస్పరం ఎదురపడని సీఎం జగన్, చంద్రబాబు..!!
ఏపీ విజయవాడలోని రాజ్ భవన్ లో సోమవారం ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆతిథ్యమిచ్చారు.
Date : 15-08-2022 - 10:46 IST -
YS Jagan: ఏపీ టీచర్ల హాజరుపై జగన్ మూడోకన్ను
ఏపీ టీచర్లకు జగన్ సర్కార్ చెక్ పెట్టింది.
Date : 15-08-2022 - 5:57 IST -
CM JAGAN : మూడు రాజధానులపై కీలక ప్రకటన..!!
స్వాతంత్య్ర దినోవత్స ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు.
Date : 15-08-2022 - 1:25 IST -
MP Kesineni : చంద్రబాబుపై అసంతృప్తిగా ఉండటంపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ కేశినేని.. అదంతా…?
గత కొద్ది నెలలుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని పై వస్తున్న అసంతృప్తి వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు
Date : 15-08-2022 - 1:14 IST -
Ushasri Charan : 50 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి…భక్తుల ఆగ్రహం..!!
భక్తుల తాకిడితో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ప్రతిరోజు దాదాపు 70వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
Date : 15-08-2022 - 12:28 IST -
YS Jagan : జగన్ మరో సంచలన నిర్ణయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 101 మంది మండల సర్వేయర్లకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్లుగా పదోన్నతి కల్పించింది
Date : 15-08-2022 - 12:16 IST -
Chandrababu : చంద్రబాబు `విజన్ 2050` డాక్యుమెంటరీ!
స్వాతంత్య్ర దినోత్సవ వేళ తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చంద్రబాబునాయుడు తెలుగు రాష్ట్రాలకు చేసిన మేలును పుస్తక రూపంలోకి తీసుకురానుంది.
Date : 15-08-2022 - 12:07 IST -
Balakrishna For Hindupur: బాలయ్య ‘ఆరోగ్య’ రథం వచ్చేస్తోంది!
ప్రముఖ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గ ప్రజలకు
Date : 15-08-2022 - 11:53 IST -
AP Gold Mine : అమ్మకానికి 10 బంగారు గనులు..ఈ నెలలోనే వేలం..!!
GDPలో మైనింగ్ రంగం వాటాపెంచాలని నిర్ణయించిన కేంద్ర సర్కార్...దేశవ్యాప్తంగా ఉన్న 13 బంగారు గనులను విక్రయించాలని నిర్ణయించింది.
Date : 15-08-2022 - 11:17 IST -
CM JAGAN : ఏపీ సీఎం కీలక ప్రకటన….31 లక్షల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు..!!
స్వాతంత్య్ర వేడుకల ఉపన్యాసంలో తమ సర్కార్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ సీఎం జగన్ వివరించారు.
Date : 15-08-2022 - 11:06 IST -
AP Govt Key Decision: ఉపాధ్యాయులకు అలర్ట్….ఒక్క నిమిషం ఆలస్యమైన అంతే..!!
ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన ఏవిధంగా ఉందో...ఉపాధ్యాయులకు కూడా నిమిషం నిబంధనను అమలు చేస్తోంది
Date : 15-08-2022 - 10:55 IST -
Independence Day : ఏపీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు…జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్..!!
ఏపీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు సీఎం జగన్ హాజరయ్యారు.
Date : 15-08-2022 - 10:25 IST -
Janasena : అక్టోబర్ 5 నుంచి జనసేనాని బస్సుయాత్ర..!!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఖరారైంది. అక్టోబర్ 5 నుంచి పవన్ బస్సుయాత్ర షురూ కానుంది.
Date : 14-08-2022 - 6:29 IST -
CM Jagan: ఉద్యోగులకు జగన్ బంపరాఫర్
ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైద్యం సేవలను పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్యోగులకు కల్పిస్తూ ఏపీ సీఎం
Date : 13-08-2022 - 7:54 IST -
Gorantla: డర్టీ వీడియో`నిజమని తేల్చిన అమెరికా ల్యాబ్
అమెరికా వరకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ ఫిక్చర్ వెళ్లింది.
Date : 13-08-2022 - 7:48 IST -
Amaravathi : ‘అమరావతి’పై పొత్తు ఎత్తుగడ
రాష్ట్ర, రాజకీయ ప్రయోజనాలను వేర్వేరుగా చూడలేం. అందుకే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యతిరేక ఓటును చీలిపోకుండా చేస్తానంటూ జనసేనాని పవన్ ఆ పార్టీ ఎనిమిదో ఆవిర్భావ సభలో చెప్పారు
Date : 13-08-2022 - 4:24 IST -
AP Rains : అమరావతితో తెగిన బంధం
కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరు గ్రామం వద్ద వంతెనపై వరద నీరు పొంగిపొర్లుతోంది. ఫలితంగా అమరావతి-విజయవాడ మధ్య రోడ్డు కనెక్టివిటీ తెగిపోయింది
Date : 13-08-2022 - 1:30 IST