HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Government Key Decision On Teachers Biometric

AP Govt Key Decision: ఉపాధ్యాయులకు అలర్ట్….ఒక్క నిమిషం ఆలస్యమైన అంతే..!!

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన ఏవిధంగా ఉందో...ఉపాధ్యాయులకు కూడా నిమిషం నిబంధనను అమలు చేస్తోంది

  • By hashtagu Published Date - 10:55 AM, Mon - 15 August 22
  • daily-hunt
Ap
Ap

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో విద్యార్థులకు నిమిషం నిబంధన ఏవిధంగా ఉందో…ఉపాధ్యాయులకు కూడా నిమిషం నిబంధనను అమలు చేస్తోంది. ఏపీలో ఉపాధ్యాయులకు రేపటి నుంచి ఈ కొత్త హాజరు విధానం రాబోతోంది. ఇప్పటివరకు ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ ను విద్యాశాఖ తీసుకువచ్చింది. దీనికోసం సిమ్స్ ఏపీ అనే మొబైల్ యాప్ ను కూడా రూపొందించింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలలో పనిచేసే వారందరూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. మొదట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన లాగిన్ తో పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను నమోదు చేయాలి. వారికి ఎన్ని సెలవులు ఉన్నాయనే విషయాన్ని కూడా అందులో నమోదు చేయాలి.

తర్వాత వారి ఫొటోలను మూడు యాంగిల్స్ లోనూ తీసి యాప్ లో ఆప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత వారు పాఠశాలకు వచ్చిన వెంటనే యాప్ లో లాగిన్ అయి ఫోటొ తీసుకుని అప్ లోడ్ చేయాలి. అది కూడా ఉదయం తొమ్మిది గంటలలోపే చేయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైన యాప్ అంగీకరించదు. ఫలితంగా ఆరోజు అబ్సెంట్ పడుతుంది. కాబట్టి లీవ్ పెట్టుకోవాలని యాప్ సూచిస్తుంది. ఇక ఎక్కడున్నా తొమ్మిది గంటలలోపు ఫొటో తీసుకుని అప్ లోడ్ చేస్తామంటే అస్సలు కుదరదు. GPSఆధారంగా ప్రతిపాఠశాలను గుర్తిస్తారు. కాబట్టి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయులు కచ్చితంగా తొమ్మిది గంటలలోపు పాఠశాలలో ఉండాల్సిందే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • big news
  • breaking news
  • cm jagan
  • Latest News

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

    Latest News

    • Telangana Local Body Elections : స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

    • Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అక్రమాలపై రంగంలోకి ఏసీబీ?!

    • Jr NTR : కనీసం నిల్చులేకపోతున్న ఎన్టీఆర్..గాయం పెద్దదే !!

    • BCCI: టీమిండియాకు 21 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ!

    • 42% BC Reservation G.O : రేవంత్ తీసుకున్న గొప్ప నిర్ణయానికి బిఆర్ఎస్ అడ్డు..

    Trending News

      • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

      • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

      • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

      • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

      • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd